Category శీర్షికలు

కాంగ్రెస్‌ పార్టీ బాటలో బీజేపీ!

విచిత్రమేమంటే ఏడు దశాబ్దాల పాలనలో కాంగ్రెస్‌ అనుసరించిన సంస్కృతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , అమిత్‌ షాలు అమలు చేస్తున్నారు. దర్యాప్తు సంస్థలను గుప్పిట్లో పెట్టుకోవడం, పార్టీల్లో సీనియర్లను పక్కన పెట్టడం, ముఖ్యమంత్రులను మార్చడం తదితర నిర్ణయాలన్నీ గతంలో కాంగ్రెస్‌ చేసి చూపింది. బిజెపి రాజకీయాల తీరు కాంగ్రెస్‌ సంస్కృతికి ఏ మాత్రం భిన్నంగా లేవనడానికి…

ఎస్‌.వెంకట్‌ నారాయణ్‌కు ‘పొత్తూరి’ స్మారక పురస్కారం!

(రేపు సాయంత్రం హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్‌ రెడ్డి ప్రముఖ పాత్రికేయుడు ఎస్‌.ఎంకట్‌ నారాయణ్‌కు పొత్తూరి స్మారక పురస్కారం అందజేస్తున్నసందర్భంగా…) ఇండియా టుడే మాజీ ఎగ్జిక్యూటివ్‌, సీనియర్‌ ఎడిటర్‌ ఎస్‌ వెంకట్‌ నారాయణ్‌ అర్ధ శతాబ్దం పైగా దేశ విదేశాలలో గణుతికెక్కిన ప్రముఖ పాత్రికేయులు. ఆయన జర్నలిస్ట్‌ గా ప్రపంచంలో 65 దేశాలు…

శ్రామికవర్గాల భద్రతే ఆరోగ్య, అభివృద్ధికి దారులు..

(04 – 10 మార్చి ‘‘జాతీయ భద్రతా వారోత్సవాలు/దినోత్సవాలు’’ సందర్భంగా…) ‘జీవితం అమూల్యమైంది, అనుక్షణం భద్రతా స్ప్రహను కలిగి ఉందాం’ అనే నినాదాన్ని నిత్యం మననం చేసుకుంటూ సురక్ష కవచాలు ధరించి జీవనయానం చేద్దాం. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన, పరిశ్రమల్లో విషవాయువులు లీక్‌ కావడం, రైలు పట్టాలు తప్పడం, విమానాలు కుప్పకూలడం, బస్సు ప్రమాదాలు ఎదురుకావడం…

లోక్‌సభ ఎన్నికల బిజెపి జాబితాలో 9మందికి ఛాన్స్‌..

మల్కాజిగిరి దక్కించుకున్న ఈటల రాజేందర్‌  పార్టీలో చేరిన  బీబీ పాటిల్‌, భరత్‌లకు చోటు న్యూదిల్లీ, మార్చి 2 : రాబోయే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ శనివారం తొలి విడత అభ్యర్థులను ప్రకటించగా ముగ్గురు సిట్టింగ్‌ ఎంపిలకు తిరిగి అవే స్థానాలు దక్కాయి. ఈటల  రాజేందర్‌ మల్కాజిగిరి నుంచి సీటు దక్కించుకున్నారు. మెదక్‌పై రఘునందన్‌ రావు…

ఎన్నికల వేళ డిఫెన్స్‌లో బిఆర్‌ఎస్‌..

పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నకొద్ది బిఆర్‌ఎస్‌ పార్టీకి నీటి ప్రాజెక్టుల ఉచ్చు బిగుస్తున్నది. ఇదే అంశంపైన బిఆర్‌ఎస్‌ను ప్రజలముందు నగ్నంగా నిలబెట్టాలని కాంగ్రెస్‌ యత్నిస్తున్నది. అయితే ఇదేఅంశాన్ని తిప్పికొట్టడంద్వారా అంతామంచే చేశామని బిఆర్‌ఎస్‌ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఆ పార్టీకి ఈ ప్రాజెక్టుల వ్యవహారం ఇప్పుడు జీవన్మరణ సమస్యగామారింది. ప్రపంచంలోని అద్భుతాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఒకటంటూ…

పిల్లల పరీక్షల ఒత్తిడి తగ్గించడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకం!

పిల్లలకు తగినంత సమయం కేటాయించాలి పక్కా ప్రణాళికతో పరీక్షలో విజయం తధ్యం ఓటమిని తట్టుకోవడం నేర్పాలి పరీక్షలు అనేవి ఎల్లప్పుడూ ఎప్పడికీ ఒత్తిడితో కూడుకున్నవే. పిల్లలకు మాత్రమే కాదు మొత్తం కుటుంబానికి ఒత్తిడితో కూడుకున్న సమయం. ఈ ఒత్తిడితో భావోద్వేగాలలో  సమతుల్యత ఏర్పడి, కుటుంబ పెద్దలు పిల్లలపై కోపాన్ని ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది. దీనితో పిల్లలలో…

రాజ్యాధికారం సాధించే దిశగా బహుజనులు ఉద్యమించాలి!

ఎన్నికలు  దగ్గర పడుతున్నాయి,  మళ్ళీ అధికారంలోకి  రావడానికి రెండు పార్టీలు సిద్ధమవుతున్నాయి.  2.8  శాతం ఉన్న  కమ్మ  సామాజిక వర్గానికి 34 శాతం  సీట్లు  ప్రకటించి  చంద్రబాబు నాయుడు ముందున్నారు.  ఇక  3.2  శాతం  ఉన్న  రెడ్డి  సామాజిక వర్గానికి  36 సీట్లు  కేటాయించి రెండవ స్థానంలో జగన్మోహన్‌ రెడ్డి  ఉన్నారు.  దేశంలోని అన్ని రాష్ట్రాలలో…

ప్రజల మనిషి శ్రీపాదరావు

నేడు  శ్రీపాదరావు జయంతి దుద్దిళ్ళ శ్రీపాదరావు (మార్చి 2, 1935 – ఏప్రిల్‌ 13, 1999) సీనియర్‌ కాంగ్రెస్‌ శాసనసభ్యులు, శాసనసభ స్పీకరుగా పని చేశారు. 1935 సంవత్సరమలో మార్చి 2 న కాటారం మండల ధన్వాడ గ్రామానికి చెందిన మౌళి పటేల్‌ రాధా కిష్టయ్య, కమలా బాయి దంపతులకు జన్మించారు. అమ్మమ్మ వారు నివాసముండే…

విజయానికి ఏడు మెట్లు…!

విజయం సాధించండిలా.. మనం మనసులో ఏదీ మనోసిద్ధితో అనుకుంటే అదీ సాధించే సత్తా మన సబ్‌ కాన్షియస్‌ మైండ్‌ కు ఉందని ప్రయోగ పరిశోధనలు మన ముందు ఋజువులు చూపుతున్నాయి. విజయం అనగానే బాల్యదశలోకి ఒక్కసారిగా మన మనసును తీసుకొని వెల్లండీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి కదూ. పాఠశాలలో జెండా పండుగ రోజు నిర్వహించిన…