Category ముఖ్యాంశాలు

ప్రాణహిత-చేవెళ్ల పునరుద్ధరిస్తాం

– సమ్మక్క-సారక్క ప్రాజెక్టుకు నీటి కేటాయింపుల‌ ప్రతిపాదనలు – పాల‌మూరు-రంగారెడ్డి ఎత్తిపోతల‌కు ప్రాధాన్యత -హెలిబోర్న్ సర్వేకు రెండు హెలికాప్టర్లు సిద్ధం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 8:  ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పూర్తికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి…

కాళేశ్వ‌రంపై కాంగ్రెస్ త‌ప్పుడు ప్ర‌చారం

– రూ.94ల‌క్ష‌ల కోట్ల ప్రాజెక్టులో రూ.ల‌క్ష‌ కోట్ల న‌ష్టం ఏంటి? – కాంగ్రెస్ నేత‌లు ముక్కు నేల‌కు రాయాలి – ప్రాణ‌హిత‌కు, కాళేశ్వ‌రంకు చాలా తేడా వుంది – మూడు పిల్ల‌ర్ల‌ను బాగుచేస్తామ‌న్న ఎల్‌.అండ్‌.టి. – అయినా ప‌ట్టించుకోని ముఖ్య‌మంత్రి – రూ.1.5ల‌క్ష‌ల కోట్ల‌ను వంతుల‌వారీగా దండుకునే కుట్ర‌ – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్…

నగరానికి తాగునీరందించిన ఘనత కాంగ్రెస్‌దే

– తామే ఏదో చేసినట్లు కొందరు నమ్మించారు – నీళ్లు చల్లుకుంటే పాపాలు పోవు – గండిపేట వద్ద గోదావరి ఫేజ్‌ 2, 3కి శంకుస్థాపన – ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్‌ నగరానికి తాగునీరు అందించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఎంతో కృషి చేశాయని ముఖ్యమంత్రి…

సీఎం రేవంత్‌రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట

– పరువు నష్టం దావా కేసు విచారణకు నిరాకరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. రేవంత్‌పై టీ-బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసు విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కొత్తగూడెం సభలో రేవంత్‌ రెడ్డి చేసిన…

పాల సరఫరాలో లోపంపై సీరియస్‌

– అంగన్వాడీలకు గుడ్ల సరఫరాలో కలర్‌ కోడిరగ్‌ – మహిళల భద్రతపై త్వరలో సదస్సు – మహిళా, శిశు సంక్షేమంపై సమీక్షలో మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: అంగన్‌వాడీ కేంద్రాలకు పాల సరఫరాలో ఆలస్యం, ఇతర లోపాలపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.…

మహిళా సమాఖ్యచే ఆదర్శంగా నడుస్తున్న పెట్రోల్ బంక్ 

*దేశంలో మహిళా సమాఖ్య చే నడుపబడుతున్న మొదటి పెట్రోల్ బంక్ గా గుర్తింపు * నారాయణపేట లో    6 నెలల్లో రూ.15.50 లక్షలు లాభం ఆర్జించిన మహిళా సమాఖ్య రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పాలసీని పటిష్టంగా అమలు చేస్తున్నది. ఒకప్పుడు ఇంట్లో కూర్చుని కుట్లు,అల్లికలు…

వరద నీటిలో నిలిచిపోయిన బస్సు

*వరద నీటిలో నిలిచిపోయిన బస్సు ప్రయాణికులను సురక్షితంగా చేర్చిన ఇంతేజార్ గంజ్ ఇన్స్ స్పెక్టర్* వరంగల్ నగరంలో కొద్దిసేపటి క్రితం కురిసిన భారీ వర్షం కారణంగా వరంగల్ ప్రాంతాల్లోని అండర్ బ్రిడ్జి కింద భారీగా వర్షం నీరు చేరుకోవడంతో బస్సు ఒక్కసారిగా ఈ నీటిలో బస్సు వరద నీటిలో చిక్కి నిలిచిపోవడంతో సమాచారం అందుకున్న ఇంతేజార్…

చంద్రగ్రహణం సందర్భంగా యాదాద్రి ఆలయం మూసివేత.

చంద్రగ్రహణం సందర్భంగా యాదాద్రి ఆలయం మూసివేత.. యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 07 : సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని మూసివేసిన ఆలయ అర్చకులు ఆలయ అధికారులు… తిరిగి రేపు ఉదయం 3.30 కి ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ నిర్వహించి నిత్యకైంకర్యాలు చేసి భక్తులను యధావిధిగా స్వామి వారి దర్శనానికి అనుమతించనున్నారు..

ప్రశాంతంగా నిమజ్జనోత్సవాలు

హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి  హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజులపాటు భక్తులు గణ నాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలుచేసి ఘన వీడ్కోలు పలికారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తొమ్మిది రోజులపాటు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, అత్యంత భక్తి శ్రద్ధలతో శోభాయాత్ర ప్రశాంతంగా సాగడంలో అహర్నిశలు…