Category ముఖ్యాంశాలు

పులకించిన భక్తజనం

– శోభాయమానంగా గనేష్‌ ‌నిమజ్జనోత్సవం – ట్యాంక్‌ ‌బండ్‌ ‌పరిసరాల్లో పండుగ శోభ – మధ్యాహ్నానికి బడా గణేష్‌ ‌నిమజ్జనం పూర్తి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 6: ‌వినాయ నిమజ్జన ఘట్టం కన్నుల పండువగా సాగింది. కేరింతలు, డ్యాన్సులు, భక్తి పారవశ్యం మధ్య చిందులేస్తూ సాగరతీరానికి సాగినయాత్ర కనువిందు చేసింది. ఉదయం మొదలైన శోభాయాత్ర రాత్రి వరకు కొనసాగింది.…

పాత ఆరోపణలే..

పాత ఆరోపణలే.. హైదరాబాద్ చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావు “నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం లాంటిది..అని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. లండన్ పర్యటన అనంతరం శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న హరీష్ రావు మీడియా తో మాట్లాడుతూ..గత కొంతకాలంగా మా పార్టీపైన, నాపైన…

బిఆర్‌ఎస్‌ ‌పార్టీకి కెసిఆరే ‘సుప్రీమ్‌’

Harish Rao

– ఏడాదిన్నరగా తిరోగమన దిశలో పాలన – కాళేశ్వరంపై విమర్శలతో గోదావరి జలాలు వృధా – దెబ్బతిన్న రాష్ట్ర, రైతు ప్రయోజనాలు – లండన్‌ ‌బిఆర్‌ఎస్‌ ‌సమావేశంలో ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌5:  ‌బిఆర్‌ఎస్‌ ‌పార్టీకి కెసిఆరే సుప్రీం అని  బిఆర్‌ఎస్‌ ‌నేత హరీష్‌ ‌రావు ప్రశంసించారు. లండన్‌ ‌లో బిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తల సమావేశంలో హరీష్‌…

ఎన్నికల్లో చెప్పాం- గ్రామ సుపరిపాలన తెచ్చాం

– ప్రభుత్వానికి మచ్చ రాకుండా పనిచేయండి – రాష్ట్ర ప్రజలకు విశేష సేవలందించండి – జీపీవోలతో ప్రతిజ్ఞ చేయించిన మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన వెంటనే గ్రామ సుపరిపాలనపై దృష్టి సారించి గ్రామాధికారుల నియామకానికి శ్రీకారం చుట్టామని రెవెన్యూ, హౌసింగ్‌,…

పేదలకు, ప్రభుత్వానికి మ‌ధ్య‌ వారధులుగా నిలవాలి

– జీపీవోలకు నియామక పత్రాల అందజేత – హైటెక్స్‌లో ‘కొలువుల పండుగ’లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: పేదల సమస్యలను పరిష్కరించేందుకు మిమ్మల్ని జీపీవోలుగా తిరిగి నియమించామని, ప్రభుత్వానికి, పేద ప్రజలకు మీరు వారధులుగా నిలవాలని ముఖ్యమంత్రి గ్రామ పాలనాధికారు(జీపీవో)లకు సూచించారు. హైటెక్స్‌లో కొలువుల పండుగ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. జీపీవోలుగా…

ముఖ్య‌మంత్రి ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి

– విప‌రీతంగా అప్పులు చేస్తున్న ప్ర‌భుత్వం – యూరియా సంక్షోభంపై ప్ర‌భుత్వ వైఖ‌రి అనుమానాస్ప‌దం – ఫిరాయింపుల‌పై సుప్రీంకోర్టు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌ గజ్వేల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5:  దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రాన్ని బంగారు పళ్లెంలో పెట్టి కాంగ్రెస్ చేతిలో పెట్టామని కానీ ఇచ్చిన హామీలను అమలు…

విద్యా శాఖ సమస్యలు అర్థం చేసుకుంటున్నాం

– అందుకే ఆ శాఖను నావద్ద ఉంచుకున్నా – ఉద్యమంలో ప్రతీ పల్లెకు ‘జై తెలంగాణ’ చేరవేశారు – మీ సమస్యల పరిష్కారంలో జాప్యం జరిగి ఉండొచ్చు – అందరం కలిసి తెలంగాణను పునర్నిద్దాం – గురుపూజోత్సవ కార్యక్రమంలో టీచర్లకు సీఎం పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: విద్యా శాఖ నావద్దే ఉండడంతో దాన్ని…

యువ తెలంగాణ ప్రపంచంతో పోటీ పడుతోంది

– మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ మా లక్ష్యం – విద్యారంగంపై ఊహించని రీతిలో పెట్టుబడులు – ఐస్‌బీలో ఎగ్జిక్యూటివ్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: తెలంగాణ రైజింగ్‌-2047, మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు తెలంగాణ యువ రాష్ట్రం వేగంగా పరుగులు తీస్తోందని డిప్యూటీ సీఎం…

గ్రేటర్‌లో నిమజ్జనానికి సర్వం సన్నద్ధం

– 48 గంటలు.. యంత్రాగం హై అలర్ట్‌ – 303 కి.మీ రోడ్డు మార్గంలో శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తి – 3 షిఫ్టులలో విధుల్లో 15 వేల మంది శానిటేషన్‌ సిబ్బంది – ఊరేగింపు జరిగే మార్గాలలో రోడ్లకు మరమ్మతులు పూర్తి – హుస్సేన్‌ సాగర్‌ చుట్టూ 11 పెద్ద క్రేన్‌లు సహా 40 క్రేన్‌ల…