మోదీ..నీకిది తగునా..?

ప్రధాని స్థాయికి తగని వ్యాఖ్య ప్రజాస్వామ్యం అపహాస్యమవుతుందంటున్న విపక్షాలు ఓటమి భయంతోనే ఏదేదో మాట్లాడుతున్నాడని రాహుల్ విమర్శ ఇటీవల మోదీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం లేపుతున్నాయి. ప్రధాని అంతటివాడు మాట్లాడాల్సిన మాటలేనానంటున్నాయి ప్రతిపక్షాలు. మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రధాన మంత్రి స్థాయిని దిగజార్చేవిగా ఉన్నాయని విపక్షాలు విరుచుపడుతున్నాయి. ఈ వేడి ఇప్పట్లో చల్లారేట్లు కనిపించడంలేదు.…






