Category శీర్షికలు

చేతన

ఉచితాల ఊసులు ఊటలా ప్రసంగాలు ఊరుతున్నాయి జనం కాసులకు అధికార వారసులై డాబు దర్పంతో తూగుటుయ్యలలూగ రకరకాల మదగజాల ధ్వజాల ఊరేగింపులు… సామాన్యుడి ప్రగతి రథసారథులు కావాలని కల్లబొల్లి ప్రసంగాలు స్వేచ్ఛ చేపలపైఆశల వల విసురుతున్నారు త్రికూట కూటమి… ఓటు ఎవరికి జరుగు బాటు ఓటు ఎవరికి గెలుపు బాట చేతనలోకి ఓటరు రావాలి సామాన్యజనుల…

శకుని కపట ద్యూతం

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి ఈ విషయం తెలియగానే కురు సభాభవనం పురప్రముఖులతో నిండిపోయింది. ఆట మొదలుపెట్టారు. ధర్మరాజు ఓడుతున్నాడు. ఓడినకొద్దీ పందాన్ని పెంచడం ప్రారంభించాడు. ధర్మరాజు ద్యూతంలో సర్వసంపదలనూ కోల్పోయాడు. తమ్ములను ఒడ్డి ఓడిపాయాడు. శకుని పాచికలను గలగలలాడిస్తూ నవుతున్నాడు. విదురుడు ధృతరాష్ట్రునికి ద్యూతాన్ని ఆపమని చెబుతూనే ఉన్నాడు. కానీ ధృతరాష్ట్రుడు వినపడనట్లుగా…

ఈసారికూడా పిఎం ను సిఎం ఆహ్వానించరా ?0000000

రాష్ట్రంలో రాజకీయాలు కీలకంగా మారుతున్న వేళ దేశ ప్రధాని నరేంద్రమోదీ మరోసారి తెలంగాణలో పర్యటిస్తున్న క్రమంలో ప్రోటోకాల్‌ ‌ప్రకారం ఆయనను ఆహ్వానించడానికి వెళ్ళాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈసారి కూడా ఎగ్గొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువొస్తానంటూ ప్రాంతీయ పార్టీగా ఉన్న టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చి జాతీయ రాజకీయాల్లో దూసుకుపోతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి…

చాణక్య నీతి కి ప్రతిరూపం వై. యస్‌.

‌నేడు రాజశేఖర్‌ ‌రెడ్డి జయంతి యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి (జూలై 8, 1949 – సెప్టెంబర్‌ 2, 2009) ఆం‌ధ్ర ప్రదేశ్‌ 16‌వ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్‌  ‌పార్టీ నాయకునిగా, ప్రత్యేక గుర్తింపు పొందిన జన హృదయ నేత. తల పండిన నేతలను తల దన్నిన వ్యూహ రచనా  దురంధరుడు ఆయన. మునిగి పోతున్న కాంగ్రెస్‌ ‌నావను…

పప్పు’గా మారిన రాష్ట్ర బిజెపి!

‘‘ఇటు రాష్ట్రంలో అధికార బిఆర్‌ఎస్‌, అటు కేంద్రంలోని అధికార బిజెపి, ఇద్దరిదీ ఒకటే భయం. రాహూల్‌ ‌గాంధీ. అతడిని ‘పప్పు’ గా హేళన చేసిన బిజెపి నేడు రాష్ట్రంలో తానే ‘పప్పు’గా మారడం ఒక విషాద పరిణామం. కానీ అది తెలంగాణకు ఎంతో ఉపశమనం.’’ – కందుకూరి రమేష్‌ ‌బాబు భారతీయ జాతీయ పార్టీ తాజాగా…

కిషన్‌రెడ్డికి మరోసారి టెస్ట్ ‌మ్యాచ్‌

తెలంగాణ భారతీయ జనతాపార్టీలో మార్పులపై గత కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చలకు ఎట్టకేలకు తెరపడింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుతోపాటు మరికొందరు సీనియర్‌ ‌నేతలకు పార్టీ పదవులనిచ్చి కొద్ది కాలంగా పార్టీలో జరుగుతున్న అంతర్ఘత విభేదాలకు ఫుల్‌ ‌స్టాప్‌ ‌పెట్టగలిగామని కేంద్ర నాయకత్వం భావిస్తోంది. కాని, జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే మరికొందరు నేతల్లో…

అధికార కేంద్రం చుట్టూ అవకాశవాద రాజకీయాలు!

దేశంలో అధికారమే పరమావధిగా జరుగుతున్న చీలికల గురించి..పెదవి విరుస్తున్న ఆయా పార్టీలు గతంలోనూ.. ఇప్పుడు జరిగిన, జరుగుతున్న పరిణామాలపై చర్చించాలి. మహారాష్ట్రలో జరిగిన తిరుగుబాటు రాజకీయాలు మన ప్రసాజ్వామ్య వ్యవస్థలో కొత్తగా జరుగుతున్న పరిణామాలు కావని కూడా గుర్తించాలి. శరద్‌ ‌పవార్‌ ‌కాంగ్రెస్‌ను చీల్చి బలయకు వొచ్చిన వారే. కాంగ్రెస్‌ ‌హయాంలోనే ఇలాంటి అనేకానేక అవలక్షణాలు…

ఉత్సవాల వరుసలు… పట్టాలెక్కని సర్కార్‌ ‌సదువులు

పాఠశాల స్థాయిలో విద్యార్థులలో పఠనాసక్తి పెంచాలనే లక్ష్యం పై ప్రభుత్వం శ్రద్ధ చూపటం ఆహ్వానించతగిన పరిణామం. ఇందుకోసం జూన్‌ 26 ‌నుండి జూలై నెల చివర వరకు ప్రత్యేక కార్యక్రమం అమలుకు ప్రభుత్వం హడావుడిగా ఆదేశాలు జారీ చేసింది. పఠనమనేది పాఠశాల స్థాయిలో విద్యార్థులు సాధించాల్సిన నాలుగు ప్రధాన సామర్ధ్యాలలో ఒకటి. నేడు ప్రాథమిక, ప్రాథమికోన్నత,…

బి టీమ్‌తోనే పోటీ ..

ఒక వైపు గోలకొండపైన కాషాయ జంఢాను ఎగురవేసేందుకు భారతీయ జనతాపార్టీ వ్యూహ రచన చేస్తుంటే, ఆ పార్టీ పని అయిపోయిందని కాంగ్రెస్‌ ‌విస్తృత ప్రచారం చేస్తోంది. కర్ణాటక  ఎన్నికల తర్వాత  తెలంగాణలో మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా తన పంథా మార్చుకుంటోంది బిజెపి. రాష్ట్రంలో కేంద్ర నాయకుల పర్యటనలతోపాటు, రాష్ట్రపార్టీ రథసారథిని కూడా మార్చే ఆలోచనలో ఉంది.…