Category శీర్షికలు

క్లౌడ్‌ ‌బరస్ట్ ‌తో మేఘాలకు చిల్లు..!

‘‘‌కేసీఆర్‌ ‌కామెంట్లతో క్లౌడ్‌ ‌బరస్ట్ అం‌టే ఏమిటి? మేఘాల విస్ఫోటనంతో వరదలు స్పష్టించవచ్చా? ఒక ప్రాంతాన్ని టార్గెట్‌ ‌చేసి కుండపోతగా వర్షాలు కురిపించవచ్చా? ఒకటి, రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా రసవత్తరమైన చర్చ జరిగిన, భూతాపం పెరిగి ప్రకృతి ఉత్ఫాతాలు సంభవిస్తున్నాయంటూ 2010నుంచి అనేక కథనాలు వస్తున్నాయి. క్లౌడ్‌ ‌బరస్ట్ ‌లేదా గెరిల్లా వర్షపు తుఫాను…

గుదిబండగా మారిన మోదీ ఆర్థిక విధానాలు

సామాన్యులకు దూరంగా బ్యాంక్‌ ‌సేవలు మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా లేవు. ప్రజలు ఓ పూటతిని ఓ పూట పస్తులుండి కూడబెట్టుకోవడం అలవాటు. చిన్నమొత్తాల పొదుపుతో సంసారాలు లాగిస్తుంటారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు కూడా భారంగా మారిన దశలో ప్రతిదానికీ పన్ను కట్టాలన్న దురాలోచన ప్రభుత్వాలకు అవసరమా అన్నది ఆలోచించాలి. సమాంతర…

తృటిలో తప్పిన ఘోర ప్రమాదం..!

‘‘‌గోదావరీ నది ఎగువ ప్రాంతంలో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కార ణంగా గోదావరి నదికి అనూ హ్యంగా వచ్చిన వరదల వల్ల నిర్మల్‌ ‌జిల్లాలోని కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు తృటిలో పెను ప్రమాదం బారి నుండి బయట పడింది. అయినా ఇంకా ప్రమాదపుటంచున పయనిస్తునే ఉంది.’’ కడెం ప్రాజెక్టు ఆధునీకరణ…

క్లౌడ్‌ ‌బరస్ట్ ‌కన్ఫ్యూజన్‌

ఆడ్డగోలు హామీలు గుప్పించి దొడ్డరీతుల పథకాలు వల్లించి పిమ్మట నాలుక మడతేయడం నేటి నేతగణకు పరిపాటే కదా! తమ తప్పిదాలు కప్పిపుచ్చ ఇపుడు మేఘ విచ్ఛిత్తి అనే సరికొత్త డ్రామాకు తెరలేపింది అనుమానం అనే అస్త్రంతో నిందల పోరుకు సిద్ధపడింది గోదావరి వరదల మాటున విదేశీ శక్తుల హస్తముందని సాక్షాత్‌ ‌రాష్ట్రాధీశులవారు శంకించడమే దీనికి సాక్ష్యం…

మీకు గొటబాయ గతే !

బుద్ధిజీవని గద్దెనెక్కిస్తే నెత్తిపై సవారీ చేయవడ్తివి ఉద్ధరిత్తవని పగ్గాలు ఇస్తే పితురిగద్దలా పొడుస్తుంటివి అండగా ఉంటవని తలిస్తే… దండగ చేష్టలకు తెగబడ్తివి బతుకు వెలిగిత్తవంటే చితి మంటలు రాజేస్తివి మెతుకు దేశం చేస్తవంటే ఆకలి రాజ్యంగా మారిస్తివి దేశ సంపద కొల్లగొట్టి కార్పొరేట్లకు కట్టబెడ్తివి జాతి ఆదరువులను పరాయికి అప్పగిస్తివి ఏకంగా సంపన్న దేశాన్ని అంగడి…

జూలై 19…‘‘పెద్దమనుషుల ఒప్పందం’’ కుదిరిన దినం

 ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్ర ఏర్పాటు నేపథ్యం ఫజల్‌ అలీ కమిషన్‌ ‌నివేదిక ప్రాతి పదికగా, తెలంగాణ, విశాలాంధ్ర వాద నేతల చర్చోప చర్చలు అనుమానాలు సందేహాలు నివృత్తి అనంతరం జూలై 19న పెద్దమనుషుల ఒప్ప ందం కుదిరింది. ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పాటుకు అనుకూలంగా మారింది. ఈ నేపద్యంలోకి వెళితే… ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రం బ్రిటిషు పరిపాలనా కాల ంలో,…

మధ్యప్రదేశ్‌ 7 ‌మునిసిపల్‌ ‌కార్పొరేషన్లు గెలిచిన బీజేపీ కాంగ్రెస్‌ 3, ఆప్‌ 1 ‌లో విజయం

భోపాల్‌ ,‌జూలై 18: మధ్యప్రదేశ్‌ ‌మున్సిపల్‌ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ  మొత్తం 133 స్థానిక సంస్థలలో  105 స్థానాల్లో విజయం సాధించింది, అయితే రాష్ట్రంలో నాలుగు కీలకమైన మేయర్‌ ‌పదవులను కోల్పోయింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ ‌మూడు మేయర్‌ ‌పదవులను గెలుచుకోగా, మొదటిసారి పోటీ చేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఒకటి గెలుచుకుంది. 11 మునిసిపల్‌…

‘‌యువ’భారతంతోనే భారత భవిష్యత్తు

(భారత ప్రభుత్వ ‘జాతీయ యువజన పాలసీ-2021’ ముసాయిదా ఆధారంగా) జాతీయ యువజన పాలసీ-2014 లక్ష్యాల అమలు ఏ మేరకు సఫలం అయ్యాయనే సమీక్షతో పాటు మరి కొన్ని ముఖ్య అంశాలను జోడించిన భారత ప్రభుత్వం సరికొత్త నూతన ‘జాతీయ యువజన పాలసీ-2021’ ముసాయిదాను విడుదల చేసింది. దేశాభివృద్ధిలో యువత పాత్ర వెలకట్టలేనిదని, ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను…

పొలిటికల్‌ ‌బరస్ట్

‌రాష్ట్రంలో వరదల కారంణంగా ముంపుకు గురైన ప్రాంతాలను చూడడానికి వెళ్ళిన సందర్భంగారాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేసిన సంచలనాత్మక వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కేవలం రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాజిక మాధ్యమాల్ల్లోకూడా దీనిపై దుమారం లేస్తున్నది. గత వారంరోజులుగా దేశంలోని భిన్న ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షాల వల్ల గోదావరి…