Category శీర్షికలు

బడిబువ్వకు ‘తిథి తిప్పలు’!

గుడ్డెద్దు శేన్ల పడుడంటే గీ తీర్గనే! సదూకునే పోరల్లకు బళ్ళె అంబటేల బెట్టేడి బడి బువ్వనే కాదుల్లా! ఇటు సంది వూరోళ్ళను సుత బువ్వ పెట్టమంటాంది మన సర్కార్‌ ! ఏ ఇంట్ల యెసోంటి పబోజనమైనా, సుట్టాలకింత బెట్టినట్టే వూరి బడి పోరల్లకింత బువ్వ పెట్టాలంటాంది. యెందుకంటె పబోజనం కాడి బువ్వ జరింత అవ్వల్‌ టది.…

అభివృద్ధి.. సంక్షేమం సమపాళ్లుగా ముందుకు…

మొత్తంగా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు పక్కాగా కార్యాచరణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం  ఒక్కో హామీని నెరవేర్చుకుంటూ  ముందుకు వెళుతోంది. హామీలకు గ్యారెంటీ వస్తోంది. ఒక్కో హామీని నెరవేర్చే క్రమంలో అత్యంత ముఖ్యమైన రుణమాఫీని ఎట్టకేలకు పట్టాలు ఎక్కింది. అలాగే మిగతా హావిరీలకు కూడా గ్యారెంటీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే  అంతర్గ శతృత్వం లేకుండా మంత్రులంతా…

నిరుద్యోగం, ధరల పెరుగుదల, జిఎస్టీలపై చర్చలేవీ?

బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా నిత్యం సభలో ప్రధాని మోదీ ఉండడం లేదు. సమస్యలను లేవనెత్తినప్పుడు లేచి సమాధానం ఇవ్వడం బాధ్యత. ఈ సమావేశాల్లో కూడా అధికార పార్టీ తీరు మారడం లేదు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు నింపాదిగా, సమయోచితంగా, ప్రజలు మెచ్చుకునేలా సమాధానాలు ఇవ్వడంలో మంత్రులు విఫలం అవుతున్నారు. నీట్‌పై జరిగిన చర్చలో ఇది కనిపించింది.…

అంకెల గారడీతో మళ్లీ మళ్లీ మోసం!

ఆదాయం పెరిగినా అభివృద్ధి శూన్యం   కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ కేటాయింపుల తీరుపై సర్వత్రా విమర్శలు కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో పెరుగుదల 14.5 శాతం మేర ఉండగా, వ్యయంలో పెరుగుదల 5.94 శాతం మాత్రమే!  పెరిగిన ఆదాయాన్ని ఆర్థిక కార్యకలాపాల విస్తరణకు ఉపయోగిస్తే  యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కానీ, ఈ బడ్జెట్లో ఆ మొత్తాన్ని…

సామాజిక న్యాయానికి పాతరవేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

బడ్జెట్‌లలో దళిత, గిరిజనులకు అన్యాయం కాంగ్రె,స్‌ బిజెపిల భావజాలం వేరైనప్పటికి,సామాజిక న్యాయాన్ని పాతర వేయడంలో ఒక్కటిగానే వున్నాయి. కేంద్ర,రాష్ట్ర బడ్జెట్‌ లలో దళిత,గిరిజనులకు కేటాయించిన నిధులే నిదర్శనం.  దేశంలో 20 శాతం వున్న దళితులకు జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించలేదు. కోతల నిధులతో సంపూర్ణ సామాజిక న్యాయం సాధిస్తామని ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల…

ఆంధ్రాలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం!

దిల్లీలో టీడీపీ అరాచకాలను ఎలుగెత్తి చాటిన మాజీ సిఎం వైఎస్  జగన్‌ *  ఎక్కడా ప్రజాస్వామ్యం కనపడడం లేదు..అంతటా ఆటవిక రాజ్యమే.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం  రక్తసిక్తమవుతోంది. వైకాపా కార్యకర్తలు, నేతలపై దాడులు, హత్యాకాండ, ఆస్తుల విధ్వంసానికి నిరసనగా జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలకు తెలియచేసేందుకు వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్మోహన్‌ రెడ్డి…

హర్యానాలో కాంగ్రెస్‌ ‌కే స్వల్ప ఆధిక్యత

పీపుల్స్ ‌పల్స్ ‌సర్వేలో వెల్లడి ‘‘ఇక హర్యానా హాట్‌ ‌కేకే! అసెంబ్లీ పోటీ రసవత్తరంగా మారనుంది. అధికారం తిరిగి నిలబెట్టుకోవాలనుకుంటున్న బీజేపీకి పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకత రూపంలో ఎదురుగాలి కొడుతోంది. దాన్ని సొమ్ము చేసుకొని హర్యానాలో మళ్లీ పాగా వేయాలని కాంగ్రెస్‌ ‌ప్రయత్నిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో హర్యానాలో ‘ఇండియా కూటమి’ పొందిన ప్రజామద్దతును నిలబెట్టుకుంటే, అధికార…

నానీలో ఒదిగిన సముద్రం…

విశాఖ సముద్రమంటే అమితమైన ఇష్టంతో అలల ప్రవాహం వంటి నానీలను శివకృష్ణ  కొక్కుల  రాశారు. సముద్రాన్ని చూసినా, ఊహించినా ఎన్నెన్నో భావాలు మనసుకు తట్టాయన్న కవి తన సంపుటికి సముద్ర నానీలు అని పేరు పెట్టారు. శివకృష్ణ  సముద్రతృష్ణ పేరుతో నానీల నాన్న ఆచార్య ఎన్‌ గోపి పుస్తకానికి రాసిన ముందు మాటలో అలలలో సౌందర్య…

బళ్ళలో హేతుబద్దీకరణ!

ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల ఏర్పాటు  ప్రభుత్వ పాఠశాలల ఉనికికి ప్రమాదం పాఠశాల విద్యాశాఖ నిర్వహణలో ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో వైరుధ్యాలు, బళ్ళలో హేతుబద్దీకరణ అమలు చర్యలు, అంగన్‌ వాడీల్లో మూడవ తరగతి వరకు చదువు, ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల ఏర్పాటు ప్రతిపాదనలతో ప్రభుత్వ పాఠశాల విద్య పలు మార్పులకు గురై తన ఉనికి ప్రమాదంలో పడే…