Category శీర్షికలు

బీసీ సూర్యోదయం రేవంత్‌..!

స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు దాటిన మెజార్టీ ప్రజలు అభివృద్ధి చెందలేదు.మేము సగం..మాకు సగం అనే నినాదం హృదయాలను తాకడం లేదు.జనాభాలో సగభాగం ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో సింహభాగం న్యాయం దక్కాలనే దృక్పథంతో ఏడూ దశాబ్దాలుగా పోరాడినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో జనాభాలో సగభాగం ఉన్న బీసీలకు  విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక రాజకీయ రంగాల్లో…

అగాధాల అంచుల మధ్య మొద్దు నిద్రపోతున్న ఆధునికం!

అన్నవస్త్రాలకు ప్రాకు లాడితే,ఉన్న వస్త్రాలు ఊడిన చందంగా  మన సంస్కృతిలో నిక్షిప్తమైన మానవీయ కోణాన్ని  స్పృశించక, మానవ సంబంధాలకు స్వస్తి వాక్యం పలకడం, పరిణితి చెందిన మేథస్సును పక్కదారి పట్టించి,మానవత్వాన్ని విడనాడి, డార్విన్‌ జీవ పరిణామ క్రమాన్ని వెనక్కి నడిపించమే మన ధ్యేయంగా మారింది. మానవ జాతిని తిరిగి అధోగతి పాలు చేయడమే మన లక్ష్యమా?…

తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తీరుతెన్నులు…

ఫిబ్రవరి 18 తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన దినం) 2014 ఫిబ్రవరి 18వ తేదీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన రోజు. హోం మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్ట బోతున్నారని ఉదయాన్నే ఎంపీలకు, మీడియాకు స్పష్టమైన అవగాహన ఉంది. ఆ…

ఎన్నికలకు ముందు బిఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ!

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిఆర్‌ఎస్‌ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆ పార్టీలోని ముఖ్యనేతలు పలువురు కాంగ్రెస్‌కు క్యూ కడుతుండటంతో బిఆర్‌ఎస్‌ కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారు. బిఆర్‌ఎస్‌లో కీలక నేత, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి,  ఆయన భార్య వికారాబాద్‌ చైర్‌ పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డి తాజాగా కాంగ్రెస్‌ తీర్థం తీసుకోవడం ఒక…

ఎలక్టోరల్‌ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధం

ఎలక్టోరల్‌ బాండ్ల పథకాన్ని రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు  ప్రకటించడంతో ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ గొప్పదనము మరోసారి రుజువైంది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయ మూర్తుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. రాజకీయ పార్టీలు ఎన్‌క్యాష్‌ చేసిన ప్రతి ఎలక్టోరల్‌ బాండ్‌ వివరాలను ఎస్‌బిఐ తప్పనిసరిగా బహిర్గతం చేయాలి, ఇందులో ఎన్‌క్యాష్‌మెంట్‌…

ఆర్టీసీ ఉచిత ప్రయాణం మహిళలకు వరం!

మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రభుత్వం డిసెంబర్‌ 9వ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం చేసే అవకాశం కల్పించింది.ఈ పథకం ద్వారా తెలంగాణకు చెందిన మహిళలు వయస్సుతో సంబంధం లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డులు చూపెట్టి రాష్ట్రమంతా ఉచితంగా ప్రయాణించే వీలు కల్పించింది.ఈ పథకం రవాణా వ్యవస్థను…

వొరలోంచి తీసిన కరవాలం…

ఒక్క కవితతోనే.. ఒక్కసారే.. వాడి బతుకు ఉడుకెత్తాలి.. వీడిజీవనం మొలకెత్తాలి -అని ప్రఖ్యాత కవి రావిరంగారావు కవిత్వం కావాలి అన్న తన కవితలో వెల్లడిరచారు. నిజమే… కవిరాసే కవితలో మంటలు, పంటలే కాదు మంచు పర్వతాల సొగసులు, అగ్నిపర్వతాల జ్వాలలు కనిపించాలి. మొత్తానికి పూలనిప్పులా కవిత్వం ఫరిడవిల్లాలి. చరిత్ర శిరసు మీద అజేయ శిఖరమై పాతుకుపోవడమే/…

తేటతెల్లం ఎన్నికల నల్ల ధనం ..!

రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీమ్‌ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. సదరు విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు రహస్యంగా ఉంచటం తగదని, 2019 నుంచి వొచ్చిన ఆ విరాళాల వివరాలను, దాతల పేర్లను వెల్లడిరచాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఎలక్షన్‌…

తెలుగు పత్రికకు కొత్త ఒరవడి దిద్దిన ఎడిటర్‌

(ఫిబ్రవరి 16 – నార్ల వర్థంతి)     కవిగా, రచయితగా, నాటకకర్తగా, విమర్శకుడుగా, అనువాదకుడుగా, పాత్రికేయునిగా అనేకులకు స్ఫూర్తి ప్రదాత. ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులో రాసే మూసలో కొట్టుకుపోతున్న పాత్రికేయాన్ని ప్రజల భాషకు చేరువ చేశారు. తెలుగు పత్రికా రచనకు కొత్త గౌరవాన్ని, మర్యాదను సమకూర్చారు. ఎన్నో కొత్త పదాలు, పదబంధాలకు సృష్టికర్త ఆయన.…