special Stories

special Stories

ప్ర‌భుత్వంపై బీఆర్ ఎస్ కుట్ర‌లు

ప‌థ‌కాలు అంద‌క‌పోవ‌డానికి ప‌దేళ్ల దోపిడీ కార‌ణం గిరిజన మహిళ రైతులను చెట్టుకు కట్టేసి కొట్టిన చ‌రిత్ర గ‌త ప్ర‌భుత్వానిది 18న ఇందిరా గిరి జల సౌర వికాసం పథకం ప్రారంభం గిరిజన నియోజకవర్గాల్లో అదనంగా ఇందిరమ్మ ఇళ్లు ఉప‌ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ ప్రతి పథకం ప్రజల మంచి కోసం   తీసుకొస్తున్న ప్రజా ప్రభుత్వం…

దుబాయిలో బ్యాంకు ఖాతా కేసులో జైలు పాలయిన జగిత్యాల జిల్లావాసి

•సమస్య పరిష్కారానికి ప్రజావాణి•ఇంచార్జి జి.చిన్నారెడ్డి హామీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 13 : యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ (‌యూఏఈ) దేశం లోని దుబాయికి బతుకు దెరువు కోసం వెళ్లిన జగిత్యాల జిల్లావాసి ఒకరు తన బ్యాంకు ఖాతాను ఇతరులు దుర్వినియోగం చేసిన కేసులో జైలు పాలయిన సంఘటన ఇటీవల జరిగింది. జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలం…

జస్టిస్ట్ ‌సంజీవ్‌ ‌ఖన్నా పదవీవిరమణ

•బార్‌ అసోసియేషన్‌ ‌ఘనంగా వీడ్కోలు •తదుపరి ఎలాంటి పదవులు చేపట్టను : ఖన్నా •నేడు సుప్రీంకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌గా గవాయ్‌ ‌ప్రమాణం •రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణం చేయించనున్న ముర్ము న్యూదిల్లీ,మే13:  భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌సంజీవ్‌ ‌ఖన్నా పదవీకాలం మంగళవారం తో ముగిసింది. సుప్రీంకోర్టులో చివరి రోజు బెంచ్‌ ‌కార్యలాపాలు ముగిసిన తర్వాత ఏర్పాటు…

చార్మినార్ వద్ద సుందరీమణుల సందడి

ఆకర్షణీయంగా హెరిటేజ్ వాక్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘మిస్ వరల్డ్ 2025’ పోటీలలో భాగంగా మంగళవారం 190 దేశాలకు చెందిన అందాల భామలు చార్మినార్ దగ్గర సందడి చేశారు. ఇక్కడి నుంచి వీరు హెరిటేజ్ వాక్ చేయనున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. రాత్రికి చౌమహల్లా ప్యాలెస్‌లో డిన్నర్ ఏర్పాటు…

ముందస్తుగా సంక్షేమ హాస్టళ్లలో మెరుగైన వసతులు

విద్యార్థులకు డెబిట్ కార్డు తరహాలో స్మార్ట్ కార్డులు అధికారులను ఆదేశించిన సిఎస్‌ ‌రామకృష్ణారావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మే 13: సంక్షేమ వసతి గృహాలలో మెరుగైన సేవలందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని  సీఎస్‌ ‌రామకృష్ణారావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్ధులకు అందించే కాస్మోటిక్‌ ‌ఛార్జీల చెల్లింపులను నేరుగా విద్యార్థుల బ్యాంక్‌ అకౌంట్‌ ‌లోకి జమ చేసేందుకు…

మైమరిపించేలా ఓరుగల్లు అందాలు..

తిలకించేందుకు ప్రపంచ సుందరీమణుల రాక.. విశ్వవ్యాప్తం కానున్న వరంగల్ జిల్లా ఖ్యాతి.. నేడు వరంగల్, ములుగు జిల్లాలో పర్యటన కలెక్టర్ల ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు..

తిలకించేందుకు ప్రపంచ సుందరీమణుల రాక.. విశ్వవ్యాప్తం కానున్న వరంగల్ జిల్లా ఖ్యాతి.. నేడు వరంగల్, ములుగు జిల్లాలో పర్యటన కలెక్టర్ల ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు.. హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13: ఓరుగల్లు అంటేనే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు.. చరిత్రకు నిలువెత్తు నిదర్శనం.. భవ్య దివ్య నవ్య నగరంగా పేరు గాంచింది. అంతేకాకుండా కాకతీయ సామ్రాజ్య రాజధాని…

సమగ్ర పంటల బీమా పై ప్రణాళికలు అవసరం!

అకాల వర్షాలు మరోమారు తెలుగు రాష్ట్రాల రైతులను దెబ్బతీసాయి. పంట చేతికొచ్చే సమయంలో పంటలు దెబ్బతినడంతో పంటలు నేలకొరిగాయి. రైతులు పెట్టిన పెట్టుబడులు రాక..అప్పుల్లో కూరుకు పోతున్నారు. ఏటా ఇది జరుగుతున్న తంతే. వరి, బొప్పాయి, మామిడి, మొక్కజొన్న తదితర పంటలు ఇలా దెబ్బతింటున్నాయి. అన్నదాతల పంటల సాగు జూదంలా మారింది. పంటలు దండిగా పండితే…

రిశాట్-1బి: అంతరిక్షంలో భారత అకుంఠిత నేత్రం

 ఈ రాడార్‌కు ఒక విశిష్ట శక్తి ఉంది – అది పగలు-రాత్రి, ఎండా-వాన, మంచు-పొగమంచు తేడా లేకుండా భూమిని అత్యంత స్పష్టంగా చూడగలదు. ఒకప్పుడు సైనికుడు సరిహద్దులో చిన్న కదలికను పసిగట్టాలన్నా, విపత్తు సమయంలో సహాయక బృందం మారుమూల గ్రామానికి దారి కనుక్కోవాలన్నా ఎన్నో సవాళ్లు. కానీ రిశాట్-1బి తన ఐదు విభిన్న ఇమేజింగ్ మోడ్‌లతో…

ట్రంప్ ట్రాప్ లో పడొద్దు… ఇంకా మిగిలే ఉంది..!

యుద్దమైన,రాజకీయమైన ఓ సుదీర్ఘ ప్రస్థానం ఎప్పుడూ వేడి చల్లారకుండా నాయకులు పార్టీ కార్యకర్తల్లో ఆవేశపు నిప్పు రాజేస్తూ ఉండాలి. ఆ పని ప్రధాని మోదీ అనేక సందర్భాల్లో భావోద్రేకాల వేడి చల్లారకుండా రెట్టింపు ఉత్సాహం తనదైన శైలిలో నిరూపించారు.మోదీ నేర్పరితనం కంటే కూడా వ్యూహం చాల శక్తివంతమైనదని పలుమార్లు రుజువు చేసారు. నిన్న జరిగిన పాకిస్థాన్,…

విద్యా వ్యవస్థలో ‘మార్పు’ రావాలి….

* ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తీర్చి దిద్దడంపై మేధోమథనం * ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కు ధీటుగా సర్కార్ బడులను మార్చాలి * ‘విద్యా రంగంలో సంస్కరణలు’ మంత్రి వర్గ ఉప సంఘం భేటీలో మంత్రి శ్రీధర్ బాబు   గత పదేళ్లలో రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థ ముఖ చిత్రాన్ని…