Category శీర్షికలు

ఆరోగ్యాలను హరిస్తున్న భారతీయుల ఆహార అలవాట్లు!

మన శరీరంలో జరగాల్సినా ప్రక్రిమలన్నీ సజావుగా జరగడం వల్ల ఆరోగ్య భాగ్యం సిద్ధిస్తుంది. పోషకాహారం తీసుకొనడంతో ఆరోగ్యంతో పాటు శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. అలా జరగని యెడల అనారోగ్యం బారిన పడి ఆసుపత్రి పాలు కావలసిన వస్తుంది.  మన తీసుకోవలసిన ఆహారం వయస్సు, లింగ, శారీరక క్రియాశీలత, శారీరక శ్రమ/విధులు లాంటి అంశాలపై ఆధారపడి…

ప్రజలను భయాందోళనలకు గురి చేసిన స్కైలాబ్‌!

స్కైలాబ్‌… ఈ పేరు నేటి తరానికి అంతగా తెలియక పోవచ్చు. దాదాపు అర్ధ శతాబ్ది క్రితం జనజీవనాన్ని అతలాకుతలం చేసిన సంఘటన. ప్రధానంగా తెలంగాణ అదీ ఉత్తర తెలంగాణ ప్రజలను తీవ్ర భయ భ్రాంతులకు  గురిచేసిన నేపథ్యం. యాభై ఏళ్ల పైబడిన వారిని కదిలిస్తే ఈనాటికీ వెంటనే గుర్తుకు వచ్చి, ఆనాటి తీవ్ర భయాందోళనల పరిస్థితులను…

ప్రజలే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి

బిజెపికి హటావో దేశ్‌కో బచావో (నిన్నటి తరువాయి…) అభివృద్ధిలో ప్రపంచంలోనే దూసుకెళుతున్నామని ప్రగల్పా లు పలుకుతున్న బిజెపి నిజస్వరూపం, డొల్లతనం కరోన కల్లోలంలో బయటపడిరది. నరేంద్ర మోడీ బి.సి చెప్పి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బి.సి కుల జనగణన చేస్తామని మాట్లాడిన బిజెపి అధికారంలోకి వచ్చాక జనగణన సాధ్యం కాదని బి.సి వ్యతిరేక కార్యకలాపాలకు తెగబడిరది. రాత్రికి…

రండి… అందరం వోటేద్దాం…!!!

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యానికి పునాది వోటు. వోటు వేయకపోతే చరిత్రను విస్మరించి భవిష్యత్తును వదులుకునేవాళ్ళమవుతాం. వోటు వేసే వారు అత్యంత బాధ్యతాయుతమైన పౌరులని చెప్పొచ్చు. వోటు వేసే అవకాశాన్ని ఎప్పటికీ వదులుకోకూడదు., ఎందుకంటే ఇది మన దేశానికి వోటు రూపంలో మన సహకారం అందిస్తున్నామని అర్థం. ప్రజాస్వామ్యం ద్వారా ప్రజలకు శక్తివంతమైన హక్కు…

తాంబూలాలిచ్చారు…ఆశీర్వదిద్దాం

నేడు వోట్ల పండుగ.. ఆలోచించి, తప్పనిసరిగా వోటేద్దాం.. మన కర్తవ్యాన్ని, బాధ్యతను నిర్వహిద్దాం సమర్థ ప్రతినిధులను పార్లమెంటుకు పంపుదాం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకుందాం నేడు వోట్ల పండుగ. చట్ట సభలలో ఒకటైన దిగువ సభ లోక్‌ సభలో మరో అయిదు సంవత్సరాల పాటు మనకు ప్రాతినిధ్యం వహిస్తూ మన ప్రయోజనలు, హక్కులు కాపాడుతూ, చట్టాల రూపకల్పనలో…

ప్రజలే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి

బిజెపికి హటావో దేశ్‌కో బచావో మేధావులు మౌనం వహించినపుడు మూర్కుల సంఖ్య రెట్టింపు అవుతుందని. ఇది ఎదిగే సమాజ ఉనికికే ప్రమాదం. నెల్సన్‌ మండేలా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో గత 10 ఏండ్లుగా బిజెపి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవు తూ వస్తుంది. ప్రజల చేత, ప్రజల కొరకు ఏర్పడి, ప్రజల…

వరంగల్‌ లక్ష్యంగా.. ప్రధాన పార్టీల ప్రచారం

గెలుపుపై ఎవరి ధీమా వారిదే ముగిసిన  కెసిఆర్‌, మోదీ, రేవంత్‌ల ప్రచార పర్యటనలు వరంగల్‌ పార్లమెంటు స్థానం లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని తర్వాత రాజకీయంగా చైతన్యవంతమైనదిగా వరంగల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉండడంతో తాము గెలుచుకునే స్థానాల్లో వరంగల్‌ తప్పక ఉండాలన్నది ఆ పార్టీలు లక్ష్యంగా నిర్ణయించుకున్నాయి. దీంతో…

అకాల వర్షాలు …రైతుల కష్టాలు

తీక్షణమైన ఎండలతో అల్లాడిపోయిన జనాలకు ఉపశమనం కలిగింది. భానుడి ఉగ్రరూపంతో డస్సిన ప్రాణాలకు సత్తువ వొచ్చింది. పోయినా ప్రాణాలు వొచ్చాయన్న సంతోషం కలిగింది. ఇరు తెలుగు రాష్టాల్ల్రో కురిసిన భారీ వర్షాలతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆరుగాలం కష్పడే రైతన్నలు మాత్రం కుప్పకూలిపోయారు. అక్కడక్కడా పంటలు కోసి అమ్మకానికి సిద్దంగా పెట్టుకున్న పంటలన్నీ వర్షార్ణం…

మహిళా రైతుల తలరాతలు మారేనా..?

2026వ సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి  జనరల్‌ అసెంబ్లీ 2024 మే నెల 2వ తేదీన  ఆమోదించింది. అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం 2026 అగ్రిఫుడ్‌ వ్యవస్థల్లో మహిళా రైతులు ఎదుర్కొంటున్న అడ్డంకులు సవాళ్లకు వ్యతిరేకంగా సమర్థవంతమైన విధానాలు చర్యలను అవలంబించడానికి, వ్యవసాయంలో లింగ సమానత్వం మరియు మహిళా సాధికారతకు ఒక…