Category శీర్షికలు

నేటి రాజకీయాలు

అధికారం ముసుగులో పదవుల కాంక్షతో అవినీతే పెట్టుబడిగా నయవంచనే పరమావధిగా ఉన్నత చదువు లేకున్నా ఓటు అనే సామాన్యుడి ఆయుధాన్ని కాసులతో కొని మాయ మాటలు చెప్పి అదికారపు సీటు ఎక్కి కమీషన్‌ ‌ల కక్కుర్తితో అందిన కాడికి దోచుకుని ఉన్నత పదవులు చేపట్టి సంక్షేమము మరచి అభివృద్ధిని అటకపై నెట్టి తరాతరాలకు సంపాదన దోచిపెట్టడమే…

‌త్రివర్ణ పతాక రెపరెపలు నాగరికత అతి పురాతనం బహు భాషల గళహారం అనేక కులాల ఐకమత్యం పలు మతాల పరిమళం భిన్న జాతుల వైవిధ్యం బహుళ జాతి జన జీవనం భిన్నత్వ లక్షణాల భారతం ! పుణ్య నదుల సమాహారం సకల సంస్కృతుల సమ్మిళితం సమిష్టి కుటుంబ సౌభాగ్యం భరతుడి పాలన ఆదర్శం ఆర్యుల వేద…

పన్నుపోటు బాబోయ్‌!

ఎం‌త వెర్రి వాణ్ణి! అంతటా ఒకే పన్ను అనగానే ఎన్నో  ఆశలు నా ఎదలో పొదలై మొలిచాయి. చిగురులు వేసే భావాలు లోలోపల గుసగుసలాడాయి. మొగ్గలు తొడిగే కొమ్మల్లో పువ్వులు పూసేలోగా పన్నులు గుంపులు,గుంపులుగా ఈగల్లా వాలుతోంటే తెలిసొచ్చింది అది అందగత్తె కాదు కురూపి అని. ఓ నాయకా! ప్రజాస్వామ్య పంట పొలంలో కాదేదీ పన్నుకనర్హం…

సాహితీరథి… దాశరథి

నవ కవన జలధి జాగృత పద్య నిధి సాహితీ రథ సారథి ప్రజా ఉద్యమ వారధి అతడే విశ్వ జగత్ప్రసిద్ధి దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణ దాస్య విముక్తికి కలం పోరు సాగించిన వీరుడు కుహనా వర్గ సమాజంపై ధిక్కార స్వరమెత్తిన ధీరుడు నిజాం నిరంకుశ పాలనపై అక్షరం సంధించిన యోధుడు రజాకారుల గుండెల మీద కవనబాకు…

చారిత్రక మహానుభూతి కాల నాళిక…

చరిత్రలో నమోదైన అనేక యుద్ధాలకు, ప్రతి ఘటనలకు, ఆత్మార్పణలకు, ఎదురొడ్డిన తిరుగుబాట్లకు కేంద్రస్థానమై పరిఢవిల్లిన చారిత్రాత్మక ప్రాంతం వరంగల్లు. 1945 నుండి 2017 వరకు వరంగల్లు నగర చరిత్రను అధ్యయనం చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని,బహుముఖంగా భారతదేశ చారిత్రక ఔన్నత్యాన్ని అవపోశనపట్టి  విశ్లేషించిన నవల రామాచంద్రమౌళి కాలనాళిక. అనేక చారిత్రక సంఘటనల లోతుల్ని, ప్రజా ఉద్యమ…

అబార్షన్‌

‌విత్తిన విత్తు చినుకులతో కులికింది కులికినవిత్తు తడిసి మురిసింది మురిసిన విత్తు ముచ్చటపడి మొలకెత్తింది మొలకెత్తిన మొక్క కురిసిన వానకు వరద పాలైంది వరద పాలెన మడిని చూసి కడివెడు కన్నీటితో అన్నదాత తల్లడిల్లిపోతుండు దవాఖానాలో ఆమెకు పిండం తీసి గండం గట్టెక్కించారు తల్లి ప్రాణం దక్కినందుకు తల్లి కాలేని ఆ తల్లి పుట్టెడు దుఃఖాన్ని…

నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా

ఆధునిక తెలుగు కవులలో గొప్ప పేరుగాంచిన విశ్వ కవి గుర్రం జాషువా.తెలుగు ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిన మహాకవి గుర్రం జాషువా 1895 సెప్టెంబర్‌ 28‌న గుర్రం వీరయ్య లింగమ్మ దంపతులకు ఆంధ్రప్రదేశ్‌ ‌లోని గుంటూరు జిల్లా వినుకొండ మండలం చాట్రగడ్డపాడు లో జన్మించారు. తల్లిదండ్రులు వేరువేరు కులాలకు చెందిన వారు కులాంతర వివాహం చేసుకోవడంతో…

పౌష్టకాహారంతో ఎముకలకు పటుత్వం

ఆధునిక సమాజంలో ఎన్నో వ్యాధులు మానవుల మనుగడకు ప్రశ్నార్థకంగా మారాయి.  బలవర్ధక మైన ఆహారం తీసుకోక పోవడంతో శరీరంలో శక్తి క్షీణించడమే కాకుండా, ఎముకల పటుత్వం కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. దీని వల్ల అనేక సమస్యలు తలెత్తు తున్నాయి. ముఖ్యంగా అస్టియో పొరోసిస్‌ (‌బోలు ఎముకలు) వ్యాధికి చాలా మంది గురవుతున్నారు. ఆహారపు అలవాట్లు,…

పంజరం బందీ అయిన భారతీయ మహిళ

(‘ది వరల్డ్ ఎకనమిక్‌ ‌ఫోరమ్‌’ ‌విడుదల చేసిన ‘ప్రపంచ లింగ వ్యత్యాస సూచిక – 2022’ ఆధారంగా) ఇండియాలో 66.2 కోట్ల మహిళలు ఉన్నారు. మన సంస్కృతిలో మహిళను లక్ష్మి, సరస్వతి, దుర్గ రూపంలో మహాశక్తి మాతలుగా కొలుచుకుంటున్నాం. భారత మగ మహారాజులు లక్ష్మి ఇచ్చే సంపద, సరస్వతి ఇచ్చే చదువు, దుర్గ ఇచ్చే ధైర్యం…