Category శీర్షికలు

‘‘‌సత్తా’’ లేని చదువులు …. ఎవరిది శాపం..

బిడ్డ పుట్టకముందే స్కూల్స్  అడ్మిషన్‌ ‌కోసం వెతుకుతున్న రోజులివి.. సామజిక స్పృహ తెలిసిన ఏ పేరెంట్‌ అయినా అబ్బాయైతే ఇంజనీర్‌.. అమ్మాయైతే డాక్టర్‌ ఇదో ఊతపదం ల వల్లేవేస్తున్నారు. మన సమాజంలో ఇంజనీరింగ్‌, ‌మెడిసిన్‌ ‌కోర్సులకు ఉన్న క్రేజ్‌ ఇం‌తా అంతా కాదు.  తల్లితండ్రుల  ఆరాటాన్ని ఆసరాగా చేసుకున్న విద్య సంస్థలు  నేడు ఇంజినీరింగ్‌, ‌మెడిసిన్‌…

రవాణా రంగ కార్మికుల సంక్షేమం ప్రభుత్వాలకు పట్టదా ?

రహదారి రవాణా రంగం దేశ ప్రగతికి అత్యంత ముఖ్యమైనది, రవాణా మౌలిక సదుపాయాలు దేశం యొక్క పురోగతికి వేగం మరియు సామర్థ్యాన్ని పెంచుతుంది.వస్తువులను రవాణా చేయడం మరియు పంపిణీ చేయడంలో నగరాల్లో నడుస్తున్న స్థానిక రవాణా కీలక పాత్ర పోషిస్తుంది.  భారత దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న రంగం…

పరీక్షలు విద్యార్థులకేనా..!

‘‘ఏకాగ్రత కోల్పోకుండా ఉండటం తరచూ నీళ్లు, జావ, మజ్జిగ, తాగడం, పోషకాహారం, డ్రై ఫ్రూట్స్, ‌నట్స్ ‌తరచూ తీసుకోవడం. రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్ర పోవడం చేయాలి. ప్రభుత్వాలు పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు ఏర్పడకుండా చూడాలి. పరీక్షలు రాయడం అంటే .. తరగతి గదిలో నేర్చుకున్న వాటిని మనసుతో ఆలోచించి, స్మరణకు…

దుమారం లేపిన బండి ‘ముద్దు’..

రాష్ట్ర గవర్నర్‌ ‌డా. తమిళి సై పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కౌశిక్‌ ‌రెడ్డి జాతీయ మహిళా కమిషన్‌ ‌ముందు హాజరు అయి క్షమాపణలు చెప్పిన ఘటన ప్రజలు మరవక ముందే భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌దిల్లీ మద్యం కుంభకోణం లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల అరెస్ట్ ‌ను ఉద్దేశించి చేసిన…

నిజాం వ్యతిరేక పోరాట యోధుడు మందుముల

మందుముల నరసింగరావు (మార్చి 17, 1896 – మార్చి 12, 1976) నిజాం విమోచన పోరాట యోధుడు, రాజకీయ నాయకుడు, పత్రికా రచయిత, న్యాయవాది, ఆంధ్ర జనసంఘ స్థాపకులు, సంఘ సంస్కర్త, పాలమూరు జిల్లాకు చెందిన సమరయోధుడు మందుముల నరసింగరావు మార్చి 17, 1896 న ప్రస్తుత రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో జన్మించారు. తలకొండపల్లి మండల…

రాష్ట్రంలో కంటి వెలుగు శిబిరాలకు విశేష స్పందన….

ఇప్పటి  వరకు  రాష్ట్రంలో 70 లక్షల 2 వేల 290 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు.  ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘‘కంటి వెలుగు’’ వైద్య  శిబిరాలలో ప్రజలు  భారీ   సంఖ్యలో  పాల్గొంటున్నారు.   రాష్ట్ర వ్యాప్తంగా   ఇప్పటి   వరకు    70  లక్షల 2 వేల 290 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు.…

లక్షలాది మందికి స్ఫూర్తిదాయకం… ఉప్పు సత్యాగ్రహం

‘‘‌తొమ్మిది దశాబ్ధాల క్రితం జాతిపిత మహాత్మా గాంధీ దండిలో ఉప్పు చట్టాలను ఉల్లంఘించి, వేలాది మందితో నిరసన తెలిపి, లక్షలాది మందిని చైతన్య పరిచిన సంఘట న. ఉప్పు పన్నును ధిక్కరిస్తూ మహాత్మా గాంధీ,1930 మార్చి 12 నుండి 1930 ఏప్రిల్‌ 6 ‌వరకు, 384 కిలోమీటర్ల దూరం, వేలమంది సత్యాగ్రహులతో కలిసి పాదయాత్ర చేసి…

దేశ ప్రగతి రథ భద్రతే సిఐయస్‌యఫ్‌ లక్ష్యం..

 కేంద్ర హోం మంత్రిత్వశాఖ పరిధిలో న్యూఢిల్లీ కేంద్రంగా సేనలు అందిస్తున్న ‘కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్, సిఐయస్‌యఫ్‌)’ పార్లమెంట్‌లో చేసిన ‌చట్టం-1968తో  10 మార్చి 1969న  2,800 మంది ఉద్యోగులతో 3 బటాలియన్ల దళాలతో ప్రారంభమైంది. 15 జూన్‌ 1983న చేసిన మరో చట్టంతో ప్రస్తుతం సిఐయస్‌యఫ్‌లో 1,48,371 ఉద్యోగులు (2017లో ఉద్యోగుల…

విజ్ఞానంలో అజ్ఞానం అనర్ధం

నేటి మానవ ప్రపంచంలో చోటు చేసుకుంటున్న విపరీత పోకడలను పరిత్యజించాలి.శాస్త్ర బద్ధమైన ఆలోచనలకు విలువివ్వాలి.విజ్ఞానం ఒక అనంతమైన సాగరం.విజ్ఞాన సాగరాన్ని మధించి విలువైన జ్ఞాన సంపదను వెలికితీసి, జనహితం కోసం వినియోగించడంలోనే మానవ విజ్ఞతకు పరిపక్వత చేకూరుతుంది. విజ్ఞానం మానవ వినాశనానికి దారితీయడం అత్యంత దారుణం.అణ్యాయుధ ప్రయోగాల వలన హీరోషిమా,నాగసాకి వంటి నగరాలు విధ్వంసమైపోయాయి.హీరోషిమా,నాగసాకి  నగరాల్లో…