Category శీర్షికలు

అరకొర కేటాయింపులతో ఆశలు నెరవేరేనా!?

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువుతీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం 2,75,891 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ను ప్రవేశపెట్టింది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఆరు గ్యారెంటీలను వంద రోజులలో కచ్చితంగా నెరవేర్చి తీరుతామని ఆర్భాటంగా ప్రకటించింది. ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లో పూర్తిస్థాయిలో ఆరు గ్యారెంటీలను అమలు చేయడం కష్టమేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రవేశపెట్టిన…

తెలంగాణ ఏర్పాటులో సుష్మా కీలక పాత్ర!

ఆమె మద్దతుతోనే తెలంగాణ బిల్లు ఆమోదం  నేడు సుష్మా స్వరాజ్‌ జయంతి తెలంగాణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడంలో సుష్మా స్వరాజ్‌  కీలకపాత్ర పోషించారు. ఆమె జన్మదిన సందర్భంగా సుష్మా పాత్ర గురించి ఒక్కసారి మననం చేసుకుందాం… 2014 ఫిబ్రవరి 18వ తేదీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో…

రేడియో మాధ్యమ ప్రాధాన్యత అంతా ఇంతా కాదు…

నేడు ప్రపంచ రేడియో దినోత్సవం ప్రపంచ రేడియో దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న నిర్వహించ బడుతుంది. రేడియో మాధ్యమ ప్రాధాన్యతను తెలియజేయడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు.1946, ఫిబ్రవరి 13న ఐక్యరాజ్యసమితి రేడియో ప్రారంభించబడిరది కాబట్టి, ఆ సందర్భంగా ప్రతిఏటా ఫిబ్రవరి 13న ఈ దినోత్సవం జరుపుకునేలా జనరల్‌ కాన్ఫరెన్స్‌ 36వ సెషన్‌లో ప్రపంచ రేడియో…

విద్యారంగ హామీలను నెరవేర్చని బడ్జెట్‌!

విద్య సమాజ మార్పుకు, అభివృద్ధికి తోడ్పడుతుంది. విద్య శాస్త్రీయ, లౌకిక, మానవీయ ప్రజాస్వామ్య విద్య అయితే ఆర్థిక  అసమానతలతో పాటు సమాజంలోని అన్ని రకాల అసమానతలను వర్గ ,కుల, లింగ ఆధిపత్య0 తొలగించడం లో కీలక పాత్ర పోషిస్తుంది. అంతటి కీలక రంగాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించి బడ్జెట్‌ కేటాయింపులు చేయాలి. కానీ ప్రభుత్వాలు విద్యారంగానికి…

సంవత్సరమంతా చదువుల విధ్వంసం

సవాళ్ళు ఎదుర్కొంటేనే ఫలితాలు సాధ్యం దాహమేసినప్పుడే నీరు కోసం బావి తవ్వటం వివేకత అనిపించుకోదు. ఏదైనా లక్ష్యం ముందున్నప్పుడు దాని సాధనకు అనుసరించాల్సిన కార్యాచరణ కూడా ముందు నుండే వుండటం ఆ లక్ష్యసాఫల్యతకు దోహదపడుతుంది. ఒక విలువైన రంగంలో అభివృద్ధి కి అనుభవజ్ఞుల సహకారాన్ని పెడచెవిన పెట్టిన ఫలితంగా ఆ రంగం అనేక విధాల చిధ్రమైన…

భారతదేశం గర్వించదగ్గ తెలుగుతేజం పీవీ

 (భారతరత్న పొందిన సందర్భంగా…) దేశంలోనే తొలిసారి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి, సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి…రాజకీయ చదరంగాన్ని సమర్థంగా ఆడిన వ్యక్తిగా గుర్తింపు. మైనార్టీ సర్కారును సమర్థవంతంగా నడిపిన ప్రధానిగా చరిత్ర సృష్టించిన పివి. పివి హయంలో విదేశాలతో సంబంధాలు ,ఆర్థిక సంస్కరణలతో దేశ పరిస్థితిని చక్క దిద్దారు. కేవలం దేశం ప్రత్యేకత గురించి మాత్రమే…

ధర్మపురితో పీవీ అనుబంధం…

 (భారతరత్న ప్రకటించిన సందర్భంగా…) పాములపర్తి వెంకట నరసింహా రావుకు ధర్మవురి క్షేత్రంతో అవినాభావ సంబంధం ఉంది. బ్రాహ్మణ అగ్రహారమైన ధర్మవురి వాసులతో బంధుత్వం లేకున్నా, ఇక్కడి శ్రీ నృసింహ గురు పీఠంతో, అలాగే సమకాలీన రాజకీయాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉన్న,  నాయకులతో గల సన్నిహిత సంబంధాల దృష్ట్యా, తరుచుగా వి.వి. క్షేత్రానికి వస్తూ పోతూ…

సైన్స్‌ అధ్యయనంలో మహిళలు మేడమ్‌ క్యూరీని ఆదర్శంగా తీసుకోలేమా!

(నేడు ‘‘వైజ్ఞానికశాస్త్రంలో మహిళలు, బాలికల అంతర్జాతీయ దినం’’ సందర్భంగా….) విద్య ఏ ఒక్కరి సొత్తు కాదు. విద్యార్హతకు పేద ధనిక తేడాలు ఉండవు. పురుషులు, స్త్రీలు అనే వివక్ష ఉండదు. బాలురు, బాలికలు అనే తేడా అసలే కనిపించదు. అయినప్పటికీ అనాదిగా మహిళలు, బాలికలను చిన్న చూపు చూడడం, పాఠశాల/ఉన్నత విద్యకు దూరం చేయడం కొనసాగుతూనే…

భారత సంస్కరణల శిల్పి భారతరత్న పివి

పదవులకే వన్నెలు చెక్కిన శిల్పి  సంస్కరణల ఆధ్యుడు అపర మేధావి పండితమూర్తి పాములపర్తి వేంకట నరసింహారావు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇచ్చి గౌరవించడం తెలంగాణకే కాక దేశానికే గొప్ప గర్వకారణం. కేంద్రంలో విదేశాంగ, రక్షణ, మానవ వనరుల శాఖ మంత్రి గా పనిచేసి దేశానికి కీర్తిని అందించిన కిరీటీ. దేశవ్యాప్తంగా నవోదయ పాఠశాలు నెలకొల్పి…