Category శీర్షికలు

ఏది సత్యం – ఏది కల్పితం’’

ఎంతో మంది ఈ సృష్టిలో జన్మించారు. గతించారు. అందులో కొంతమంది మాత్రమే ప్రపంచం మెచ్చిన మహనీయులుగా తమదైన శైలిలో చెరగని ముద్రవేసి, చరిత్రలో తమకంటూ ఒక సుస్థిర స్థానం ఏర్పరచుకుని, తమ ఆలోచనలను తరతరాలకు తరగని విలువైన వారసత్వ సంపదగా మిగిల్చి విశేషమైన ఖ్యాతి నార్జించారు. అటువంటి కోవకు చెందిన మహాజ్ఞాని తత్వవేత్త, సత్వాన్వేషకుడు, తెలుగువారి…

కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలన పరుగులు తీసిందా ? సామాన్యుల ఇబ్బందులు ఎంత మేరకు నెర వేరాయి ?

తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు జరిగి 5 సంవ త్సరాలు పూర్తి అయింది. సిఎం కెసిఆర్‌ ఏం ఆశించి ఈ కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారో ఎంత మేరకు ఆయన ఆశయం సఫలీకృతం అయి ందో సామాన్యుల ఈతి భాదలు ఎంత వరకు తీరాయో అనే విష యాలపై సమీక్ష జరగాల్సి ఉంది. తెలంగాణ…

ఆన్‌‘‌లోన్‌’’ ‌యమపాశం

ఆన్‌లైన్‌ ‌యాప్ల ఆసరగా చేసుకొని దోపిడి మూకలు పెట్రేగుతున్నయ్‌ అభాగ్యుల అక్కర పెట్టుబడిగా అందినంత కొల్లగొడుతున్నయ్‌ ‌తొలుత హామీల నిమిత్తంలేక రుణం ఇస్తామని నమ్మబలికి తదుపరి విషం చిమ్ముతున్నయ్‌ ‌బాకీలు రాబట్టుకునే పనిలో పరువు తీయడమే కాకుండా ప్రాణాలను బలిగొంటున్నయ్‌ ‌వారం రోజులు గడువు ఇచ్చి ఆలోగా చెల్లించలేని వారిపట్ల బూతు దండకం నోటికెత్తుకొని వేధింపులకు…

మట్టి అంతరించిపోతుంది ..

(మట్టి పరిరక్షణకై సద్గురు ప్రపంచ యాత్ర) సమస్త జీవకోటి భారాన్ని మోస్తూ.. సప్తసముద్రాలను నదులను తన తనువులో దాచుకొని విశ్వ మానవాళికి, సకల జీవరాశులకు నిలయంగా నిలచింది నేలతల్లి. ఈ నేలను నమ్ముకొని.. నేలను ఆధారంగా చేసుకొని.. చెట్లూ చేమలు.. జీవులు..జీవరాశులు.. మనుషులు .. చివరకు సూక్ష్మక్రిములు కూడా మనుగడ సాగిస్తున్నాయి. ఇలా కొన్ని కోట్ల…

కేంద్రంతో ముదురుతున్న విభేదాలు..

కేంద్రంతోరాష్ట్ర సర్కార్‌కు ఘర్షణ పెరుగుతున్నట్లు కనిపిస్తున్నది.  చాలాకాలంగా కేంద్ర, రాష్ట్ర సంబంధాల విషయంలో దూరం పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ప్రత్యేక రాజకీయ కూటమి ఏర్పాటుపై రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌తీవ్రస్థాయిలో ప్రయత్నాలు ప్రారంభించినప్పటినుండి ఈ దూరం మరింత పెరగడానికి అస్కారమైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన…

దేశ ద్రోహ చట్టం రాజ్యాంగ విరుద్ధం..

‘‘‌సుప్రీమ్‌ ‌కోర్ట్ ‌తనకున్న విశిష్ట అధికారమైన స్వీయ సమీక్షను ఉపయోగించుకోకుండా కేసును ప్రభుత్వ పునః పరిశీలనకు పంపించడం చట్టాలపై వ్యాఖ్యానించే భాద్యతను ప్రక్కకు పెట్టినట్లు అవుతుంది.  ఒకవేళ ప్రభుత్వము  నిజంగానే పరిశీలించి ఈ అణిచివేత చట్టం స్థానములో దొడ్డి దారిన మరియొక చట్టం తెస్తుంది  అని చారిత్రిక అనుభవము ద్వారా అనుమానిస్తున్నారు.’’ భాధ్యత  కంటె ముందు…

మతం ముసుగులో రాజకీయమా…!

నేడు దేశాన్ని పరిపాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలపై మతం రంగు పూయాలని చూస్తూ మత రాజకీయాలు చేస్తుంది. బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారాన్ని సాధించేందుకు మత విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొందలని ప్రణాళికలు రచిస్తూ ముందుకు పోతుంది.. కానీ తెలంగాణ ప్రజలు అవివేకులు కాదని బీజేపీ నాయకులు గమనించాలి. ఇక్కడ ఉన్న బీజేపీ…

గ్రామ పంచాయితీల అభివృద్ధిలో కేంద్రప్రభుత్వ కృషి …

‘‘ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వ సహకారం లేనిది తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి జరగదు. మరోపక్క ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌గ్రామాల అభివృద్ధికి ఏ మాత్రం నిధులను ప్రకటించకుండా కేంద్ర ప్రభుత్వంపై నేపం నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ ప్రజలకు అర్థం అయింది.’’ తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం…

‘రూల్‌ ఆఫ్‌ ‌లా’ ని నిర్ద్వందంగా అమలు చేయాలి..!

‘‘‌వేలాది పేజీల డాక్యుమెంటరీ, ఫోరెన్సిక్‌ ‌సాక్ష్యాలను నిశితంగా అధ్యయనం చేసిన తర్వాత, దాదాపు 140 మంది వ్యక్తులను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ ‌చేసిన తర్వాత, నలుగురు యువకుల హత్యలో పాల్గొన్న పది మంది పోలీసు సిబ్బందిని హత్య చేసినందుకు ‘‘సెక్షన్స్ 302 ‌r/w 34 IPC,, 201 r/w 302 IPC, 341 IPC,’ కింద విచారణను…