Category శీర్షికలు

‘తెనుగు’ ఎగరేసిన చైతన్యబావుటా నేటి తరానికీ వెలుగుబాట

బహుముఖ ప్రజ్ఞకు ఉదాహరణగా నిలిచిన ఒద్దిరాజు సోదరులు స్థాపించిన ‘తెనుగు’ పత్రిక నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేసింది. చైతన్యబావుటా ఎగురవేసింది. ఇనుగుర్తి కేంద్రంగా మొదలై, జనసామాన్యానికి వెలుగు చూపింది ‘తెనుగు’. భాషా సాహిత్య సాంస్కృతిక రంగాల్లో నిరుపమానమైన ప్రతిభ కనబర్చిన ఒద్దిరాజు సీతారామచంద్ర రావు, రాఘవ రంగారావు ఒద్దిరాజు సోదరులుగా లబ్ధప్రతిష్టులయ్యారు. కేవలం…

సంచార విజ్ఞాన సర్వస్వాలు ఒద్దిరాజు సోదరులు

తొలి తెనుగుపత్రిక శత సంవత్సర వేడుకలు ఆధునిక తెలంగాణ చరిత్ర రచిస్తున్నప్పుడు ఆవశ్యం ప్రస్తావించవలసినది ఒద్దిరాజు సోదరుల సంపాదకత్వాన 1922 ఆగస్ట్‌ నుంచి 1928 వరకు వెలువడిన ‘‘తెనుగు పత్రిక’’. ఈ శతబ్ది ప్రారంభంలో తెలంగాణా ప్రాంతంలో విజ్ఞాన చంద్రికలను, సాహిత్య సౌరభాలను వెదజల్లిన మహనీయులు, మహా మనీషులు, అత్యున్నత స్థాయి మేధావులు, సారస్వత మూర్తులు,…

న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడాలి!

ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా పేరుగాంచిన భారతీయ న్యాయవ్యవస్థకు ఏ ఇతర న్యాయవ్యవస్థ కూడా సాటిరాదు. కానీ ‘తులసివనంలో గంజాయి మొక్కల’ తీరుగా న్యాయవ్యవస్థకు మకిలి అంటించే న్యాయాధికారులు, న్యాయమూర్తులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా నిర్భయంగా తీర్పులు వెలువరించేలా న్యాయమూర్తులను, న్యాయాధికారులను రాజ్యాంగం అత్యంత ఉన్నత స్థానంలో నిలిపింది. విశేష అధికారాలను, విస్తృతమైన వ్యక్తిగత విచక్షణనూ…

పోలీసు వ్యవస్థలో సంస్కరణల అమలు జరిగేనా?

సరిగ్గా 281 సంవత్సరాల క్రితం 1739లో పర్షియా సైన్యాధ్యక్షుడు నాదిర్‌ షా కందహార్‌, లాహోర్‌, సింధ్‌  ప్రాంతాలను గెలుచుకుని నరమేధం సృష్టిస్తూ, దిల్లీ కి సమీపంలోని కర్నాల్‌ వద్ద మొఘలాయి చక్రవర్తి మహమ్మద్‌ షాతో యుద్ధం చేశారు. మూడు గంటల్లో మహమ్మద్‌షా సైన్యం ఓటమి చెందింది. ఇక దిల్లీపై దండయాత్ర చేసిన నాదిర్‌ షా మార్చి…

యువత ఒక దశ కాదు.. ఓ విప్లవానికి దిశ!

యువత రేపటి ప్రపంచానికి రూపశిల్పులు. సంకల్పం అభిరుచితో పర్వతాలనైనా కదిలించగలరు. యువత చేతిలో భవిష్యత్తు రూపొందించే శక్తి ఉంది. యువత యొక్క సామర్థ్యానికి అపరిమితమైన, అనంతమైన హద్దులు ఉండవు. ఒక దేశ పురోగతి, అభివృద్ధి ఆ దేశంలోని యువత సహకారంపై ఆధారపడి ఉంటుంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితిలో యువత పాత్ర కీలకం. అందువల్ల యువత…

మనసు తడి…

విస్తారమైన అధ్యయన పరిజ్ఞానంతో కవిత్వం, కథ, వ్యాసం పరిశోధన, జీవిత చరిత్ర వంటి ప్రక్రియలలో రచనలు చేస్తూ ముందుకు సాగుతున్న ప్రసిద్ధ కవయిత్రి డాక్టర్‌ కొండపల్లి నీహారిణి. ఆలోచన, ఆచరణతో కూడిన అధ్యయనం అందుకు అనుగుణమైన రచనా వ్యాసంగంతో ఆమె పలు విశిష్టమైన రచనలను తెలుగు సాహిత్య ప్రపంచానికి అందించారు. కవిత్వం ప్రధానంగా ఆమె జీవితంలో…

‘‘అద్భుతమైనది …ఆనందయోగమిది ’’

ద్యావరి నరేందర్‌రెడ్డి కలం నుంచి జాలువారిన అద్భుత గజల్‌ వాహిని ‘‘శ్రీలక్ష్మీనారసింహం’’ కవి అంటే సహజంగా సామాజిక అంశాలనో, ప్రకృతి వైపరీత్యాలనో, సామాజిక అసమానతలనో వస్తువుగా ఎంచుకొని కవితలు వ్రాయటం  ఆనవాయితీ. భక్తిభావ లహరిలో తేలియాడుతూ తనకు తాను  తదాత్మీకరణం చెందుతూ  షోడశోపచారాలలోని పూజావిధి విధానాలను ప్రస్తుతిస్తూ అక్షర రూపాన్నిచ్చి గజల్‌ పక్రియగా మలచటం నరేందర్‌…

రక్షణ లేని హక్కులు..!

చట్టాల్లో ఉన్న గందరగో ళానికి మినహాయిం పులు తోడైతే శిక్షలు తప్పించుకునే మార్గాలు మనదేశంలో చాలా ఎక్కువ. మరణశిక్ష విధించ దగిన కేసుల్లోనూ  బాల నేరస్థుల పేరిట శిక్షలు తప్పించుకుని కేవలం ఒకటి రెండేళ్లు బాల్యపరిరక్షణ కేంద్రాల్లో గడిపేసి దోషులు బయటపడుతున్నారనేది భారత న్యాయ సంఘం అభిప్రాయం. అందుకే బాలలుగా నిర్వచించే వయస్సును 18 నుండి…

న్యాయవ్యవస్థ స్వతంత్రత నిలిచేనా?

న్యాయవ్యవస్థ స్వతంత్రతపై గత దశాబ్దకాలంగా ఏదో ఒక రీతిన దాడులు జరుగుతునే ఉన్నాయి. ఎప్పటికప్పుడు జవసత్వాలను ఉద్దీపన చేసుకుంటూనే సుప్రీం తన వ్యక్తిగత స్వతంత్రతను, న్యాయవ్యవస్థ ప్రతిష్టను ప్రస్ఫుటింప చేస్తోంది. ఈ క్రమంలో చట్టసభలతోను, పాలనా వ్యవస్థలతోను ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా సంయమనం కోల్పోకుండా నిజాయితీని చాటుకుంటూ సర్వోన్నత న్యాయస్థానం తన ఉనికిని కాపాడుకుంటోంది. సమాచార…