Category శీర్షికలు

ఆహార శుద్ధి పేరుతో ‘అంగడి తిండి’

అంగడి తిండిని అదే పనిగా తినడంవల్ల చిత్ర విచిత్ర వ్యాధులు సంభవించే ప్రమాదం ఉందన్నది ధ్రువ పడిన వాస్తవం. చాక్లెట్లు, పిజ్జాలు, ఐస్‌క్రీమ్‌ లు, చిప్పులు, సుగర్‌ కాండీలు, హోమ్‌ బర్గర్‌లు, పింజల్‌లు, సాస్‌లు, విష రసాయన పరిమళాల  ఆర్ట్ఫిసియల్‌ ఫ్లేవర్‌లు- శీతల పానీయాలు, వంటలు మెరిసిపోయేందుకు వాడుతున్న రంగులు వంటివి ‘అంగడి తిండి’-జంక్‌ఫుడ్‌  లో…

నిర్జీవమైపోతున్న వ్యవసాయ భూమి!

భూమండల పరిరక్షణపై  ఐక్యరాజ్యసమితి ఆందోళన ఐక్యరాజ్యసమితి అనుబంధ అధ్యయన మండలి వారు ప్రపంచ మానవులకు మాంసం తినడం క్రమంగా తగ్గించి వేయాలంటోంది. మాంసాహారం భుజించడం తగ్గించడం భూమండల పరిరక్షణకు దోహదం చేయగలదన్నది ఇటీవల వెల్లడిరచిన తమ నివేదికలో ఈ ‘పర్యావరణ పరివర్తన వ్యవహారాల అంతర్జాతీయ అధ్యయన మండలి’ ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌-…

పార్లమెంటులో విపక్షాల దూకుడు…

పాలక పక్షంలో ఆరంభమైన వొణుకు, బెదురు! మతం, కులం, సాంస్కృతిక అంశాలపై జన సమూహాలను రెచ్చగొట్టి నమ్మించవొచ్చు. ఈ అంశాలు సున్నితమైనందు వల్ల సులువుగా జనాన్ని నాయకులు తమవైపు తిప్పుకుంటారు. అదే తార్కిక ధోరణి, వాదనల ద్వారా జనాన్ని వీలైనంత త్వరితగతిన నాయకులు తమ వైపు తిప్పుకోలేరు. గత పదేళ్లుగా బీజేపీ పాలకులు ప్రజలను మతం…

బోలె బాబాను అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలి..

బాధితులకు న్యాయం చేయాలి దేశం శాస్త్ర, సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందింది, ప్రపంచ పెట్టుబడిదారి దేశాలను మించిపోతుంది అని మన దేశ పాలకులు ఉదరగొడుతున్నారు. అమెరికా, చైనాను అధిగమించి ముందుకు సాగుతున్నము అని చెప్పే అబద్ధాలు కట్టుకథలు నిజం కాదు అని.. వారి మాటల డొల్లతనాన్ని బయట పెట్టేవిధంగా అందవిశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి. మూఢనమ్మకాలు ప్రచారం చేయడం…

చట్టాల మార్పుతోనే అసలైన పారదర్శకత!

రాజకీయ పార్టీలను సమాచార హక్కు పరిధిలోకి తీసుకురావాలి    సామాన్యుడి ఆకాంక్షలు తీరాలంటే తప్పని పరిస్థితి ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే ఆయా  పార్టీల ప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేస్తారు. ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తారు. విధానాలను రూపొందిస్తారు. పాలనను అందించడానికి, సామాన్యుల జీవితాలను మెరుగుపర్చడానికి బాధ్యత వహిస్తారు. రాజకీయ పార్టీలకు…

విషాద కల్లోలిత విపరిణామ క్రమం!

నిర్లిప్తతకు, నిరాదరణకు గురవుతున్న బాల్యం చిగురులు మొగ్గలు తొడగడం, పువ్వులుగా వికసించి పరిమళించి, ఫలించి, తరువాత రాలిపోవడం.. మళ్లీమళ్లీ ‘మొగ్గలు’ పువ్వులుగా ఎదగడం పునరావృత్తి.. ఇదీ ప్రాకృతిక పరిణామ క్రమం! కానీ సమాజంలో సహజ ‘పునరావృత్తి’తోపాటు, అసహజమైన, అన్యాయమైన ‘పునరావృత్తి’ జరుగుతోంది. ‘మొగ్గలు’ మొగ్గలుగానే మిగిలిపోతున్నాయి, మొగ్గలు ‘మొగ్గలు’గానే రాలిపోతున్నాయి. ఇలా వికసించని మొగ్గలు బాల…

సేంద్రియ వ్యవసాయ క్షేత్ర విస్తరణ జరగాలి

 రైతులు వాణిజ్య వ్యవసాయం నుంచి  విముక్తి పొందాలి… రైతులకు అవసరమవుతున్న  విత్తనాలలో అత్యధిక శాతం తెలంగాణలోనే ఉత్పత్తి అవుతుండడం తెలుగువారికి గర్వకారణం.  విత్తనాల ఉత్పత్తికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞాన అంతర్జాతీయ సంస్థ  ఇంటర్నేషనల్‌ సీడ్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ ఇస్టా ఇటీవల  తెలంగాణ రాష్ట్రం సాధించిన ఈ వ్యవసాయ ప్రగతిని  ప్రధానంగా ప్రస్తావించింది.   తెలంగాణలోని నాలుగు…

విభజన హామీల అమలులో తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టండి..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు,మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారి కలయిక సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ‘విభజన హామీల’ అమలు విషయంలో అన్యాయంగా ఆగమైన తెలంగాణ వైపుగా ధృడమైన వాణిని వినిపిస్తాడని,తెలంగాణ పౌర సమాజం బలంగా విశ్వసిస్తుంది. సుదీర్ఘ పోరాటాలు,త్యాగాల తర్వాత తెలంగాణ…

అర్థరాత్రి అనూహ్య పరిణామాలు

ఉద్యమ పార్టీకి ఎదురీత మొదలైంది. ఆ పార్టీ ఇరవై నాలుగేళ్ళ ప్రస్తానంలో పదేళ్ళ పాటు ఏక ఛత్రాధిపత్యంగా ఏలిన బిఆర్ఎస్‌కు ఇప్పుడు పెను సవాళ్ళు ఎదురవుతున్నాయి. తమ పార్టీని బలపర్చుకునేందుకు గతంలో తాము చేసిన ఎత్తుగడలే రివర్స్‌లో తమకు ఎదురవుతుండడంతో దిక్కుతోచని పరిస్థితిలో నాయకత్వం కొట్టుమిట్టాడుతున్నది. ఉద్యమకారులను కాదని, ఇతర పార్టీల నుండి వలసలను ప్రోత్సహిస్తే,…