Category శీర్షికలు

వ్యవసాయ ప్రాధాన్యత బడ్జెట్‌ ‌రావాల్సిందే !

దేశంలో ఆహారధాన్యాల సేకరణ,వ్యవసాయ విధానంలో మార్పులు రానంత వరకు ..వాటి ధరలు అనూహ్యంగా పెరుగుతూనే ఉంటాయి. వ్యవసాయ, అనుబంధ రంగాలను బలోపేతం చేయడంతో పాటు, ఆహారధాన్యాల దిగుమతులను పూర్తిగా తగ్గించుకోవాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలు గుర్తించడం లేదు. అందుకే ఎంతగా శ్రమించినా రైతులకు మాత్రం గిట్టుబాటు ధరలు దక్కవు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. కార్పోరేట్‌ ‌దిగ్గజాలకు…

మేధావియువత రాజకీయాల్లోకి రావాల్సిందే !

‘‘అష్టకష్టాలు పడుతూ, అలుపెరుగని పోరాటంచేస్తున్న  యువతను ఉద్యోగ నియామకాలంటూ ఎన్నికలు రాబోయే ముందు నోటిఫికేషన్‌ ‌వేసి వారి కసిని మరొకసారి పుస్తకాలపై మరల్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారన్నది తేటతెల్లమవుతుంది.అన్నింటికంటేముందు గ్రూప్‌ ‌వన్‌ ‌ప్రిలిమ్స్ ‌లో ఒక పోస్ట్ ‌కు 50మంది చొప్పున,503 పోస్టులకుగాను 25,050 మంది అభ్యర్థులను ఎంపికచేసిన విషయం అందరికీ తెలిసిందే.అలాగే జూన్‌ ‌లో మెయిన్స్…

‘‘విచ్చుకుంటున్న వేయి పడగల స్వార్ధం’’

‘‘‌తాను మునిగిందే గంగ- తానొలచిందే రంభ’’ అన్నట్టుగా మూర్ఖ భావజాలంలో కొట్టుమిట్టాడుతూ యాంత్రిక జీవనమే సుఖప్రదాయినిగా భావిస్తూ,కేవలం ప్రాణమున్న మరబొమ్మల్లా,సాలెగూడు లాంటి  ఆధునిక సాంకేతిక వ్యవస్థలో కూరుకుపోయి బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయారు.అందుకే  ఆధునిక మానవుడు  కోటాను కోట్ల ప్రజల మధ్య ఒంటరి జీవనం సాగిస్తున్నాడు.రక్త సంబంధాలను వదిలేసి ఒంటరి కాంక్రీటు అరణ్యాల్లో అనాథగా బ్రతుకుతున్నాడు,పెద్దలను…

ఐక్యరాజ్యసమితిని సవరించేది ఎప్పుడు?

రెండవ ప్రపంచ యుద్దం ముగిసిన తర్వాత ప్రపంచ శాంతి స్థాపన కోసం నానా జాతి సమితి లాంటి ప్రపంచ శాంతి సంస్థను స్థాపించాలని నిర్ణయించి అందుకు అనుగుణంగా ప్రణాళికలను సిద్ధం చేసుకోని ముందుకు సాగారు. ఈ విధంగా అట్లాంటిక్‌ ‌మహసముద్రంలోని సూర్య పౌండ్‌ ‌ల్యాండ్‌ ఓడరేవులో  బ్రిటన్‌ ‌ప్రధానమంత్రి విన్‌ ‌స్టన్‌ ‌చర్చిల్‌, అమెరికా అధ్యక్షులు…

గుండె జబ్బులపై అవగాహన అవసరం

‘‘‌ప్రతి రోజూ చేసే పనిలో శారీరక శ్రమను కూడా భాగం చేసుకోవాలి. అంటే సైకిల్‌ ‌తొక్కడం, మెట్లను ఎక్కడం, వీలైనప్పుడంతా నడవడం చేయాలి. శుభ్రమైన గాలి పీల్చడానికి నడవాల్సి వస్తే నడవాలి. రోజుకు రెండు సార్లు స్ట్రెచ్చింగ్‌ ‌వ్యాయామాలు ఐదు నిమిషాల పాటు చేయొచ్చు. ఈ చిన్న చిన్న శ్రమలన్నీ ఆరోగ్య ఖాతాలో పడతాయి. ఆహారం,…

గ్రామీణ భారత యువతకు నాణ్యమైన విద్యను అందించాలి

‘‘ఈ ‌డిజిటల్‌ ‌యుగంలో సాంకేతికత సమాజంలోని ప్రతి అంశాన్ని స్పృశిస్తున్నప్పుడు మరియు దానిని నాటకీయంగా మారు స్తున్న ప్పుడు, గ్రామీణ విద్య కూడా సాంకేతికతను సముచితంగా ఉపయోగించడం ద్వారా గొప్పగా ప్రయోజనం పొందుతుంది. ఆన్‌ ‌లైన్‌ ‌బోధనను సులభతరం చేసే స్మార్ట్ ‌తరగతులు నిర్వ హించాలి. తరగతులకు హాజరుకాలేని విద్యార్థులకు బోధించడం కోసం దీనిని ఉపయోగించాలి.…

హిజ్రా ఆత్మ ఘోష

ఏ పూజా క్రతువుకు పనికి రాని పువ్వులం ఏ విలువల సేద్యానికి అక్కర్లేని అంకురాలం ఏ సంఘానికి పట్టని నిరర్థక నిష్ఠూరులం ఏ చరిత్ర పుటలకెక్కని అనామక దీన గాధలం.. దుఃఖం మా నిషానా చీకటి మా చిరునామా మేమే.. నపుంసకులం థర్డ్ ‌జెండర్‌.. ‌కొజ్జాలం ఈ విశాల దేశంలో అడుగడుగునా… వేదింపు వలపోత తప్పా…

‌గ్రామీణ స్థితిగతులపై ఆధునిక టెక్నాలజీ ప్రభావం

‘‘దేశ సమగ్రాభివృద్ధికి పట్టు కొమ్మలుగా ఉన్న గ్రామీణ వ్యవస్థ ప్రస్తుత తరుణంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని అధునాతన పోకడలకు కేరాఫ్‌ అ‌డ్రస్‌ అవుతూ ఆధునిక ప్రపంచంలో సమూలమైన మార్పులు వస్తున్నప్పటికి , వ్యవసాయ ఉత్పత్తులు వాణిజ్యపరమైన నిత్యావసర సరుకులు పెట్టుబడి దారుల చేతుల్లోకి వెళ్ళిపోతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఎంతోకొంత అతలాకుతలం చేస్తున్న పరిస్థితులు…

పరిశుభ్ర భవిష్యత్తు దిశగా…

 ‘‘ ‌భారతదేశం 2022 డిసెంబరు 1న ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అంతర-ప్రభుత్వ సహకార వేదిక జి-20 కూటమి అధ్యక్ష బాధ్యతలను చేపట్టింది. భారత అధ్యక్ష బాధ్యతలపై.. ముఖ్యంగా కోవిడ్‌ ‌తర్వాత ప్రపంచం తిరిగి సాధారణ స్థితికి వస్తుండగా, భారీ మాంద్యం ముప్పు కమ్ముకుంటున్న తరుణంలో ప్రపంచం అనేక ఆశలు, కలలు, ఆకాంక్షలు పెట్టుకుంది. మరోవైపు భూతాపం పెరుగుదల,…