Category శీర్షికలు

పైశాచికం

కొన్ని పరిస్థితులకు తలవొగ్గితే నీ పరువేం పోదు నీ నిసహాయత చూసి హేళన చేయనీయి నవ్విన నాప చేను పండించి చూపించు చదువుకుంటేనే సంస్కారం వస్తుంది అనుకునే వెర్రి భ్రమల్లోబతకొద్దమ్మ తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు గుద్దే కుసంస్కారులు తిరిగే పాడు లోకం ఇది నగ్నంగా నిన్ను ఊరేగించి వికృత చేష్టలు చేసిన సైకోల…

20 ‌మంగళవారాల్లో 1.85లక్షల మందికి స్క్రీనింగ్‌

మహిళల ప్రత్యేక క్లినిక్స్ ‘ఆరోగ్య మహిళ’కు విశేష స్పందన సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీష్‌ ‌రావు పిలుపు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై 22: మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రారంభించిన ‘‘ఆరోగ్య మహిళ’’ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తున్నది. ప్రాథమిక దశలోనే లక్షణాల ఆధారంగా వ్యాధులు గుర్తించి, అవసరమైన వైద్యం…

వికర్ణు ని హితోక్తి

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి నువ్వు ఏకవస్త్రవైనా, రజస్వలవైనా, దిగంబరంగా ఉన్నా పరవాలేదు. నీవు మా దాసివి అంటూ లాక్కు వస్తుంటే, ద్రౌపది దీనాతిదీనంగా ఏడుస్తూ సభికులనుద్దేశించి, ఈ సదస్సులో నున్న రక్షించే వారు ఒక్కరూ లేరా? ఒక ఆడదానిపై అత్యాచారం జరుగుతూవుంటే భీష్మ, ద్రోణ, విదుర, ధృతరాష్ట్రాదులు ఏమి చేయలేని దుస్థితిలో వున్నారా?…

పుతిన్‌ దురాక్రమణ దాహానికి 500 రోజులు దాటింది..!

రష్యా‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించిన “ప్రత్యేక మిలటరీ ఆపరేషన్” పేరున‌ ఫిబ్రవరి 24, 2023న ఉక్రెయిన్‌పై అమానుష దాడితో మొదలై నాటో సహాయసహకార ప్రవేశంతో గత 500 రోజులుగా కొనసాగడంతో ప్రపంచ దేశాలన్నీ యుద్ధ ప్రభావంతో ఉత్పత్తి, సరఫరా గొలుసులు తెగిపోవడంతో ఆర్థికంగా 1.6 లక్షల కోట్ల డాలర్లకు పైగా కుంగిపోవడం, మరో లక్ష…

మహిళలే ఎందుకు లక్ష్యం ?

గత కొన్ని నెలలుగా మణిపూర్‌లో ఉద్రిక్తలు పెరిగిపోతున్నప్పటికినీ, భారతదేశమంతా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండిపోయింది. మే 3, 2023న మొదటిసారిగా అక్కడ అల్లర్లు ప్రారంభమైతే స్పందించని దేశం జూలై 19, 2023న ఒక్కసారిగా తన మొద్దు నిద్ర నుండి బయటపడింది. మణిపూర్‌లో ఒక గుంపు ఇద్దరు స్త్రీలను నగ్నంగా ఊరేగిస్తూ వేధింపులకు గురిచేస్తున్నట్లు చూపించే ఒక భయంకరమైన…

వరదల వలన తీవ్ర నష్టాలు

మానవ మనుగడకు ప్రకృతి చేసే సవాళ్ళల్లో వరదలు ఒకటి.వివిధ రీతుల్లో ముంచుకొచ్చే వరదల కారణంగా భూమండలంపై ఎన్నో ప్రాంతాలు తల్లడి ల్లుతున్నవి.వరదల వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, పర్యవరణంగా నష్టపోతున్నారు.సూర్యుడి నుంచి భూమి గ్రహించే ఉష్ణోగ్రత వల్ల భూమి వేడెక్కి నేల మీద ఉన్న తేమ, జలాశయాలు, నదులు, చెరువుల్లోని నీరు…

వేదికపై రాళ్ల వర్షం కురిసిన జంకని సింహంవలే గర్జించిన కవితాచార్యుడు

నేడు  దాశరథి కృష్ణమాచార్య  జయంతి 1944లో ఓరుగల్లు జిల్లాలో  ఆంధస్రారస్వత పరిషత్తు ప్రథమ  వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కవులు, కళాకారులు కవి సమ్మేళనం జరపడానికి పూనుకున్నారు. కవి సమ్మేళనం జరుగుతున్న విషయాన్ని నాటి రజాకారులు పసిగట్టారు. సమ్మేళనాన్ని ఆపేందుకు వ్యూహం పన్నారు. దాశరథి, దేవులపల్లి రామానుజరావు, సురవరం ప్రతాపరెడ్డి , తెలుగు భాషా సంరక్షకులు,…

‌సిగ్గు పడుదామా..

‘‘కుకి తెగకు చెందిన ఇద్దరు గిరిజన యువతుల్ని నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన దారుణమైన ఘటన మానవత్వం వాదులను ప్రజాస్వామిక వాదులను కలచివేసింది. ఫాసిజాన్ని అమలు చేసే క్రమంలో కుకి గ్రామంపై ఆ  మూకలు కన్ను వేశారు.మహిళలను బలవంతంగా పట్టపగలు రెండు కిలోమీటర్లు నగ్నంగా నడిపించుకుంటూ గ్రామానికి తీసుకొని పోయి అత్యంత…

సత్యానికి గెలుపన్నది సత్యంరా మానవుడా..! ప్రజాకవి దాశరథి

‘‘నావియక్సు కిరణాల  కళ్ళేమో – నాకేం తెలుసు, లోకమా ? కంటికి కనిపించిందంతా కైతగా రాసేస్తున్నాను’’ అన్న మహాకవి దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22న తెలంగాణలోని వరంగల్‌ ‌జిల్లా చిన్న గూడూరు (ఈ గ్రామమిప్పుడు మహబూబాబాద్‌ ‌జిల్లాలో ఉంది) గ్రామంలో జన్మించాడు.  చిన్నతనంలోనే పద్యాలు అల్లడం నేర్చిన ఈ కవి, రచయిత నిజాం ప్రభువును…