ప్రణాళిక ప్రకారమే అడుగులు..
మునుగోడు గెలుపు రానున్న శాసనసభ ఎన్నికలకు లిట్మస్ టెస్ట్గా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ ఎన్నిక సెమీ ఫైనల్ అవుతుందని రాజకీయ పరిశీలకులు కూడా చెబుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామాతో ఏర్పడిన మునుగోడు శాసనసభ నియోజకవర్గ ఖాలీ తో ఉప ఎన్నిక అనివార్యమన్నది తెలిసిందే. ఈ పరిస్థితిని కల్పించే విషయంలో బిజెపి పక్కా…
