కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టుల ఆపరేషన్

అంగీకరించిన ఉభయ తెలుగు రాష్ట్రాలు షరతుల మేరకే అంగీకరించామని…పూర్తి స్థాయిలో అప్పగించ లేదని తెలంగాణ ఈఎన్సి మురళీధర్ వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టుల ఆపరేషన్కు తెలంగాణ, ఏపీ అంగీకారం తెలిపాయి. హైదరాబాద్లో కృష్ణా రివర్ బోర్డు సమావేశం గురువారం జరిగింది. సమావేశం అనంతరం తెలంగాణ ఈఎన్సీ మురళీధర్…


