Category ఆంధ్రప్రదేశ్

కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టుల ఆపరేషన్‌

అంగీకరించిన ఉభయ తెలుగు రాష్ట్రాలు షరతుల మేరకే అంగీకరించామని…పూర్తి స్థాయిలో అప్పగించ లేదని తెలంగాణ ఈఎన్‌సి మురళీధర్‌ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టుల ఆపరేషన్‌కు తెలంగాణ, ఏపీ అంగీకారం తెలిపాయి. హైదరాబాద్‌లో కృష్ణా రివర్‌ బోర్డు సమావేశం గురువారం జరిగింది. సమావేశం అనంతరం తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌…

భారతదేశానికి 2024 కీలకమైనది

శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తిరుమల, జనవరి 1 : భారతదేశానికి 2024 కీలకమైన ఏడాదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం తిరుమల శ్రీవారిని ఆయన సతీసమేతంగా దర్శించుకున్నారు. తితిదే అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ద్వారా…

జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు…క్యాబినెట్ ఆమోదం

మీడియా మంచి కోరే ముఖ్యమంత్రి జగన్ …: జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ కృతజ్ఞతలు  వేలాది మంది జర్నలిస్టుల కుటుంబాలకు లబ్ది చేకూర్చే విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ లో మంచి నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్య మంత్రి  జగన్ మోహన్ రెడ్డి కి, క్యాబినెట్ సహచరులకు మరొక్కసారి రాష్ట్రం లోని జర్నలిస్టులు అందరి…

ఎవరీ ఇల్లెందుల రమేష్‌?

బాబుతో లింకేమిటి? ఈ పరిచయమే బాబును జైలుకు వెళ్లేలా చేసిందా..? ‘ప్రజాతంత్ర’ ప్రత్యేక కథనం ఎ.సత్యనారాయణ రెడ్డి / హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ‌ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ప్రకంపనలురేపుతోన్న కేసు ఏపి స్కిల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌స్కామ్‌. ‌ముఖ్యంగా ఏపి రాజకీయాల్లో సంచలనంగా మారిన ఈ…

ఇ‌స్రోకు అభినందనలు

చంద్రయాన్‌-3 ‌విజయంపై ఆనందాతిరేకాలు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,ఆగస్ట్ 23: ‌చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి ఇస్రో చరిత్ర సృష్టించింది. నిర్దేశించిన సమయంలో విక్రమ్‌ ‌ల్యాండర్‌ ‌చంద్రుడిపై సురక్షితంగా సాప్ట్ ‌ల్యాండ్‌ అయింది. ఇప్పటి వరకు ఏ దేశం కూడా వెళ్లని జాబిలి దక్షిణ ధ్రువానికి చేరుకుంది ఇస్రో. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సాధించిన…

నేడు జాబిల్లిని చేరనున్న విక్రమ్‌ ‌ల్యాండర్‌

ప్రత్యక్ష వీక్షణకు స్కూళ్లలో ఏర్పాట్లు చంద్రయాన్‌-3 ‌సేఫ్‌ ‌ల్యాండింగ్‌కు ఇస్రో సర్వం సిద్ధం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్టు 22 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ‌ప్రయోగం కీలక దశకు చేరువైంది. అంతా సాఫీగా సాగితే బుధవారం సాయంత్రం చంద్రుడిపై అడుగుపెట్టనుంది. చంద్రయాన్‌-3 ‌సేఫ్‌ ‌ల్యాండింగ్‌కు ఇస్రో సర్వం సిద్ధం చేసింది.…

వైఎస్సార్‌ ‌కల్యాణమస్తు డబ్బులు జమ

అర్హులైన 18,883 జంటలకు రూ.141.60 కోట్ల ఆర్ధిక సాయం •ఆడపిల్లల చదువులకు ప్రోత్సాహం కలిగించేలా పథకం •పేదలకు పెళ్లిల్లు భారం కాకుండా అమలు చేస్తున్నాం •పథకం అమలుపై సిఎం జగన్‌ ‌వివరణ అమరావతి, అగస్ట్9: ‌వైఎస్‌ఆర్‌ ‌కల్యాణ మస్తు, వైఎస్‌ఆర్‌ ‌షాదీ తోఫా. ఏప్రిల్‌-‌జూన్‌ 2023 ‌త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 18, 883 జంటలకు…

ఎపి చిత్తూరు అటవీ ప్రాంతంలో చిరుత మృతి

ఏపీలోని చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో చిరుత మృతి కలకలం రేపుతుంది . జిల్లాలోని కర్ణలపట్టు అటవీ ప్రాంతంలో పశువుల కాపరులు చిరుత కళేబరాన్ని చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది పంచనామా జరిపి కేసు నమోదు చేశారు. వారం రోజుల క్రితమే చిరుత చనిపోయిందని వారు వెల్లడించారు.…

తిరుమలలో పెరిగిన రద్దీ

తిరుమల, జూలై 22 : తిరుమలలో శనివారం భక్తుల రద్దీ బాగా పెరిగింది. క్యూ కాంప్లెక్స్ ‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. దీంతో స్వామివారి సర్వదర్శనానికి ఏకంగా 24 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 71,721 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక నిన్న శ్రీవారి హుండీ ఆదాయం…