Category శీర్షికలు

‘‘‌తెలంగాణకే తలమానికమైన ధర్మపురి నాటక సంస్థ’’

మార్చి 27…ప్రపంచ రంగస్థల దినోత్సవం తెలంగాణలోనే మొదటిదిగా, తెలంగాణకే తలమానికంగా, ధర్మపురి పుణ్య క్షేత్రంలోని శ్రీ లక్ష్మనరసింహ నాట్య మండలి గత 85 సంవత్సరాలకు పైగా, కళామతల్లికి ఎనలేని సేవలందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. సనాతన ఆర్ష విద్యా సభ్యతా సంస్కృతులకు నిలయమైన ఈ క్షేత్రంలో, 1936 లో ప్రారంభమైన నాటక సంస్థ 3…

అవిశ్వాసం ముంగిట ఇమ్రాన్‌ ‌ఖాన్‌

“75 ఏళ్ళ క్రిందట భారత దేశంతో పాటే పురుడు పోసుకున్న పాకిస్థాన్‌ ‌గడ్డ పై ఇప్పటికీ ప్రజాస్వామ్యం అడుగులు స్థిరపడలేదు. మరోవైపు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించి అభివృద్ధి దిశగా వడిగా అడుగులు వేసుకుంటూ వెళుతోంది. అవకాశం చిక్కినప్పుడల్లా మన భూభాగంలోకి జొరబడటానికి ప్రయత్నించే ఈ దాయాది దేశం మాత్రం మతం మత్తులో…

జస్టిస్ భార్గవ కమిషన్ 

“ఎవరినైనా సరే, చట్ట వ్యతిరేకంగా, చంపగూడదు. ఎంత పెద్దనేరమైనా సరైన విచారణ జరిపి శిక్ష విధించాలి. ఇది ఒక ఉదారవాద ఆలోచన. దానికీ పార్టీ రాజకీయాలకూ ఏమీ సంబంధం లేదు. ఒక వ్యక్తి అవలంబించే రాజకీయాలతో నీకు ఇష్టం లేకపోయినా, ఆ వ్యక్తిని చంపివేసే అధికారం నీకు లేదు అనేది ఒక చట్టబద్ధ పాలన సూత్రం.…

ఆం‌దోళన కలిగిస్తునన నిరుద్యోగ సమస్య

కొరోనా అనంతర పరిస్థితులు,తాజాగా ఉక్రెయిన్‌ ‌యుద్ద పరిణామాలు మన ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా లేదు. ప్రధానంగా నిరుద్యోగ సమస్య తీవ్రం అవుతున్నా దానిని పరిస్కరించే ప్రయత్నాలు సాగడం లేదు. దేశీయంగా ఉపాధి అవకాశాలు పెంచుకుంటూ..ఉత్పత్తి రంగాలకు ఊతమిచ్చేలా నిర్ణయాలు తీసుకోవడం లేదు. కొరోనా కు ముందే మన ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగా ఉంది. వస్తూత్పత్తి…

అలనాటి మేటి సంపాదకులు పండితారాధ్యుల

తొలితరం ఖ్యాతి గాంచిన పాత్రికేయులలో, సంపాదకులలో పండితారాధ్యుల నాగేశ్వరరావు ఎన్నదగిన వారు. గుంటూరు జిల్లా,  ఇంటూరు గ్రామంలో 1912, మార్చి 26న మల్లయ్య, భైరవాంబ దంపతులకు జన్మించారు. గుంటూరు లోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. అనంతరం పత్రికా రచయితగా ప్రసిద్ధి గాంచారు. పిఠాపురం మహా రాజా వారి దేశబంధు పత్రికలో కొన్నాళ్లు పనిచేసి,…

నెలకొక్కమారు…

నెలకొక్కమారు నీవు ఉదయించలేని సూర్య బింబాన్ని విసర్జిస్తావు బొట్లు బొట్లుగా…. నెలకొక్కమారు నీవు శిశిరాన్ని వదిలి వసంతాన్ని ఆహ్వానిస్తావు మారాకులాగా… అప్పుడప్పుడు కడుపునెవరో మెలిపెట్టినట్టు ఉండచుట్టుకుపోతావు అనుమానపు చూపు తాకితే తప్పేదో చేసినట్టు తలదించుకుంటావు అప్పుడు నీలో పై నుండి గంగా,సింధు నదులు కింద నుండి ఎర్ర సముద్రం సమాంతరంగా ప్రవహిస్తాయి నిజమమ్మా… నీవిపుడు చూడకూడని…

ఆర్థిక సంక్షోభంలో కుదేలవుతున్న శ్రీలంక – భారత్‌ ఆపన్నహస్తం

“నిత్యావసరాల కోసం కూడా ప్రజలు క్యూలు కట్టే పరిస్థితి నెలకొంది. పాలపొడి నుంచి పెట్రోల్‌ ‌వరకు పెరిగిన రేట్లు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్‌ ‌బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. అక్కడ లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర 283 రూపాయలకు చేరుకోగా, డీజిల్‌ ‌ధర రూ.220కి చేరుకుంది. వంట గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధర ఏకంగా రూ.1,359…

ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధానిగా దిల్లీ

“అత్యంత కలుషిత 50 ప్రపంచ నగరాల జాబితాలో 35 నగరాలు ఇండియావే కావడం గమనించారు. అత్యంత గాలి కలుషిత 100 ప్రపంచ నగరాలలో 63 నగరాలు భారత దేశానికే చెందినవే అని తేల్చారు. ఉత్తర భారత నగరాలు, ముఖ్యంగా యూపి, హర్యానా రాష్ట్రాల నగరాల్లో గాలి కాలుష్యం విపరీతంగా ఉండడం, అందులో న్యూఢిల్లీ అతి కలుషిత…

నవభారతం: తదుపరి 10 సంవత్సరాలు – సాంకేతిక దశాబ్ది- ‘టెకేడ్‌’ ‌గా పరివర్తన

“మనం నేడు కొన్ని ఆసక్తికరమైన పరిస్థితుల మధ్య జీవిస్తున్నాం. కోవిడ్‌ ‌తర్వాత మరియు ఇటీవలి రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం… ఈ నేపథ్యంలో మన చుట్టూ ఉన్న ప్రపంచం సాంకేతిక మార్పులకు మార్గాలను వెతుకుతోంది. కోవిడ్‌ అనంతర అభివృద్ధి చెందుతున్న భారతదేశం మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తోంది. కోట్లాది మంది భారతీయ యువకుల శక్తి మరియు అభిరుచి ద్వారా దాని…