Category శీర్షికలు

సంఘ సంస్కర్త, దళిత వైతాళికులు, అభ్యుదయవాది

వారి భావజాలం ,ఆలోచన ప్రతి ఒక్కరిలో స్పూర్థి కలిగిస్తూ ఉంటుంది.విద్య ఒక్క ప్రాధాన్యతని వివరించి చరిత్ర పుటలలో తనకూ అంటూ స్థానం సంపాదించుకున్న మేధావి,వక్త,దళిత వైతాళికులు గా ప్రసిద్ధి చెందిన భాగ్యరెడ్డి వర్మ మే 22, 1888 న జన్మించాడు.  సంఘ సంస్కర్త, ఆది ఆంధ్ర సభ స్థాపకుడు. 1906-1933 మధ్య హైదరాబాద్‌ ‌సంస్థానంలో 26…

మహిళా పోలీస్‌ అధికారిపై దురుసు ప్రవర్తన

‘‘‌జాతీయస్థాయిలో సీటెట్‌ ‌కూడా సకాలంలో నిర్వహింపబడుతుంది. ఈ రకంగా ఇతర కేంద్ర పరీక్షలు నిర్ణీత కాలవ్యవధిలో సజావుగానే నిర్వహింపబడుతున్నాయి. కాని ‘కేవలం ఒక రాష్ట్రం పరిధిలో  టెట్‌ ‌పరీక్షలను కనీసం సంవత్సరానికి  రెండుసార్లు అటుంచి కనీసం ఒకసారి కూడా అధికారులు ఎందుకు నిర్వహించలేకపోతున్నారో’  అనే విషయం  అర్ధం కావడం లేదు. అంటే ఒక రకంగా వారు…

చెట్టు కళేబరంపై డబ్బు లుకలుకలు

ఏమైంది? పది రోజుల క్రితమేగా నవ్వుతూ కనిపించి పిల్లలను, పెద్దలను ఒడిలో పెట్టుకుని కాయలను కొసిరి తినిపిస్తూ ఒద్దిగ్గా, ముచ్చటగా ఇంటికి కాపాలలా ప్రతి ఒక్కరి చూపులకు గొడుగుగా పెద్దముత్తైదువులా గూడులా నీడైన పచ్చని కాంతుల జీవకళకు ఇప్పడేమైంది? పొడుగ్గా, అందంగా, బొద్దుగా  ఉందని ఎవరో అన్నారు. ఒకడేవడో  వచ్చి కొలతలని కొలుచుకున్నాడు.. బారలేసి నేలతో…

ఈ ‌వ్రణం మానేదెలా?

కులమతాల గజ్జితో పుండువారిన సమాజంలో వివక్షల పక్షపాతపు దృక్కులు ఎన్నాళ్ళు?ఇంకెన్నాళ్లు? పంచభూతాలకు లేని పక్షపాతం మనకెందుకు? మనిషికి మనిషికి మధ్య మానని గాయమై రసి కారుతోన్న ఈ వర్ణవివక్ష అంటు వ్యాదంటూ ఊకదంపుడు ఉపన్యాసాలే! ఎవ్వరైనా ఈ బలహీనతనే బలమైన నావగా మలచుకొని ఎన్నికల నదిని దాటేది. ప్రజాస్వామ్య దేశంలో విద్వత్తు,విజ్ఞానం,రాజ్యపు భవిత అజ్ఞానాంధకారంలో తిరుగేటట్లుగా…

పట్టుగొమ్మ

తన గర్భంలో నాకు జీవం పోసి రక్త మాంసాల సంచయం చేసి తన రక్తాన్ని పాలుగా మార్చి చెమట చుక్కల సేద్యం చేసి తల్లి కోడిలా కాపుగాసి మమకారం గోరుముద్దలు చేసి బ్రతుకు రాయిని శిల్పం చేసింది అమ్మ ఈ దేహానికొక హృదయాన్నిచ్చి నా ఆలోచనలకొక రూపాన్నిచ్చి జీవిత కీకారణ్యంలో ప్రయాణం నేర్పి హృదయపు లోతుల…

ఫోర్త్ ఎస్టేట్‌’’‌కు భంగం

రాజ్య పాలక వర్గాల తీరు నియంతలను తలపిస్తుంది ప్రజావ్యతిరేక విధానాలతో రాక్షస ప్రవృత్తి చాటుతుంది తమ ఏజెన్సీలను ఎగవేసి పాత్రికేయులపై వేధింపులు మీడియాపై మూక దాడితో ప్రజల స్వేచ్ఛను హరిస్తుంది ఇందుకు అంతర్జాతీయ దిగ్గజ వార్త సంస్థ బీబీసీపై సర్వే పేర దర్యాప్తు మూక సాగించిన దాడులే సాక్ష్యం గోద్రా ఆలర్ల వెనుక దాగిన నేత…

పిల్లల బొమ్మలు కొలువు…

నాలుగు దిక్కుల ఎర్రటి చందనం పసుపు ముద్దలా పిల్లల ఆటకు ఆరంభం పసిడి వెన్నెల కనువిందుగా మారే పిల్లల జోరును తల్లిదండ్రులు ఆనందించే కౌగిలి లోతులో దిక్కుల అండంకుగా మారే అన్నాచెల్లెల సహాయంతో పసుపు ముద్దతో బొమ్మల కొలువు పిల్లలు ఆడుకునేరే… – గిద్దలూరు సాయి కిషోర్‌, ‌రాయదుర్గం, అనంతపురం జిల్లా, 7670828473.

వాడిపోని గాత్రమాధుర్యం

దివినుంచి భువికి దిగిన సంగీత రసాధిదేవత మనందరి కోసం స్వరసామ్రాజ్యాన్ని స్థాపించింది… వసంతమై ఎదల కొమ్మలకు వేల పాటల ఆమని సొబగుల మాధుర్యపు చిగుళ్లను తొడిగి మళ్లీ దివికి వెళ్లిపోయింది… అయినా ఎన్నటికీ వాడిపోని మనల్ని వీడిపోని ఆమె గాత్రపరాగపు పూల గుబాళింపుల్లో మన హృదయాలు వోలలాడుతూ పులకిస్తూనే వుంటాయి… ఒక జీవనదిలా ఆమె పలికించిన…

మానవ జీవన సారాంశ దశ…

మానవ జీవితంలో విలువైనది, కీలకమైనది వృద్ధాప్యం. పరిణతతొ సాగే జీవన సారాంశదశ అని కూడా చెప్ప్చ్చ్నొ. జీవితంలోని అనేకానేక అనుభవాలను సమీక్షించుకంటూనే ఎదురయ్యే సమస్యలను మరింత పటుత్వంతో పరిష్కరించే శక్తిని పెంపొందించుకోవాలంటూ వృద్ధోపనిషత్ను కవితాత్మకంగా ఆవిష్కరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, విఖ్యాత కవి ఆచార్య ఎన్‌ ‌గోపి. వృద్ధుడంటే ఆయన దృష్టిలో జ్ఞానవృద్ధికి…