Category ముఖ్యాంశాలు

కరీంనగర్‌కు నయాపైసా పనిచేయని బండి

కనీసం ఓ గుడి కూడా తీసుకుని రాలేదు నన్ను అడిగేతి వేయిపనులు చెబుతా బండి ఒక్క పనైనా చేసాడేమో చెప్పాలి మూడేండ్లయినా మూడు కోట్ల పనులు లేవు కరీంనగర్‌లో వివిధ అభివృద్ది పనులకు కెటిఆర్‌ ‌శంకుస్థాపన బండి లక్ష్యంగా విమర్శలు గుప్పించిన మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్‌ ‌నిప్పులు చెరిగారు.…

హ్యాపీ హొలీ….

ప్రజలకు హొలీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్‌రావు రాష్ట్ర, సిద్ధిపేట జిల్లా ప్రజలకు స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు శుక్రవారం హోలీ పండుగను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ..చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి జరుపుకునే పండుగ హోలీ అని అన్నారు.…

బహిరంగ ప్రదేశాల్లో హొలీ నిషేధం

ఆంక్షలు విధించిన నగర పోలీసులు హొలీ సందర్భంగా హైదరాబాద్‌ ‌నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. రాజధానిలో బహిరంగ ప్రదేశాల్లో హొలీ వేడుకలు నిర్వహించడంపై నిషేధం విధించారు. పరిచయం లేనివారిపై రంగులు వేయ్యకూడదని, వాహనాలు, భవనాలపై కలర్లు పోయకూడదని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‌ రంగుల పండుగ నేపథ్యంలో రెండు రోజులు…

కొరోనా వ్యాప్తిపై మళ్లీ ఆందోళన

అప్రమత్తం అయిన కేంద్ర ప్రభుత్వం కేసుల పెరుగుదల, జీనోమ్‌ ‌సీక్వెన్సీ, ఇన్‌ఫెక్షన్‌లపై దృష్టి ఈ మూడింటిపై నిఘా పెట్టాలని కేంద్ర మంత్రి మాండవీయ సూచన న్యూ దిల్ల్లీ,మార్చి17: చైనాలో మళ్లీ కొరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కేంద్ర కుటుంబ సంక్షేమ, ఆరోగ్య మంత్రి మన్సుఖ్‌ ‌మాండవీయ అధికారులతో ఉన్నత స్థాయి…

ఆరోగ్య తెలంగాణ లక్ష్యం…!

చిన్నారుల టీకాకు ప్రత్యేక ప్రణాళిక : మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 16 : ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా, దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణను నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సారథ్యంలో పనిచేస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖమంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. హైదరాబాద్‌ ‌రాజేంద్రనగర్‌లోని టీఎస్‌ ‌పార్డ్‌లో 33 జిల్లాల వైద్య ఆరోగ్య అధికారులు,…

ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లతో ట్రాఫిక్‌కు చెక్‌

‌హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ‌నిర్మూలనకు చర్యలు బైరామల్‌ ‌గూడ ఫ్లై ఓవర్‌ ‌ప్రారంభంలో మంత్రి కెటిఆర్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 16 : ఫ్లై ఓవర్లు, రహదారుల నిర్మాణంతో నగరంలో ట్రాఫిక్‌ ‌ఫ్రీ జోన్‌ ‌చేయాలన్నదే లక్ష్యమని మంత్రి కెటిఆర్‌ అన్నారు. రద్దీ కూడళ్లలో ఫ్లై ఓవర్ల నిర్మాణం వేగంగా సాగుతుందన్నారు. గతంలో ఎప్పుడూ ఇంతగా ఫ్లై…

దేశానికి గాంధీ కుటుంబమే శ్రీరామరక్ష

సోనియా, రాహుల్‌ ‌నాయకత్వంలోనే దేశాభివృద్ధి సీఎల్పీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం కోమటిరెడ్డి గైర్హాజరు, హాజరైన జగ్గారెడ్డి ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌రాహుల్‌ ‌గాంధీ కాంగ్రెస్‌ ‌నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని సీఎల్పీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. గాంధీ కుటుంబమే దేశానికి శ్రీరామరక్ష అని ఆయన నాయకత్వంలోనే దేశం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడింది. బుధవారం సీఎల్పీ నేత…

కొరోనా ముప్పు ఇంకా పొంచి ఉంది

ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిందే…టీకా వేసుకోవాల్సిందే టీకా ఉత్పత్తిలో ఆదర్శంగా హైదరాబాద్‌ 12-14 ఏం‌డ్ల పిల్లల వ్యాక్సినేషన్‌ ‌ప్రారంభించిన మంత్రి హరీష్‌ ‌రావు బాలల టీకా ఉత్పత్తి చేసిన బిఇని అభినందించిన మంత్రి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 16 : కొరోనా ప్రభావం తగ్గిందే తప్ప ప్రమాదం ఇంకా పొంచి ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ…

పునర్విభజన చట్టంలో హామీ మేరకు… ఖాజీపేటలో రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి

మంత్రి లాభదాయకం కాదని తెలిపారు కానీ ఉద్దేశం రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం రైల్వే బడ్జెట్‌పై లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎం‌పి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, మార్చి 16 : ఎనిమిదేళ్ళ క్రితం 2014లో చేసిన ఎపి పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఖాజీపేటలో రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సి…