Category శీర్షికలు

ఉచిత పథకాలు రాజ్యాంగ బద్ధమేనా?

‘‘‌కనీస అవసరాలైనా అందరికీ తీరేలా ఉండాలన్నది రాజ్యాంగ మౌలిక సూత్రం. ఈ ఉద్దేశంతోనే కొన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలౌతున్నాయి. అయితే కాలం గడుస్తున్న కొద్దీ.. సంక్షేమం అనేది శృతి మించి.. ఉచితాలు తెరపైకి వచ్చాయనే అభిప్రాయాలున్నాయి. అన్నం పెడితే ఒక పూట ఆకలి తీరుతుంది. కానీ అన్నం సంపాదించుకునే మార్గం చూపితే జీవితాంతం ఆకలి…

తెలంగాణ పార్టీకి సహజ కష్టాలు..!

స్వరాష్ట్ర సాధనలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్‌ తో కేసీఆర్‌ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తెలంగాణ గడ్డలో ఒక చారిత్రాత్మక పాత్రను పోషించింది. రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమికతో పాటు ఒక వెలుగు వెలిగిన పార్టీలో అనుచిత వ్యూహాలు వికటించి తార్కికమైన ముగింపును ఏరి, కోరి తెచ్చుకొందనే  బావన అందరిలోనెలకొంది.తెలంగాణ కోసం…

నీరు దేహం దాహాన్ని తీరుస్తుంది!

సాగునీరు జీవితానికి త్రాగునీరు జీవనానికి చాలా అవసరం. మానవునితో పాటు అనేక జీవులకు జీవించడానికి అవసరమైన పదార్థం నీరు. ఈ భూమి పై మొట్టమొదటి జీవం సముద్ర జలాల్లో ఆవిర్భవించింది. ఈ జీవం నుండే ఏకకణ జీవులు, బహుకణ జీవులు ….అలా కొన్ని కోట్ల సంవత్సరాల తరువాత మానవ జాతి ఆవిర్భవించింది. దీని బట్టి జలానికి…

తొలితరం దళిత కవి కుసుమ ధర్మన్న

రాజమహేంద్రవరంలోని లక్ష్మీవారపు పేటలో,కుసుమ నాగమ్మ,  వీరస్వామి,దంపతులకు 17/03/1900 నాడు జన్మించాడు. వైద్య విద్వాన్‌, సంస్కృతం,ఆంధ్రం, ఆంగ్లం, హిందీ,ఉర్దూలలో, పాండిత్యం కలిగిన వ్యక్తి, నిన్మ జాతి, ముక్తి తరంగిణి, నల్ల దొరతనం, హరిజన శతకం, మాకొద్దీ నల్ల దొరతనం, వంటి రచనలు చేశారు.  చదువుకున్న రోజుల్లోనే సంఘసంస్కరణ అభిలాష కలిగి కందుకూరి వీరేశలింగం, చేత ప్రభావితం అయ్యారు.…

నీరే ఆధారం!

ఎర్రటి ఎండల్లో నెర్రలు బారిన నేలల్లో వలసల్లా సాగుతోన్న దాహం! నెత్తిన ఖాళీ బిందెలతో దూరాలు జయించినా చెమటల్లో తప్ప నీటిని నిజంగా చూడలేని నిస్సహాయత ఒక్క చెలమ చెలిమి లేని ఒంటరి ఇసుక దారుల్లో కన్నీటి పొరల్లోంచే కానరాని నీటిజాడ కోసం అన్వేషణ! చేతులు కాలాక ఆకులు పట్టినట్టు.. అమృత దారల్లాంటి వర్షపు నీళ్ళు…

నెత్తుటి లేపనం!

నిజమే…. మన ప్రమేయం లేకుండానే ఏ మాత్రం తెలియకనే వయసు పెరిగి పోతోంది ! రోజూ రోజటిలా లేకున్నా నిన్నటి రోజులా అనిపించక కొత్తగా నేడు మనముందు తెర తీసి ఆవిష్కారమై నిన్నను మరిచేలా నేడు కొత్తగా అందంగా దర్షనమౌతోంది ! అవును నిజంగానే గడిపిన రోజులు పాత జ్ఞాపకాలు బాల్యపు స్మృతుల చెలిమెలు యవ్వన…

విమోచనాక్షరం!

పిచ్చుక వాలింది భుజంపై ఆమె కూర్చున్న చోటల్లా ఏవో కొన్ని వాలుతూనే ఉంటాయి పువ్వులు విప్పుకుంటాయి గడ్డి పచ్చబడుతుంది చిలుకలు ఊపిరి సలిపే వసంతం వచ్చేదేమో కానీ ఆమె వస్తుందంటే కంటగింపే మాపై వాళ్ళకెందుకో అంత మందూ మాకులు ఏవో ఉన్నాయంటారు మానవీయ కోణంలో చూడరు వెన్నెల నక్షత్రాలు ఆమెలో పొదగబడి ఉన్నాయి కొన్ని వేల…

చిత్రకళా కవిత్వం…

జ్ఞాపకాలకు మతిమరుపు ఉండదు… తలచుకుంటే వాటంతటికి అవే మరోమారు పిలవకుండగ మనో నేత్రాల ముందు కన్పిస్తాయి అని అక్షరాల జడివానలో కురిపించిన సృజనశీలి. అమెరికా చికాగో నగరంలోని పేలోస్‌ హిల్స్‌ లో నివసిస్తున్న పద్మశ్రీ  ప్రొఫెసర్‌ డాక్టర్‌ యస్‌. వి. రామారావు (శిరందాసు వెంకటరామారావు). గుడివాడలో పుట్టాను… గుడివాడ  హైస్కూల్‌  చిత్రకారుణ్ణి చేసింది.. గుడివాడ కాలేజీ…

భక్తుల కల్పతరువు నారసింహుడు!

ఫాల్గుణ శుద్ధ ద్వాదశి…నృసింహ ద్వాదశి ఫాల్గుణ శుద్ధ ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు. నరసింహ ద్వాదశిగా ప్రసిద్ధి చెందిన గోవింద ద్వాదశి హోలీకి ముందు ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్ష ద్వాదశి తిథి నాడు వస్తుంది. భారత దేశంలోని అనేక వైష్ణవాలయాల్లో ఈ రోజున విశేషంగా ఉత్సవాలు జరుపు తారు. ఫాల్గుణ మాసంలో వచ్చే నృసింహ…