Category శీర్షికలు

మసక బారుతున్న కౌటుంబిక సంబంధాలు

భారతీయ సంస్కృతికి, సంప్రదాయాలకు, నాగరికత పురోగతికి మూలమైనది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఆ వ్యవస్థ మూలాలే నేడు ఆధారాలను కోల్పోతున్నాయి. రక్త సంబంధము, సహచరత్వము, ఒకే నివాసం అంశాల విషయంలో కుటుంబ నైతిక, సామాజిక సూత్రాలు, సమైక్యత, సంఘటిత సమిష్టి జీవన విధానం గురించి ఈ కాలంలో పట్టింపులు లేకుండా పోతున్నాయి. కుటుంబం అనగా ఒకే…

రద్దు రాజకీయమా- ప్రజా శ్రేయస్సా? !

‘‘‌నల్ల ధనాన్ని అరికట్టడానికి ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.పెద్దనోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుదుపుకు లోనయింది.ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ ‌రాజన్‌ ‌ప్రకారం ఎపుడు నగదు రద్దు చేసినా, ఏదో రకంగా నకిలీ నోట్లను సృష్టించడం సులువే,ఒక వేళ నల్లధనాన్ని కరెన్సీ రూపంలో…

వారసత్వ సంపదకు నిలయాలు మ్యూజియంలు

అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం, ప్రతి సంవత్సరం మే 18న నిర్వహించ బడుతోంది. అంతర్జాతీయ స్థాయిలో, సమాజ అభివృద్ధిలో మ్యూజియంల పాత్రపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. సంగ్రహాలయం లేదా మ్యూజియం అంటే సమాజా వసరాలకోసం, జన బాహుళ్యానికి ప్రవేశ సదుపాయం కలిగిన సంస్థ. ఇది కళాఖండాలు,  కళాత్మక, సాంస్కృతిక, చరిత్రాత్మక లేదా ఇతర…

‘‌ఘర్‌ ‌వాపసీ’ కి రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పిలుపు

కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్‌ ‌పెరిగింది. ఆ తర్వాత జరిగేవి తెలంగాణ శాసనసభ ఎన్నికలే కావడంతో దాని ప్రభావం పక్కనే ఉన్న తెలంగాణపై తప్పకుండా పడుతుందని కాంగ్రెస్‌ ‌శ్రేణులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నాయి. కర్ణాటక ఫలితాలు అలా వెలువడ్డాయోలేదో దేశంలో భవిష్యత్‌లో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమే ఏర్పడబోతుందన్న ప్రచారాన్ని ఆ పార్టీ వర్గాలు అందుకున్నాయి. ప్రధాని…

రాజసూయ యాగం

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి నారద మహర్షి ధర్మరాజుతో తాను దేవలోకంలో పాండురాజును కల్సుకున్నట్లుగా చెప్పాడు. పాండురాజు తనను రాజసూయ యాగం గావించి పేరు ప్రఖ్యాతలు గావించాలని చెప్పి ఆయన కోరిన విధంగానే యాగం చేయడం మీ విధి అని బోధించాడు. ధర్మరాజాదులు నారదునికి ఘనసత్కారాలు చేసి సాగనంపారు. ధర్మరాజు తదనంతరం, రాజసూయయాగం చేయాలని…

నేడు దివంగత ప్రధాని రాజీవ్‌ ‌గాంధీ వర్ధంతి

జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం మే 21న దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు.1991, మే 21న తమిళనాడు రాష్ట్రంలోని పెరంబుదూర్‌ ఎన్నికల ప్రచారంలో ఎల్‌.‌టి.టి.ఇ. తీవ్రవాదులు జరిపిన అమానుష దాడిలో రాజీవ్‌ ‌గాంధీ బలి అయినారు. రాజీవ్‌ ‌గాంధీ హత్య గావించ బడిన నాటి నుండి మే 21 తీవ్రవాద…

సప్లై చైన్‌ ‌వ్యవస్థను పటిష్ఠపరచలేమా ? ఆహారపదార్థాల విసర్జన అరికట్టలేమా ?

ఒక పక్క మార్కెట్‌ ‌లో బంగా రం ధర దగదగ లాడుతోంది. మరో వైపు ఆ బంగారం ధరతో పోటీపడి మరీ మిర్చి ధర ఘాటె క్కుతోంది. తెల్లబం గారంగా పిలువబడుతున్న పత్తి ధర కూడా పైపైకిపోతోంది. అయితే అందుకు భిన్నంగా టమాట రైతుల పరిస్థితి మాత్రం దయనీయంగా తయారైంది. ఆరుగాలం కష్టపడి పండించిన టమాటకు…

ఉత్తర, దక్షిణ భారతాల మధ్య అగాధం పెరుగుతోందా..!

బెంగుళూరు మహానగరాల్లో ఆర్థిక అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయని, పెట్టుబడులు కూడా ఈ ప్రాంతానికి తరళుతున్నట్లు తెలుస్తున్నది. ఉన్నత విద్యావంతులు దక్షిణ భారతంలో అధికంగా ఉండడంతో పాటు వివిధ వ్యాపారాల స్థాపన, ఉద్యోగాల కల్పన, అధిక జీవన ప్రమాణాలు కలిగి ఉండడంలో ముందు ఉన్నట్లు వివరాలు రుజువు చేస్తున్నాయి. వస్త్రధారణలో ఉత్తరాది మహిళలు చీరలు, సల్వార్‌ ‌చుడిదార్‌…

‌శ్రామిక సౌందర్యం

పుడమి నుదుట బాసిసిల్లినా ముత్తేదువ కుంకుమ బొట్టు మట్టి పరిమళల సేద్యంలో ఆకు పచ్చని పట్టు చీరతో ‘‘ పచ్చని మాగాణి ‘‘ ప్రకృతి ఒడిలో ఒదిగి పోతుంది.! అంకురాల అమ్మతనం చంటి పాపల పెదవి రుచుల పాలధారాలు జలధారలై ప్రవహిస్తూ.. నేల తల్లి అనురాగాల అంబుల పొదుగు.. అన్నదాత మోములో వెలుగులు నింపుతుంది.! భూతల్లిని…