Category శీర్షికలు

తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న బిజెపి బలం

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌ప్రజా సంగ్రామ యాత్రను తెలంగాణ ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నారు కాబట్టే తెలంగాణ ప్రజల నుండి ఈ ప్రజా సంగ్రామ యాత్రకు విశేషమైన స్పందన లభిస్తుంది. ఇప్పటికే రెండు విడతలుగా ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర పూర్తి కాగా…

ధరాఘాతం

ధరల భూతం జడలు విప్పి విపణిలో వీరంగం సృష్టిస్తుంది   ద్రవ్యోల్బణం రెక్కలు విచ్చి వీదుల్లో వీర విహారం చేస్తుంది   నేలకు ఒరిగే రూపాయి విలువ నింగిని తాకే వస్తు సేవలు వెరసి   ఆర్థిక వ్యవస్థ సమస్తం అస్తవ్యస్తం జనజీవనం ఆసాంతం అంధకారం   ఇపుడు వంట గ్యాస్‌ ‌సిలిండర్‌   ‌గుది…

విద్యలో సామాజిక శాస్త్రానికి విలువనివ్వండి !

‘‘‌మన ఉమ్మడి కుటుంబాలు, మన విలువలు, ఆచార సాంప్రదాయాలు, జానపద రీతులు, సంస్కృతిలో పలుమార్పులు సంభవించినప్పటికీ వాటివలన మనకు కలిగిన ఉపయోగం, గౌరవాన్ని రాబోయే తరాలవారికీ అందించాల్సిన ఆవశ్యకత లేదా ?అందుకే మన రాష్ట్ర, కేంధ్ర ప్రభుత్వాలు ఈ విషయంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ’’ ప్రపంచంలో భారతదేశానికి ఒక విశిష్టస్థానం…

రెండవసారి ఓడిపోతే ఇక ఇంతే..!

రెండవసారి అవకాశం ఇచ్చినప్పటికీ ఎన్నికల్లో ఓడిపోయిన నాయకుడు ఎవరైనాసరే అతనికి మరోసారి పార్టీ టికెట్‌ ఇచ్చేదిలేదని కాంగ్రెస్‌ ‌పార్టీ తీర్మానించడంతో దశాబ్దాలుగా ఒకే పార్టీని నమ్ముకున్న నాయకుల్లో గుబులు మొదలయింది. వరుస ఓటములను చవిచూస్తున్న కాంగ్రెస్‌ ‌పార్టీలో ఉంటే తమ రాజకీయ భవిష్యత్‌ ‌కష్టమేనని ఇప్పటికే పార్టీని వదిలి పెట్టినవారు పోగా, ఎప్పటికైనా పార్టీ మెరుగు…

అస(శ)నిపాతం

ప్రశ్నాపత్రం బయట పెట్టారంటూ.. కటకటాల్లోకి నెట్టారు నారాయణున్ని.. గలీజు లీకేజి పథకం ఎవరు రచించినా.. రుజువైతే తగురీతిన సన్మానించాల్సిందే !   ‘అసని’ కారాదు రైతన్నకు అశనిపాతం నోటికాడి బుక్కను లాక్కోరాదు తుఫాన్లు ప్రకృతి విపత్తులే రైతులపాలిటి శాపాలు సాగు వెతల్తో కర్షకుల కళ్ళల్లో సునామీలు !   కొనసాగుతున్న లంక దహనం ఆర్పేవారెవరు ఈ…

రక్త పోటుకు నియంత్రణే దివ్యఔషధం..!

నేడు ‘ప్రపంచ రక్తపోటు దినం’ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.13 బిలియన్ల ప్రజలు అధిక రక్త పోటు (హైపర్‌టెన్షన్‌ ‌లేదా బ్లడ్‌ ‌ప్రెజర్‌) ‌రుగ్మతతో బాధ పడుతున్నారని గమనించిన ‘వరల్డ్ ‌హైపర్‌టెన్షన్‌ ‌లీగ్‌’ ‌చోరవతో 2005లో ప్రారంభమై ప్రతి ఏటా 17 మే రోజున ‘ప్రపంచ రక్త పోటు దినం’ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ప్రపంచ రక్త…

మండిపోతున్న మామిడి పండ్ల ధరలు

వామ్మో మామిడి కాయల ధరలు బగ్గు మంటూ ఉన్నాయి…పచ్చడి మరియు తినే మామిడి కాయల ధరలు అధికంగా ఉండటం తో సామాన్యులు ఈ సారి మామిడి పండ్లు తినడం కష్టమే అనిపిస్తూ వుంది.వేసవి వచ్చిందంటే మామిడికాయ రుచులు నోరూరిస్తాయి. నిల్వ పచ్చళ్ల తయారీతో ప్రతీ ఇంట్లో మహిళలు బిజీగా మారిపోతారు. ప్రాంతాల వారీగా పచ్చళ్లకు రకరకాల…

తొలి వార్తా హరుడు …. ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

వైశాఖ కృష్ణ పాడ్యమి నారద జయంతి నారదుడు దేవర్షి, సంగీ తజ్ఞుడు. నిరంతరం లోక సంచారి. చేతుల్లో చిరు తలు, మహతి అనే వీణా ధారియై, హరి నామ సంకీర్తన చేస్తూ, నిరంతరం తిరుగాడడమే ఆయన పని. ఆయా ప్రాంతాల విశేషాలను అందరికీ  తెలుపు తుంటాడు. ఆయన ఒక ‘‘ఆదర్శ పాత్రికేయుడు’’. మంచి చెడుల మధ్య…

భారత్‌ ‌జోడ్‌ ‌నా … జనతా సే జోడ్‌ ‌నా

రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో మూడు రోజుల పాటు జరిగిన కాంగ్రెస్‌ ‌పార్టీ చింతన శిబిరం ‘భారత్‌ ‌జోడో యాత్ర’కు పిలుపు నిచ్చింది. మహత్మాగాంధీ జన్మదినమైన ఆక్టోబర్‌ ‌రెండు నుండి దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కాంగ్రెస్‌ ‌పార్టీ తమ శ్రేణులకు పిలుపునిచ్చింది. మతపరమైన ఘర్షణలతో దేశం చిన్నాభిన్నం అవుతున్నదని, హింస పెట్రేగి పోతున్నదని దాన్ని నివారించాల్సిన…