Category శీర్షికలు

‌ప్రాణహిత పుష్కరాలకు వేదిక కానున్న కాళేశ్వరం

అవిభక్త కరీంనగర్‌, ‌నేటి జయ శంకర్‌ ‌భూపాల్‌ ‌పల్లి జిల్లాలోని మారుమూల ఆటవీ ప్రాంతమయమైన మహదేవ్‌ ‌పూర్‌ ‌మండలం పరిధిలోని గోదావరీ తీరస్థ అత్యంత ప్రాచీన కాళేశ్వర దేవస్థానం బహువిధ ప్రత్యేకతలకు నిలయంగా ఉంది. తెలుగు నేలపై ప్రముఖ త్రిలింగమనే పదం నుండి ‘‘తెలుగు’’ పదం రూపు దిద్దుకున్నడని చారిత్రక పరిశోధకుల భావన. గోదావరి తీరాన…

బ్రిటిష్‌ ‌వారి కర్కశత్వానికి ప్రతీక జలియన్‌ ‌వాలాబాగ్‌ ‌దుర్ఘటన

‘‘‌జలియన్‌వాలాబాగ్‌ ‌దురంతం భారత స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన. జలియన్‌ ‌వాలాబాగ్‌ అనేది ఉత్తర భారతదేశంలోని అమృత్‌సర్‌ ‌పట్టణంలో ఒక తోట.ఏప్రిల్‌ 13, 1919 ‌న బ్రిటీష్‌ ‌సైనికులు జనరల్‌ ‌డయ్యర్‌ ‌సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు, పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు పది…

మళ్ళీ హిందీ వివాదం…

గెస్ట్ ఎడిట్మండువ రవీందర్ రావు ప్రతీ దేశానికి ఒక గుర్తింపు పొందిన భాష ఉన్నట్లే భారతదేశం అనగానే ఫలానా భాష మాట్లాడుతారన్న గుర్తింపు ఉండాలన్న విషయంలో చాలా కాలంగా చర్చ జరుగుతున్నది. స్వాతంత్య్రానికి పూర్వం నుండే ఈ చర్చ జరుగుతున్నప్పటికీ స్వాతంత్య్రం లభించిన ఈ డెబ్బై అయిదు ఏళ్ళ కాలంలో దేశ మంతటికీ ఒకే భాష…

ప్రజల ఆహార హక్కు పై రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌!) ‌దాడి

ఆదివారం జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ యూనివర్సిటీ (  జె ఎన్‌ ‌యు) కావేరీ హాస్టల్‌లో విద్యార్థులపై రాష్ట్రీయ స్వయం సేవక్‌ ‌సంఘ్‌( ఆర్‌ ఎస్‌ ఎస్‌)  ‌లిఫుడ్‌ ‌కోడ్‌లిను విధిస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్‌(  ఏబీవీపీ)  గూండాలు దాడి చేశారు  శ్రీరామ నవమిని సాకుగా తీసుకుని మెనూలో  కోడి మాంసం(చికెన్‌)  ఉం‌డకూడదని ప్రకటించారు.  శ్రీరామనవమి…

జలగల్లా మారిన… కోచింగ్‌ ‌సెంటర్లు

‘‘ఒక బ్యాచ్‌ ‌కి 800 నుండి1000 మందిని కుక్కి వందల కోట్లను ఆర్జిస్తూ, అంతమందికి రెండుమూడు టాయిలేట్స్ ‌మాత్రమే పెడుతున్నారు. గంటల తరబడి, వందలమందికి  క్లాసులు చెప్తూ, కనీస సంఖ్యలో టాయిలేట్స్ ‌లేకపోవడంతో మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే సమస్య ఉంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుండడం మన దౌర్బాగ్యం.’’ ఎప్పుడెప్పుడ అని కళ్లల్లో…

ముందస్తుకు రాజబాట… సామాజిక సమీకరణలకు పెద్దపీట.!

ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం మంత్రి వర్గాన్ని పునర్‌ ‌వ్యవస్థీకరించిన నేపథ్యంలో కొత్త కేబినెట్‌ ‌కూర్పులో బీసీలు, మైనార్టీలు, దళితులకు ఎక్కువ మంత్రి పదవులు కట్టబెట్టి జగన్‌ ‌దార్శినికత నిరూపించుకున్నారు.ఇందులో భాగంగా రాష్ట్రంలో కులాల ప్రాతిపదికన కొందరు అనర్హులకు కూడా ప్రాధాన్యం ఇచ్చిన్నారనే చర్చ జరుగుతోంది.దీనితో కొంత మంది ఎమ్మెల్యేలు అంతర్గతంగా రగిలిపోతున్నారు.…

తిరోగమన విద్యతో దేశం పురోగమించేదెట్లా?

అనేక భిన్నత్వాల మధ్య కొనసాగుతూ వస్తున్న సాంస్కృతిక ఐక్యతను, సామరస్యాన్ని దెబ్బతీసి, సాంస్కృతిక ఆధిపత్య భావజాలాన్ని పెంపొందించే పనిలో నిమగ్నమయ్యారు. ధార్మిక సేవా సంస్థల ముసుగులో విద్యా సంస్థల్లోకి మనువాదాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. అందులో భాగంగానే మత గ్రంథాలను పాఠ్య పుస్తకాలుగా, సాధువులను ఉపాధ్యాయులుగా నిర్ణయిస్తున్నారు. (ఈ నెల 17 న తిరోగమనంలో భారతీయ విద్య –…

భద్రాద్రి రామయ్య కల్యాణానికి సర్వం సన్నద్ధం

అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో తిరుమల తర్వాత రాష్ట్రంలో ఆరు పెద్ద దేవాలయాలు ఉండేవి… అవి దేవాదాయ శాఖచే 6ఏ టెంపుల్స్ ‌గా గుర్తింపు పొందాయి. శ్రీశైలం, అన్నవరం, ద్వారకా.తిరుమల, విజయ వాడ కనక దుర్గమ్మ, భద్రాచలం, వేములవాడ దేవాల యాలను 6ఏ టెంపుల్స్ అని పిలిచే వారు . 6A అంటే ఆరు A గ్రేడ్‌…

పౌరహక్కుల ఉద్యమ లక్ష్యం

ఈ రకమైన శిక్షలేని, శిక్షాభయం లేని అధికార ఉన్మాదం, ఇంప్యునిటీ 1980ల నుంచీ పెరుగుతూనే వస్తోంది. ఈ స్వభావాన్ని ఎంతగా పెంచి పోషించారంటే, ఈ పోలీసులు ప్రైవేటు దుస్తులతో, ప్రభుత్వం సరఫరా చేసిన ఆయుధాలతో, నంబర్‌ ప్లేట్లు లేని వాహనాలలో వచ్చి మనుషులను చంపిపోతారు. ఆ స్వభావాన్ని వ్యతిరేకించి పోరాటం చేయడమే పౌరహక్కుల ఉద్యమ లక్ష్యం.…