Category శీర్షికలు

‌ప్రశ్న తప్పదు

నిజాలు నిప్పులే వాటిని గుప్పెట్లో కాదు కొన్నిసార్లు గొంతులో దాచాలి కాలుతున్నా… కాల్చుతున్నా అబద్దాలు తప్పులే నాలుక చివరిలో వెలిగి మనసు మొదల్లో అంటుకుని జీవితమంతా ఆరిపోదు….ఆర్పలేము. నిజం నడిబొడ్డులో నడిచే అబద్దాలకు అబద్దం నుదుట గడచే నిజాలకు మనసే మనిషికి ప్రశ్నగా మనిషే జవాబు కాక తప్పదు.         –…

సంక్షోభం ముగిసింది ..సందేహం వీడలేదు

కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ అధ్యక్ష అభ్యర్థి ఎంపిక విషయంలో గడచిన రెండు మూడు రోజులుగా ఆ పార్టీలో తలెత్తిన సంక్షోభ పరిస్థితి గురువారం సాయంత్రానికి కాస్త చల్లబడింది. అంతమాత్రాన ఉపద్రవం తప్పిందనుకోవడానికి వీలులేదు. కాంగ్రెస్‌ అధ్యక్ష అభ్యర్థి ఎంపిక మొత్తం కాంగ్రెస్‌ ‌పార్టీనే కుదిపేస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. ఎప్పుడైతే రాహుల్‌ ‌గాంధీ తనకు ఆ పదవి…

పువ్వుల పండుగ

ఆశ్వయుజ మాసంలో వచ్చే బతుకమ్మ తీరొక్క పువ్వులతో రోజొక్క అలంకారముతో ముస్తాబై ఎంగిలి పూల బతుకమ్మ మొదలు సద్దుల బతుకమ్మ వరకు ఆడపడుచులందరూ ఘనంగా జరుపుకునే రాష్ట్ర పండుగ బతుకమ్మ అమ్మ, అక్కలందరూ కలిసి వాడ వాడనా బతుకమ్మ ఆట పాటలతో తెలంగాణ సాంప్రదాయం ఉట్టి పడేలా బతుకమ్మ సంబురాలు రాష్ట్ర సర్కార్‌ ‌బతుకమ్మ చీర…

అటవీ పుత్రుల అటవీ హక్కులు అమలు ఎండమావేనా..

‘‘‌కెసిఆర్‌ ‌ప్రభుత్వం 2014 లో అధికరానికి వచ్చినప్పటి నుండిబిగత 8 సంవత్సరాలకు పైగా కాలంలో ఒక్క ఆదివాసికి గుంటెడు భూమికి కూడా హక్కు పత్రం ఇవ్వలేదు. ఆదివాసీ కుటుంబాలకు ఇస్తామన్న మూడు ఎకరాల భూమి పథకంప్రారంభమే కాలేదు.పైగా, హరితహారం పేరిట, పోడు భూముల నుండి గెంటి వేయుటలో దేశంలోనే అగ్రభాగాన ఉంది. ’’ అటవీ హక్కుల…

భారత విప్లవోద్యమ నిర్మాత భగత్‌ ‌సింగ్‌

‌నేడు భగత్‌ ‌సింగ్‌ ‌జయంతి ఆయన భారత స్వాతంత్య్ర సమర యోధుడు. కరుడుకట్టిన ఉద్యమ కారుడు. ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలలో స్వాతంత్య్ర పిపాసను జాగృతం చేసిన చైతన్యశీలి. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చి, ప్రజల గుండెల్లో ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా విప్లవ జ్వాలల ను రగిలించిన విప్లవ మూర్తి. భారత…

పోషకాహార కార్యక్రమం: ప్రజా ఉద్యమం ద్వారా ప్రవర్తనలో పరివర్తన

పౌష్టిక భారతం దిశగా గౌరవనీయ ప్రధానమంత్రి మేల్కొలుపు దేశమంతటా ప్రతిధ్వనిస్తోంది.ఈ మేరకు పిల్లలు, గర్భిణులు, బాలింతలలో పోషకాహార లోపం భర్తీకి సమగ్ర పౌష్టికత లేదా పోష కాహార కార్యక్రమం పేరిట ప్రధాని ప్రవే శపెట్టిన భారత ప్రభుత్వ ప్రతి ష్టాత్మక పథకం సత్ఫలితాలిస్తోంది. తరతరాలుగా నిరంతర పోషకాహార లోపానికి దారితీసే తప్పుడు లేదా అవగాహనరహిత సమాచారం…

ఉదయించే సూర్యుడు

పుట్టుకతో దళితుడైనా మానవీయ విలువలను ఆవిష్కరించిన కవిదిగ్గజం కుల వ్యవస్థపై తిరగబడ్డ నవయుగ కవి చక్రవర్తి దారిద్య్రం పై పోరాడిన విశ్వకవి సామ్రాట్‌ ‌స్వార్థం పై సమరం చేసిన కవి విశారదుడు మతసామరస్యాన్ని పెంచిన మధుర శ్రీనాధుడు అస్ఫృశ్యత పై గళమెత్తిన సాహితీ కవి కోకిల ‘వడ గాల్పులు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వం…

ధిక్కార స్వరం నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా

‘‘రాజు మరణించె నొక తార రాలిపోయె సుకవి మరణించె  నొక తార గగన మెక్కె రాజు జీవి ంచు రాతి విగ్ర హ ముల యందు సుకవి జీవించు ప్రజల నాల్కల యందు’’ అని ఫిరదౌసి కావ్యంలో రాజు కంటే కవి గొప్ప అని ఎలుగెత్తి చాటిచెప్పిన కవి గుర్రం జాషువ. ఫిరదౌసి కావ్యం జాషువా…

బయ్యారం ‘ఉక్కు’ సంకల్పం

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం వైఖరిలో ఏమాత్రం మార్పులేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు కేంద్రం ఇచ్చిన విభజన హామీల్లో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పడంకూడా ఒకటి. గడచిన ఎనిమిదేళ్ళుగా ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనేక దఫాలుగా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం దిల్లీ కి వెళ్ళినప్పుడు,…