Category శీర్షికలు

నిత్య చైతన్య స్ఫూర్తి జార్జ్

‘‘‌నేటికి జార్జ్ ‌మరణించి 51 సంవత్సరాలు అవుతున్న ఆయన అందించిన స్ఫూర్తి, ఆలోచన విధానాలు ఇంకా విద్యార్థుల గుండెల్లో చెరగనిముద్రగా ఉన్నాయంటే ఆయన ఆశయం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు..’’ తాను ఈలోకంలో భౌతికంగా లేకపోవచ్చు కాని  తన ఇచ్చిన నినాదం తన ఆశయాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. రెండు పదుల వయస్సులోనే ఆర్‌ఎస్‌ఎస్‌,…

అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు బలి ..!

   కోట్ల ఆస్తులు బుగ్గిపాలు.. బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో కార్యకర్తలు బాణసంచా పేల్చడంతో ఓ గుడిసెపై పడి మంటలు అంటుకున్నాయి. గుడిసెకు అంటుకున్న మంటలు వ్యాపించి గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌పేలడంతో  ముగ్గురు  మృతి చెందారు.  పదిమంది   తీవ్రగాయాలపాలయ్యారు. గాయపడ్డ వారిలో స్థానికులు, కార్యకర్తలు, పోలీసులు, జర్నలిస్టులు ఉన్నారు.  ఒక్కసారిగా గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌పేలడంతో మంటలు…

కొనసాగించాల్సింది‘అంబేద్కర్‌’‌సజీవ స్ఫూర్తి..

ప్రపంచ దేశాల రాజ్యాంగాలకే తలమా నిక మైన రాజ్యాంగాన్ని రూపొ ందించిన ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ పితదే అనడంలో, అమ లుపరిచే క్రమంలో ఈ  పాలకులకు ఏమైనా శషబిషలు ఉంటే ఉండవచ్చు. కాని ఈ దేశ ప్రజలకు ఏలాంటి సందేహం లేదు. నేడు మనం తినే ప్రతి మెతుకు మీద అతని పేరుంది. మనం…

ఆ చూపుడువేలు దేశానికే స్ఫూర్తిదాయకం

‘‘‌భారత రాజ్యాంగ నిర్మాత,ప్రపంచ మేధావి డాక్టర్‌ ‌బి.ఆర్‌.అం‌బేద్కర్‌ ‌జయంతి సందర్భంగా… ప్రత్యేకం… భావి భారత స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్‌ ఆశయాల సాధనకు, ఆలోచన విధానానికి అనుగుణంగా దేశంలో పరిపాలన అందిస్తున్నా ఏకైక రాష్ట్రం కేసీఆర్‌ ‌నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్రం అనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తం అయ్యేలా బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం…

చరిత్ర పుటల్లో ఏప్రిల్‌ 14 ‌కు ప్రత్యేక స్థానం

‘‘ఏ‌ప్రిల్‌ 14 ‌చరిత్రపుటల్లో  ఒక ప్రత్యేక స్థానాన్ని  ఏర్పరచుకొని ప్రజల గుండెల్లో  నిలిచిపోయిన,  నిలిచిపోతున్న రోజు. ఇద్దరి ఆశయాలు సమాజంలోని సమానత కోసమే, అంతరాలు లేని మానవీయ సమాజం కోసమే, ఇద్దరూ ప్రపంచ స్థాయి మేధావులే. ప్రజల బాగోగుల కోసం,  సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచించిన  ఆలోచన పరులే. సమాజ హితం…

‌ప్రజల మనిషి శ్రీపాద రావు

నేడు శ్రీపాద రావు వర్థంతి దుద్దిళ్ళ శ్రీపాదరావు (మార్చి 2, 1935 – ఏప్రిల్‌ 13, 1999) ‌సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌శాసనసభ్యులు, శాసనసభ స్పీకరుగా పని చేశారు.1935 సంవత్సరమలో మార్చి 2 న కాటారం మండల ధన్వాడ గ్రామానికి చెందిన మౌళి పటేల్‌ ‌రాధా కిష్టయ్య, కమలా బాయి దంపతులకు జన్మించారు. అమ్మమ్మ వారు నివాసముండే…

ఆవేశాగ్ని రగిల్చిన జలియన్‌వాలా బాగ్‌ ‌నరమేధం..!

(13 ఏప్రిల్‌ ‘‌జలియన్‌వావా బాగ్‌ ‌నరమేధ దుర్ఘటన దినం’ ) మొదటి ప్రపంచ యుద్ధం(1914-18) ముగిసిన వేళలవి. యుద్ధం మిగిల్చిన క్షతగాత్రులు, అధిక ద్రవ్యోల్బణ దుస్థితి అనుభవంలోకి వచ్చిన రోజులవి. అధిక పన్నులు, అంటువ్యాధులతో సామాన్య ప్రజాజీవనం తల్లడిల్లిన సమయమది. ఐక్యకూటమిగా జాతీయోద్యమం తిరిగి పుంజుకున్న సందర్భమది. దాదాపు 13 లక్షల భారతీయ జవాన్లు విదేశాల్లో…

‌ప్రధానమంత్రి ముద్ర యోజన: జీవనోపాధికి సంతృప్త రుణ పరపతి

ఎనిమిదేళ్లుగా చిన్న వ్యాపార సంస్థలకు అండగా నిలిచి భారత సూక్ష్మ రుణ పర్యావరణ వ్యవస్థకు పునరుత్తేజం ఇచ్చిన పథకం – సౌమ్యకాంతి ఘోష్‌ ‌స్టేట్‌ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌డియా బృందం ముఖ్య ఆర్థిక సలహాదారు ప్రధానమంత్రి ముద్ర యోజన (పిఎంఎంవై) ఈ ఏడాది ఏప్రిల్‌ 8‌వ తేదీనాటికి 8 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఈ భారీ సంతృప్త…

ఒక నిర్ణయం వెనుక అనేక వ్యూహాలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌తీసుకున్న ఒక నిర్ణయం అనేక మంది మెదళ్ళకు పదును పెడుతున్నది. తెలంగాణ ఉద్యమ కాలంలో మాయల మరాఠీగా లభించిన పేరును ఆయన శాశ్వతం  చేసుకుంటున్నారు. ఏ క్షణాన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్నది ఎవరికీ అంతుబట్టని విషయం. ఆయన తీసుకునే నిర్ణయాలు బహుచర్చనీయాంశంగా తయారవుతాయనడానికి తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న…