సంఘ సంస్కర్త, దళిత వైతాళికులు, అభ్యుదయవాది
వారి భావజాలం ,ఆలోచన ప్రతి ఒక్కరిలో స్పూర్థి కలిగిస్తూ ఉంటుంది.విద్య ఒక్క ప్రాధాన్యతని వివరించి చరిత్ర పుటలలో తనకూ అంటూ స్థానం సంపాదించుకున్న మేధావి,వక్త,దళిత వైతాళికులు గా ప్రసిద్ధి చెందిన భాగ్యరెడ్డి వర్మ మే 22, 1888 న జన్మించాడు. సంఘ సంస్కర్త, ఆది ఆంధ్ర సభ స్థాపకుడు. 1906-1933 మధ్య హైదరాబాద్ సంస్థానంలో 26…
