Category శీర్షికలు

సాహితీ బంధనాలు

కన్నీళ్లొస్తున్నాయి అవును… నీవు విన్నది నిజమే. ఆంక్షల బురదలో కూరుకుపోయిన స్వేచ్చా సాహిత్యపు ప్రస్తుత స్థితి చూస్తోంటే దుఃఖం పెల్లుబుకుతోంది. కెరటమై పరిగెత్తాలన్న దాని కోరికను అడ్డంకుల బండలు గుద్దుకొంటుంటే దాని చుట్టూ కళ్ళుచించుకున్నా కానరాని చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. ఊహించనే లేదుగా దశాబ్దాల ఘనచరితలో ఇంతటి నిశ్శబ్ద భీతి. దారులు చెరిపేస్తూ విరబోసుకున్న నియంతృత్వపు…

తప్పని మరో పోరాటం

ఉపాధ్యాయుల  బదిలీలు, పదోన్నతుల కోసం.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే విద్యారంగం అభివృద్ధి చెంది,నిరుద్యోగ సమస్య తీరుతుందని భావించిన తెలంగాణ సమాజం మోసపోయింది.కెజి.టు పీజి అని ప్రగ ల్భాలు పలికిన ప్రభుత్వం రాష్ట్రంలో సర్కార్‌ ‌చదువులకు సమాధి కడు తున్నది.ఈ ఎనిమిదేళ్ళుగా వేలాది సర్కార్‌ ‌బడులను మూసేసి,రాష్ట్ర బడ్జెట్‌ ‌లజ 16 శాతం పైగా వుండే విద్యశాఖ…

ఎకో-టూరిజంను ప్రోత్సహించడానికి ప్రభుత్వ భారీ ప్రణాళికలు

కాళేశ్వరం టూరిజం సర్క్యూట్‌లో ఎకో-టూరిజాన్ని ప్రోత్సహించేందుకు బడ్జెట్‌లో రూ.750 కోట్లు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వానికి రూ.473 కోట్ల విలువైన ప్రతిపాదనలు. రాష్ట్రంలో నేచర్‌ ‌టూరిజం సర్క్యూట్‌ ‌ప్యాకేజీల అభివృద్ధి దిశగా తెలంగాణ. రాష్ట్రంలో ఎకో-టూరిజాన్ని భారీ ఎత్తున ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. టూరిజం శాఖకు నోడల్‌ ఏజెన్సీ అయిన తెలంగాణ స్టేట్‌ ‌టూరిజం డెవలప్‌మెంట్‌…

అల్లూరికి లాల్‌ ‌సలాం

‘ఆ చూపు మహోజ్వలితం ఆ రూపు దివ్య ప్రకాశితం ఆ గళం సింహా గర్జనం ఆ పిడికిలి విప్లవ సంకేతం ఆ ఆవేశం ఉత్తుంగ తరంగం ఆ అడుగు అభ్యుదయ పథం ఆ సాహసం అద్వితీయం ఆ సంకల్పం అజరామరం అతడే అగ్గి పిడుగు అల్లూరి సీతారామరాజు దేశమాత స్వేచ్ఛ కోసం సాయుధ పోరు నడిపినవాడు…

దేశభక్తిలో ఒక మహోజ్వల శక్తి – తెల్లదొరలకు సింహస్వప్నం

మన్యం దొరగా, విప్లవజ్యోతిగా ఖ్యాతి గడించిన స్వాతంత్య్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోది జూలై 4వ తేదీ  ఆంధ్రప్రదేశ్‌ ‌భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ  సందర్భంగా.. ప్రత్యేక వ్యాసంఊ భారత స్వాతంత్య్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్య్ర…

ఆత్మప్రబోధంతోనే వోటువేయండి

రాష్ట్రపతి ఎన్నికల్లో ఆత్మప్రబోధంతోనే వోటు వేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆర్హులైన తమ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. గతంలో వివి గిరి రాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంగా ఇందిరాగాంధి పిలుపునిచ్చినట్లుగానే ఆత్మప్రబోధంతో తమ వోటును సద్వినియోగం చేసుకోవాలంటూ ఎంపిలకు, ఎంఎల్‌ఏలకు కెసిఆర్‌ ‌ప్రబోధించారు. రాష్ట్రపతి డాక్టర్‌ ‌జాకీర్‌ ‌హుసేన్‌ అకస్మాత్తుగా 1969…

న్యాయవ్యవస్థ -రాజకీయాలు

మొ­త్తం వ్యవస్థను, ఆలోచనలను మొదటి నుంచీ మౌలికంగా పునర్నిర్మించవలసిన అవసరం ఉంది. అసలు రాజకీయ వ్యవస్థనే హక్కుల ఆధారిత వ్యవస్థగా పునర్వ్యవస్థీకరించవలసి ఉంది. అంటే ప్రతి మనిషికీ హక్కులు ఉన్నాయని గుర్తించవలసి ఉంది. అలా గుర్తించినప్పుడు మన సమాజంలో తోటి మనిషి పట్ల ఉన్నంత దుర్మార్గమైన ప్రవర్తనకు అవకాశం ఉండదు. అట్లాగే అప్పుడే అంతర్జాతీయ మానవ…

18 ఏళ్లలో ఎన్నో మార్పులతో వటవృక్షంగా కమలదళం

అప్పట్లో ఎన్‌డిలో మిత్రపక్షాలు కీలకం.. ఇప్పుడు మాత్రం వారు కేవలం నామమాత్రమే. ఎందుకంటే బిజెపికి తగినంత మెజార్టీ ఉంది. నాడు ఎన్డీయేలో ఉన్న శివసేన ఇప్పుడు బీజేపీకి మిత్రపక్షంగా లేదు. నాడు ఉమ్మడి ఏపీలో చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం బీజేపీకి మిత్రపక్షంగా ఉంది. ఇప్పుడు టీడీపీ అధి కారంలో లేదు. అలాగే ఎన్డీఎలో భాగస్వామి కూడా…

హిందుత్వమా..? తెలంగాణ వాదమా…??

ఆం‌ధ్రప్రదేశ్‌ ‌విభజన ప్రక్రియను ‘తల్లిని చంపి బిడ్డను బతికించడం’గా కూడా ఆయన అదివరకు వ్యాఖ్యానించారు.పలు సందర్భాలలో,సభల్లో తెలంగాణ ఏర్పాటును అపహాస్యం చేయడం ద్వారా ఇక్కడి ప్రజల్నిమోడీ, అమిత్‌ ‌షా కించపరుస్తూ వస్తున్నారు.తెలంగాణ ఏర్పాటును అవమానించిన మోడీ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పిన తర్వాతే ఇక్కడ అడుగుపెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి గురువారం డిమాండ్‌ ‌చేశారు.రేవంత్‌…