Category శీర్షికలు

పాల ఉత్పత్తులపై జీఎస్టీ విధానం తొలగించాలి

‘‘ఇప్పటికే దేశంలో ఐదేండ్ల లోపు పిల్లలు పౌష్టికాహార లోపంతో ప్రతి 1000కి 40మంది మరణిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 50% శాతం మహిళలు, యువకుల్లో రక్తహీనత ఉన్నట్లు స్పష్టమవుతోంది. అలాంటి స్థితిలో ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు’ పన్నుల భారంతో పాల వినియోగానికి ప్రజలను దూరం చేస్తున్నారు. ప్రపంచంలో పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉండి కూడా…

వరద వ్యధ

భీకర వర్షాల విలయానికి తెలుగునేల కన్నీటి కడలైంది భీభత్స వరదల తాకిడికి జనజీవనం అస్తవ్యస్తమైంది ఇపుడు సర్వస్వం వర్షార్పణమై రోదనలు మిన్నంటినయ్‌ ‌పంట చేలు వరదమయమై రైతు గుండెలు బోరుమన్నయ్‌ అం‌తటా పెను విషాదం ఒడువని దుఃఖం మిగిలింది ఈ విపత్కర పరిస్థితిలో పాలకులపై భారం మోపి మనం తప్పుకుంటే తగదు మనుషులుగా అందరూ స్పందించాల్సిన…

సర్వోన్నత పదవిలో గిరిపుత్రి…

‘‘ఒడిషా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతం నుండి సంతాల్‌ ‌గిరిజన తెగకు చెందిన వ్యక్తి, ఇప్పుడు ఏకంగా రాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యారు. ఆ పదవి వరించిన తొలి ఆదివాసీ బిడ్డగా చరిత్ర సృష్టించారు. దేశ మొదటి పౌరురాలి స్థాయికి చేరుకోవడం  యావత్‌ ‌భారత దేశం గర్వించదగిన విషయం…’’ భారత దేశ చరిత్రలో  ద్రౌపది ముర్ము  సరికొత్త అధ్యాయం….…

కొత్త రాష్ట్రపతి ముర్ముకు ధర్మపాలనే శోభ….

15వ రాష్ట్రపతిగా ద్రౌపతి ముర్ము ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందలు తెలుపుతూనే రాజ్యాంగ హక్కుల పరిరక్షణ, ధర్మ పాలనతో పదవికి శోభ తేవాలని ఆశిస్తున్నాం. మునుపెన్నడు లేని రీతిలో రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన, అక్రమ కేసులు, ప్రతిపక్షాలపై ఈడి దాడులు, ఆదివాసి, దళితులపై దాడులు ద్రౌపతి ముర్ము దేశ మొదటి పౌరులుగా సమ్మతించక, కేంద్ర ప్రభుత్వానికి…

రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు

దక్షిణాది రాష్ట్రాల్లో కాషాయ జండాను ఎగురవేసే సంకల్పంతో భారతీయ జనతాపార్టీ ప్రయత్నాలు తీవ్రతరం చేస్తుండడంతో తెలంగాణ రాజకీయాల్లో విస్తృత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దక్షిణాదిలో పెత్తనం చెలాయించాలంటే ముందుగా తెలంగాణను చేజిక్కించుకోవాలన్న లక్ష్యంగా ఆ పార్టీ పావులు కదుపుతున్న విషయం తెలియంది కాదు. కర్నాటక తర్వాత తాజాగా మహారాష్ట్రలో అడుగుపెట్టిన బిజెపి ఇప్పుడు తన దృష్టినంతా తెలంగాణపైనే…

సోనియాకు మద్దతుగా నిలవాలి

జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి.. తెలంగాణ ఇచ్చిన దేవత ఇడి కేసులు పెట్టి వేధిస్తున్నారు మోడీ తీరుపై మండిపడ్డ రేవంత్‌ ‌రెడ్డి ఇడి కార్యాలయం ముందు కాంగ్రెస్‌ ఆం‌దోళన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 21 : తెలంగాణ ఇచ్చిన సోనియాకు జెండాలు, ఎజెండాలకు మద్దతుగా అంతా నిలవాలని పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీలకు…

నేటి రాజకీయాలు

అధికారం ముసుగులో పదవుల కాంక్షతో అవినీతే పెట్టుబడిగా నయవంచనే పరమావధిగా ఉన్నత చదువు లేకున్నా ఓటు అనే సామాన్యుడి ఆయుధాన్ని కాసులతో కొని మాయ మాటలు చెప్పి అదికారపు సీటు ఎక్కి కమీషన్‌ ‌ల కక్కుర్తితో అందిన కాడికి దోచుకుని ఉన్నత పదవులు చేపట్టి సంక్షేమము మరచి అభివృద్ధిని అటకపై నెట్టి తరాతరాలకు సంపాదన దోచిపెట్టడమే…

‌త్రివర్ణ పతాక రెపరెపలు నాగరికత అతి పురాతనం బహు భాషల గళహారం అనేక కులాల ఐకమత్యం పలు మతాల పరిమళం భిన్న జాతుల వైవిధ్యం బహుళ జాతి జన జీవనం భిన్నత్వ లక్షణాల భారతం ! పుణ్య నదుల సమాహారం సకల సంస్కృతుల సమ్మిళితం సమిష్టి కుటుంబ సౌభాగ్యం భరతుడి పాలన ఆదర్శం ఆర్యుల వేద…

పన్నుపోటు బాబోయ్‌!

ఎం‌త వెర్రి వాణ్ణి! అంతటా ఒకే పన్ను అనగానే ఎన్నో  ఆశలు నా ఎదలో పొదలై మొలిచాయి. చిగురులు వేసే భావాలు లోలోపల గుసగుసలాడాయి. మొగ్గలు తొడిగే కొమ్మల్లో పువ్వులు పూసేలోగా పన్నులు గుంపులు,గుంపులుగా ఈగల్లా వాలుతోంటే తెలిసొచ్చింది అది అందగత్తె కాదు కురూపి అని. ఓ నాయకా! ప్రజాస్వామ్య పంట పొలంలో కాదేదీ పన్నుకనర్హం…