Category శీర్షికలు

భూస్వాముల సాగు లేని మడికి ‘సాగు సంజీవని’ ఆఖరి తడే..!

రాష్ట్రంలో కోటి 40లక్షల ఎకరాల సాగుభూమి ఉన్నది. 70.54 లక్షల మంది రైతులు లబ్ది పొందుతున్నారు.వీరిలో ఐదు ఎకరాల లోపు  50లక్షల రైతులు ఉన్నారు. 20 లక్షల మంది రైతులు ఐదు ఎకరాలకు పైగా ఉన్న వాండ్లే. ఇందులో వారసత్వంగా ఉన్న ధనికులు కొందరైతే, నడమంత్రపు  భూస్వాములు, రాజకీయ నాయకులు కోట్లాది రూపాయలు లబ్ది పొందుతున్నారు.…

మౌనముద్రలో మహాత్ముడు!

20వ శతాబ్దంలో ప్రపంచ మానవాళిని అత్యంత అధికంగా ప్రభావితం చేసిన మహనీయుడు మహానుభావుడు మన మహాత్మా గాంధీ. బ్రిటీష్‌ వలస పాలనలో మగ్గిపోతున్న అమెరికా, ఆసియా, ఆఫ్రికా, దేశాలు బ్రిటిష్‌ నిరంకుశత్వం నుంచి పోరాటం చేస్తున్న తరుణంలో ప్రపంచం మొత్తం వలస పాలన ఆధిపత్యంలో ఉన్న సమయంలో భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలకు శాంతి సందేశాన్ని…

ప్రజలకు.. ప్రభుత్వానికి మధ్య వారధి మీడియా…

పత్రికలు కావచ్చు..చానెళ్లు కావచ్చు..వ్యక్తిగత యూట్యూబర్లు కావచ్చు.. ప్రజలకు కావాలసింది ఏమిటి..?  జరుగుతున్నది ఏమిటన్నది నిష్పక్షపాతంగా వెల్లడిరచాల్సిన మీడియా మాధ్యమాలు నేడు చేస్తున్నది ఏమిటి..? మీడియా వాస్తవాలను చూపుతుందా..? వారు చెప్పేది వాస్తవ సమస్యలేనా..?  పాలనలో లోపాలను ప్రజలకు వివరిస్తున్నారా..? లిఅంటే లేదనే చెప్పొచ్చు..అవాస్తవాలను, నిందనలను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లడంలో కీలక భూమిక పోషిస్తున్నాయి.  ఎన్నికల సమయంలో…

మాన్యువల్‌ స్కావెంజర్ల హక్కుల ఉద్యమకారుడు!

కొంత మంది తమ కోసం ఆలోచిస్తారు. మరి కొంత మంది ప్రజలు కోసం ఆలోచిస్తారు. ఇంకొంతమంది సామాజిక మార్పు కోసం తమ ఆలోచనలను ఆచరణలో పెడతారు. అటువంటి వారిలో  బిందేశ్వర్‌ పాఠక్‌ ఒకరు.  బిందేశ్వర్‌ పాఠక్‌ అంటే కొంత మందికి మాత్రమే తెలుస్తుంది. కానీ సులభ్‌ కాంప్లెక్స్‌ (ప్రజా మరుగుదొడ్లు) పేరును చూడని వారు, వాటి…

మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలి

కోట్లాది మంది భక్తులు హాజరయ్యే మేడారం మహా జాతర ఫిబ్రవరి 21 తేదీ నుంచి 24 తేదీ వరకు ఘనంగా జరగనుంది.మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర.రెండేళ్లకోసారి వచ్చే మహా సంబురాన్ని చూడడానికి రెండు కళ్ళు చాల వేమో! దేశంలో కుంభమేళ తర్వాత ఎక్కువమంది హాజరయ్యే ఈ జాతర రెండేళ్లకోసారి నాలుగు రోజుల పాటు…

సంతోష సూచిక లేని దేశంలో వికసిత భారత్‌ సాధ్యపడేనా?

ఆర్థికాభివృద్ధి కంటే సంతోషం-ప్రేరిత అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన భూటాన్‌ రాజ్యం ప్రవేశపెట్టిన స్థూల జాతీయ ఆనందం  భావనతో సమలేఖనం చేయబడిరది. గ్రాస్‌ నేషనల్‌ హ్యాపినెస్‌  ఫ్రేమ్వర్క్‌ సంపూర్ణ శ్రేయస్సు యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది, కేవలం ఆర్థిక అంశాలు కాకుండా సామాజిక, పర్యావరణ  సాంస్కృతిక కోణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ఆనందం-ప్రేరిత అభివృద్ధి నమూనా…

విద్యార్థులకు పరీక్షలు వారి సుదీర్ఘ ప్రస్థానంలో ఒక భాగం మాత్రమే..

ఒత్తిళ్ల నుండి దూరం చేయడానికి తల్లిదండ్రుల మద్దతు వేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో, విద్యార్థులు తమ విద్యా జీవితంలోని ప్రతి అంశంలో పోటీ పడాలి. విద్యాపరమైన ఒత్తిడి తల్లిదండ్రులు మరియు విద్యార్థులలో ఆందోళన కలిగిస్తుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సహచరులు, కుటుంబ సభ్యుల నుండి విద్యాపరమైన అంచనాలు, విద్యావిషయక సాధన,  ప్రస్తుత పరీక్షా విధానం కారణంగా ఒత్తిడితో…

ఆంటీబయాటిక్‌ ఔషధాల వాడకం గాడి తప్పుతోందా!

ఆంటీబయాటిక్స్‌, ఆంటీమైక్రోబియల్‌ ఔషధాల పట్ల వ్యాధికారక సూక్ష్మజీవులు లేదా పాథోజెన్స్‌ నిరోదకశక్తిని పొందడంతో వ్యాధి చికిత్స పెద్ద సమస్యగా అవతరిస్తున్నది. ‘నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్సిడిసి)’ నిర్వహించిన సర్వే వివరాల ప్రకారం 70 శాతం రోగులకు చికిత్సలో ఆంటీబయాటిక్‌ ఔషధాలు సూచించబడ్డాయనే ప్రమాదకర విషయం బయట పడిరది. సర్వే చేసిన 20 ఆసుపత్రుల్లోకి…

ప్రజాయుద్ద ‘వీరుడు’

 పి.చంద్‌ రాసిన వీరుడు నవల కల్పితం కాదు. మన కండ్ల ముందు జరిగిన వాస్తవ చరిత్రకు సజీవ సాక్షం. 3, జూన్‌ 1996లో సింగరేణిలోని శ్రీరాంపూర్‌ ఏరియాలోని నన్పూర్‌ కాలనీలో ఒక కార్మికుని ఇంట్లో సింగరేణి కార్మిక సమాఖ్య నాయకుడు రమాకాంత్‌ ఉన్నాడనే సమాచారం తెలిసి వందలాది మంది సాయుధ పోలీసులు చుట్టుముట్టి వేలాది మంది…