Category శీర్షికలు

‘‘‌పండుటాకులను కాపాడుకుందాం’’

‘అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం’ప్రతి సంవత్సరం అక్టోబర్‌ ఒకటవ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపు తారు. ఈ సంవత్సరం వృద్ధుల దినోత్సవం ఇతివృత్తం ‘‘వృద్ధుల మానవ హక్కులను కాపాడుతూ వారి గల ప్రత్యేక అవసరాలపై ప్రత్యేక దృష్టి నిలపడం వాటిని తీర్చడం’’. భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రులకు అత్యున్నతమైన స్థానం ఉంది.ఉమ్మడి కుటుంబాలు కొనసాగి నంత కాలం మన సమాజంలో వృద్ధులు…

స్వతంత్ర భారతావనిలో రాష్ట్రాల ఏర్పాటు

స్వతంత్ర భారతంలో  రాష్ట్రాల పునర్‌ ‌వ్యవస్థీకరణ ఒక ప్రధాన ఘట్టం, ముఖ్యమైన అంశం.  దీని కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ కమిటీలను నియమించగా, అవి పలు సిఫార్సులు చేశాయి. 1955 సెప్టెంబర్‌ 30‌న  ఫజల్‌ అలీ కమిషన్‌ ‌నివేదిక కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ సందర్భంగా రాష్ట్రాల పునర్‌ ‌విభజన కమిటీల గురించి పూర్వా పరాల…

డీ లిమిటేషన్‌ ‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం..!

దేశ జనాభాకు అనుగుణంగా పార్లమెంట్‌, అసెంబ్లీ సీట్లు ఎప్పుడో పెరగాల్సి ఉంది. కానీ ఈ సీట్లు పెరగడం లేదు. సరికదా కేంద్రంలో పాలన చేసిన పార్టీలన్నీ కాలయాపన చేస్తూ వొచ్చాయి. సీట్లు పెరిగితే తమకు ఎక్కడ ముప్పు వస్తుందో అన్న ఆలోచనలో పాలక పార్టీలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన కత్తి ద సాములాంటిది. ఇది ఎన్నో…

మృగాంతం

ఎలుక లున్నాయి పిల్లులున్నాయి కుక్కలున్నాయి దాడి శత్రుత్వం మనుష్యులున్నారు బానిసత్వం అణిచి వేత జీవులంతా తిండికై వేట… ఆకలి తీరని దాహం దాడులు ప్రకృతి సహజం మనిషి లోని మృగం మనిషి పైనే దాడి రాకాసి మృగం అంతమే మరోమనిషికి జీవం ఆది అంతా ల మధ్య సమరమే పరిష్కారం లేదా సంధియే సత్కృతి –…

(అ)స్పృహ

ఇంకెంతని ఏమని భరించగలదు ఈ దేహం బాల్యం నుండి గాయాలే కదా గతం నుండి యుద్ధాలే కదా ఇంకెంత కర్కషత్వం చవిచూసేది అవమానం అస్తిత్వాన్ని హత్య గావిస్తూ చిల్లులు పెడుతుంది ఆత్మాభిమానం ఆద్యంతం వద్దని వారిస్తది చూసే కళ్ళు కలిపే చేతులు నవ్వే మొహాలు ఎక్కడో తావు వెతుక్కున్నవే ఒకరిపై భారం పడొద్దు అనుకుంటూనే వాళ్ళ…

విముక్తి

ఏమోయ్‌ కాసింత కాఫీ ఇస్తావా? ఇస్తాలే గాని అంత బిజీగా ఏం ప్రిపేర్‌ అవుతున్నారు రేపటి ఉపన్యాసం గురించి అవునా… దేని గురించండి? విముక్తి గురించి ఏమోయ్‌ మధ్యాహ్నంకి కాసింత భోజనం ఎక్కువ చెయ్యవా ఏంటండీ అంత ఆకలిగా ఉందా? లేదులే! మా మిత్రుడొకరు ఓ చర్చ చెయ్యడానికి వస్తున్నారు అవునా… దేనిమీదండి? విముక్తి మీద…

నిర్భయంగా.. నిరాటంకంగా…

కవిత్వంతోనే/  నా ఊపిరి వెలిగించుకుంటాను/   కవిత్వంలోనే /   నా ఆయువు పొడగించుకుంటాను/  నా కవిత్వానికి/  నేనే వాక్యాంతాన్నవుతానన్నారు కంచరాన భుజంగరావు. నీటి గింజల పంట పేరిట వెలువడిన ఆయన సంపుటిలోని కవితలు వచన కవిత్వంలో సరికొత్త అభివ్యక్తికి ఉదాహరణలుగా కనిపించాయి. నాగలి వెంట నడిచే కవిని నేను /  కవిత్వమే నా కుడి…

‘‘హరిత విప్లవ పితామహుడు’’ స్వామినాథన్‌ ‌కన్నుమూత

భారతదేశ హరిత విప్లవ పితామహుడని పేరొందిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ ‌స్వామినాథన్‌ ‌సెప్టెంబర్‌ 28  ‌గురువారం ఉదయం చెన్నైలోని స్వగృహంలో 11.20 నిముషాలకు కన్నుమూశారు.. అధిక దిగుబడినిచ్చే గోధుమలు మరియు వరి రకాలను పరిచయం చేయడం, మరింత అభివృద్ధి చేయడంవ్లన భారతదేశంలో హరిత విప్లవానికి ప్రధాన రూపశిల్పిగా ఖ్యాతినొందారు. పంటల దిగుబడి పెంచడమే లక్ష్యంగా…

నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా

‘‘రాజు మరణించె నొక తార రాలిపోయె..  సుకవి మరణించె  నొక తార గగన మెక్కె రాజు జీవించు రాతి విగ్రహములయందు..  సుకవి జీవించు ప్రజల నాల్కలయందు’’ అని ఫిరదౌసి కావ్యంలో రాజు కంటే కవి గొప్ప అని ఎలుగెత్తి చాటిచెప్పిన కవి గుర్రం జాషువా.  ఫిరదౌసి కావ్యం జాషువా జీవితానికి ప్రతిబింబం వంటిది. 19 వ…