ఎన్కౌంటర్లకు కూడా వెరవని రేపిస్టులు
అత్యాచారాలకుపాల్పడితే ప్రాణాలు కోల్పోతామన్న భయంకూడా లేకుండా పోతోంది రేపిస్టులకు. అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ పలు సంచలనాత్మకమైన సంఘటనలు జరిగినప్పుడు నిండు ప్రాణాలను కోల్పోయిన యువకులను చూసైనా గుణపాఠం నేర్చుకునే పరిస్థితి కనిపించడంలేదు. నేటికి సరిగ్గా పదేళ్ళ కింద దిల్లీలో జరిగిన నిర్భయ కేసు విషయంలోనైతేనేమీ, 2008లో వరంగల్లో జరిగిన యాసిడ్ సంఘటనకు సంబంధించి నలుగురు…
