special Stories

special Stories

అక్షరాలా…

బమ్మిడి జగదీశ్వరరావు ఈరోజుల్లో బరువు పెరగడం సర్వసాధారణం. నా బరువు కథ తేలికగా అర్థమయ్యేలా చెపుతాను. నన్ను చిన్నప్పుడంతా యెత్తుకు మోశారు. ఇప్పుడు కూడా నన్ను యెవరన్నా యెత్తుకు మోస్తే బాగుణ్ణనిపిస్తుంది. ‘ఎత్తుకుంటే యెత్తుమరిగిపోతారు’ అని చిన్నప్పుడు అమ్మ హెచ్చరించేది. మనల్ని యెవరన్నా మోయడం మనకి బాగుంటుంది. కాని అమ్మమాట గుర్తొచ్చినప్పుడల్లా అదొకజబ్బని గుర్తుచేస్తున్నట్టే వున్నా…

అకాల వ‌ర్ష బాధిత‌ రైతులకు ఊరట -న‌ష్ట‌ప‌రిహారం విడుద‌ల‌

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి శుభవార్త చెప్పింది. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఆసరాగా నిలిచింది.  పంట నష్ట పరిహారం నిధులను బుధవారం  రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయ‌డం ద్వారా రైతుల‌కు ఊర‌ట క‌లిగించింది. ఇటీవ‌ల‌ వడగంట్ల వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 29 జిల్లాల్లోని 5,528 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ అంచనా నివేదిక…

2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ? జాబ్ క్యాలెండరు ఇంకెప్పుడు?

మన దేశంలో మిగితా రాష్ట్రాలు భౌగోళికంగా ఏర్పడితే, తెలంగాణ ఒక భావోద్వేగ రాష్ట్రం, కదిలిస్తే ఇక్కడ అమరవీరుల తల్లుల కన్నీళ్లు కన్పిస్తాయి. నీళ్లు,నిధుల కోసం నాయకులు కొట్లాడితే కొలువులే కొలమానంగా తొలి నుండి తుది తెలంగాణ ఉద్యమంలో కొట్లాడింది విద్యార్థులే. తెలంగాణ వస్తే కోరుకున్న కొలువు వస్తదని, గొప్పగా బతుకుతాం అని విద్యార్థులు తమ జీవితాలని…

ఎన్ కౌంటర్, అనంతర పరిణామాలలో మన అవ్యవస్థ

దేశంలో మావోయిస్టులు లేకుండా చేసే లక్ష్యంతో పదిహేడు నెలలుగా సాగుతున్న ఆపరేషన్ కగార్ లో భాగంగా ఛత్తీస్ గడ్ నారాయణపూర్ జిల్లా గుండె కోట్ లో మే 21న జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ల కేశవరావుతో సహా 28 మంది చనిపోయారు. ఈ ఎన్ కౌంటర్, దాని తర్వాత…

తెలుగు ప్రజలకు వరం సురవరం

అవి తెలుగు భాషను గుర్తించని, స్థానిక ప్రాంతీయ భాషకు విలువలేని, తెలుగు భాషలో చదువు కోవడానికి కూడా సౌకర్యాలు అంతగా లేని రోజులు. నిజాం పాలకుల నిరంకుశ పాలనలో సామాజిక చైతన్యం దాదాపు శూన్య స్థితిలో స్తబ్ధంగా ఉన్న సమయం. తెలంగాణ ప్రాంతంలో అధికార భాష ఉర్దూ మాధ్యమంలో చదువులు సాగడం, ఉర్దూ లోనే ప్రభుత్వ,…

నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిజంగా మారిందా ?

భారతదేశం 4 ట్రిలియన్ల డాలర్ల  జీడీపీ మార్కును దాటి, జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.. ఇది గొప్ప విజయం అని వేడుక చేసుకుంటున్నారు, కానీ నిశితంగా పరిశీలిస్తే ఆనందాన్ని తగ్గించే ముఖ్యమైన ఆర్థిక సవాళ్లు వెల్లడవుతాయి, ఈ వృద్ధి చేరిక గురించి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. తక్కువ తలసరి జీడీపీ…

ఏదీ మానవీయత!?   

పహల్గాం లో నల్గురు ఉగ్రవాదులు ప్రవేశించి 26మంది పర్యాటకులను వాళ్ళు కుటుంబ సభ్యులు ముందే కాల్చిచంపితే! దేశమంతా అట్టుడికి పోయింది. ఉగ్రవాద చర్యలపట్ల ఆగ్రహం వ్యక్తం అయ్యింది. మానవీయ కోణం నుండి చూసినప్పుడు నిజంగా ఈ ఉగ్రవాద చర్య అమానుషం,అమానవీయం.మరోవైపు  దేశ సరిహద్దు పహల్గాం లాంటి చోట్ల అప్రమత్తంగా ఉండి ప్రజలను కాపాడవలసిన సైన్యం ఏడాదికాలంగా “కగార్”ఆపరేషన్ పేరుతో మద్యబారతం లోని దండకారణ్యంలో సైనిక…

నాలుగో ఆర్థిక వ్యవస్థగా నవోదయం!

ప్రపంచ ఆర్థిక చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక మైలురాయిని మనం దాటాం. మే 2025 నాటికే, మనదేశం జపాన్‌ను అధిగమించి, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది! ఇది కేవలం ఒక అంకె కాదు, మన దేశ ప్రగతికి, మన ప్రజల నిరంతర కృషికి, మోదీ ప్రభుత్వ పటిష్టమైన విధానాలకు లభించిన అరుదైన గౌరవం.…

…ధూమధామమ్ము, దుఃఖ సంగ్రామ భూమి!

దేశం నిర్లిప్తంగా ఉన్నదా, నిస్సహాయంగా ఉన్నదా, కేవలం నిశ్శబ్దంగా మాత్రమే ఉన్నదా? అందులో అంగీకారం కూడా ఉన్నదా? విడత విడతకూ ఇరవైలు ముప్పైలు చొప్పున కాల్చివేతలు జరుగుతూ, మృతుల సంఖ్య వందలలోకి పెరిగిపోతూ,  మధ్యభారతంలో ఒక ఏకపక్ష యుద్ధం కనిపిస్తుండగా, ఎందుకు ఏ అలజడీ లేదు? అలికిడీ కూడా అంతంత మాత్రమే ఎందుకు? ఇవే అంకెలు వేరే సందర్భాలలో కనిపిస్తే గగ్గోలు పెట్టే,  రాజకీయులందరూ ఎందుకు…

నెల గడిచింది  …?

Terror attack in Pahalgam

పహల్గాం లో  ఉగ్రదాడి జరిగి ఒక నెల గడిచిపోయింది .. 22 ఏప్రిల్‌న పహల్గామ్ లో  ఉగ్రవాదులు దాడి చేసారు.. ఆ దాడిలో  26 మంది మృతి చెందారు .   నలుగురు  అత్యంత క్రూరమైన ఉగ్రవాదులు భారత్ సరిహద్దులోకి ప్రవేశించారు.. 26 మంది పర్యాటకులను  హత్య చేసి పారిపోయారు. వారు సరిహద్దు దాటి 200 కిలోమీటర్ల లోపలికి…