Category శీర్షికలు

పేదల సంక్షేమం వికసించని మధ్యంతర బడ్జెట్‌

కీలక రంగాలైన వ్యవసాయ అనుబంధ రంగాలు, విద్య, ఆరోగ్యం, ఎస్సీ,ఎస్‌టివెల్ఫేర్‌, స్త్రీ శిశు సంక్షేమం, వివిధ వర్గాలకు అమలు చేసే సంక్షేమ పథకాలు, సామాజిక భద్రతపై ఖర్చు గత బడ్జెట్లో కేటాయించిన దాని కంటే తక్కువ ఖర్చు చేశారు.  గత బడ్జెట్‌తో పోల్చితే  పీఎం ఆవాస్‌ యోజన, పీఎం పోషణ్‌, పీఎం గ్రామ సడక్‌ యోజన…

అహింసా వాది సరిహద్దు గాంధీ

మహాత్మా గాంధీజీ లాగే ఖాన్‌ అబ్దుల్‌ గఫర్‌ ఖాన్‌ అహింసా వాది. జాతిపిత గాంధీ అహింసా మార్గంలో అడుగులు వేసి బ్రిటీష్‌ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన స్వాతంత్య్ర సమరయోధుడు. అందుకే అయన  సరిహద్దు గాంధీగా పేరెన్నిక గన్నాడు. ఖాన్‌ అబ్దుల్‌ గఫర్‌ ఖాన్‌…. ఈ పేరును ఈ తరానికి చెందిన చాలా మంది విని…

ఉద్యోగ భర్తీ ప్రక్రియ సజావుగా సాగేనా!?

సుదీర్ఘ కాలం నిరుద్యోగుల నిరీక్షణకు తెరదించుతూ గత ప్రభుత్వం హడావుడిగా ఏకకాలంలో పెద్ద మొత్తంలో ఉద్యోగ నోటిఫికేషన్‌ లను విడుదల చేసినప్పటికీ అనుకున్నంత స్థాయిలో ఉద్యోగ భర్తీ ప్రక్రియను చేపట్టడంలో మాత్రం వెనుకబడిపోయింది. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా నిర్వహించిన పలు పరీక్షలు పేపర్‌ లీకేజీ కారణంగా రద్దయ్యాయి. పరీక్షా నిర్వహణపై పలు ప్రశ్నలు…

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మగ్దూం మొహియుద్దీన్‌

నేడు జయంతి హైదరాబాద్‌ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచమంతా గర్వించేలా, గౌరవించేలా తన గళం (ఉపన్యాసం) తోనూ, కలం తోనూ ప్రచారం చేసిన గొప్ప వ్యక్తి మగ్దూం మొహియుద్దీన్‌. భారత దేశంలో వచ్చిన ప్రగతి శీల రచయితల ఉద్యమానికి హైదరాబాద్‌లో జీవం పోసింది మఖ్దుమే. నాలుగు దశాబ్దాలకు పైగా కమ్యూనిస్టు ఉద్యమాలకు, సాహిత్య సృజనకు తన జీవితాన్ని…

సైబర్‌ నేరగాళ్లతో తస్మాత్‌ జాగ్రత్త…!

డబ్బులు దోచుకుని వెళ్లేవారు ప్రస్తుతం మోసగాళ్లు సైబర్‌ నేరాల ద్వారా ప్రజల ధనాన్ని దోచుకుంటున్నారు. మన దైనందిన జీవితంలో  ఉదయం నుంచి రాత్రి వరకూ ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు ఇప్పుడు మామూలయ్యాయి. టికెట్లు, వస్తువుల కొనుగోళ్లు, బిల్లుల చెల్లింపులకు ఆన్‌లైన్‌ మార్గమే శరణ్యమనేంతగా ఆధారపడుతున్నారు. ఇదే సమయంలో సైబర్‌ నేరగాళ్లు మాటువేసి అమాయకులను లూటీ చేయడం…

అద్వానీకి అంది వొచ్చిన భారతరత్న

ఆధునిక భారతదేశ చరిత్రలో ప్రముఖ పాత్ర వహించిన రాజకీయ తాత్వికుడు రెండు దశాబ్దాల మధ్యకాలంలో అంటే 20వ శతాబ్దపు మధ్యకాలం నుండి 21వ శతాబ్దపు ప్రారంభ కాలం వరకు భారత రాజకీయాలలో కీలక పాత్ర పోషించిన ప్రజా హృదయుడు. భారతదేశంలో స్వతంత్ర ఉద్యమం జరుగుతున్న తరుణంలో 1927 సైమన్‌ గో బ్యాక్‌ ఉద్యమంలో ఎందరో స్వతంత్ర…

ప్రజా చైతన్యం, ఐక్యత పోరాటమే గద్దర్‌కు నిజమైన నివాళి..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రొఫెసర్‌ కేశవ్‌ రావు జాదవ్‌,  ప్రొఫెసర్‌ జయశంకర్‌, ప్రజాగాయకుడు గద్దర్‌,కాళోజీ నారాయణరావు ,ప్రత్యేక తెలంగాణ సాధన  ఉద్యమంలో ముందు నడిచారు . సామాజిక తెలంగాణ కోసం ముందు వరుసలో ఉండి నాయకత్వం వహించిన మారోజు వీరన్న,తెలంగాణ రాష్ట్రం కోసం అడి పాడినందుకు పదిహేడు ముక్కలైన బెల్లి లలిత అక్క, తొర్రూరు…

సీనియర్‌ సిటిజన్స్‌ ఎక్కువగా మాట్లాడుతుండాలి..

ఎక్కువ మాట్లాడే వయోధికులను పిచ్చివారిగా ఎగతాళి చేస్తున్నారు, కానీ వైద్యులు దీనిని ఒక వరంగా భావిస్తున్నారు. జ్ఞాపకశక్తి కోల్పోకుండా నిరోధించడానికి ప్రస్తుతం మార్గం లేనందున పదవీ విరమణ పొందినవారు సీనియర్‌ సిటిజన్లు ఎక్కువగా మాట్లాడాలని వైద్యులు చెపుతున్నారు.  ఎక్కువ మాట్లాడటం ఒక్కటే మార్గం.  సీనియర్‌ సిటిజన్లు ఎక్కువగా మాట్లాడటం వల్ల  మూడు ప్రయోజనాలు ఉన్నాయి. మాట్లాడుతు…