special Stories

special Stories

ట్రంప్ వాచాల, చపల వైఖరితో అమెరికా తిప్పలు!!

నోబెల్ శాంతి పురస్కారం కోసం తహతహలాడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్   సోమవారం ‘ట్రూత్’ సామాజిక మాధ్యమం ద్వారా     “ఈ రాత్రి ఒక మొత్తం నాగరికత అంతమైపోతుంది, అది మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు,” అనీ   అయితే ఈ దాడులను నివారించడానికి “బహుశా ఏదైనా అద్భుతమైన విప్లవాత్మక మార్పు జరగవొచ్చు” అని తాను ఆశిస్తున్నట్లు…

సాంస్కృతిక బానిసత్వం ఎన్నాళ్ళు!?

“తెలంగాణా సాంస్కృతిక సలహామండలి అనేది ఒకటి ప్రజాగాయకుడు గద్దర్ కుమార్తె డా.గుమ్మడి వెన్నెల ఛైర్‌పర్సన్‌గా, ప్రొ కోదండరామ్ సలహాదారుగా ఏర్పాటు చేశారు.తెలంగాణాలో తెలంగాణా భావజాలం వ్యాప్తి ప్రకటనలు ఉద్దేశ్యపూర్వకంగా అణచివేస్తున్న నోరు విప్పడం లేదు.ఆంధ్ర సరిహద్దుల నుండి వచ్చి తెలంగాణా అధికారంలో తిష్టవేసి తెలంగాణా ప్రజల కొంప,గోడు కూల్చినా కోదండరాం తో సహా,చాంతాడంత సలహామండలి సభ్యులు…

డెడ్‌లైన్‌ ముగిసింది, మరి… మావోయిజం అంతమయిందా ..?

“దశాబ్దకాలంగా దేశ సంపదను దోపిడీ వర్గాలకు కట్టబెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.ఆదివాసి పోరాటాలు దేశ అంతర్గత భత్రదకు ముప్పని, అన్నలు సంఘ విద్రోహ శక్తులంటూ కాంగ్రెస్‌ ఆదివాసీ ముక్త్‌, మావోయిస్ట్‌ ముక్త్‌ భారత్‌ను కాంగ్రెస్‌ అపరేషన్ గ్రీన్‌ హాంట్, సల్వాజుడం, సమాధాన్‌ వంటి మధ్య భారత్‌లో సొంత ప్రజలపై అర్థసైనిక మిలటరీ ఆపరేషన్‌లు…

ప్రజాస్వామ్య సుస్థిరతకు పత్రికలు ప్రధాన సాధనాలు

“శ్రీ ఆచార్య సంపాదకీయాలకు ఒక ప్రత్యేకమయిన ‘ఆచార్య ముద్ర’ ఉంటుంది. ఆయన భాషా ప్రయోగంలో ‘చమత్కారం’ అంతర్వాహినిగా ప్రవహిస్తుంటుంది. శైలిలో ఒక విధమయిన ‘తెలంగాణా’ యాస పొట మరించి చమత్కరింపజేస్తుంది. సూటిగానే, ఋజువుగా భావం బలంగా వ్యక్తీకరిస్తూనే వ్యంగ్యాన్ని సంతరించు కొంటుంది. శీర్షికలు రూపొందించటంలోనూ, విషయం మొదలు పెట్టడంలోనూ, ముగించటంలోనూ చురుకయిన రచన ఆకట్టుకుంటుంది. ఈ…

ఐదూళ్ల రాజకీయం!

Five Khammam Villages Merged into Andhra Pradesh During Bifurcation: A Lingering Regional Issue

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా నాటి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఐదు గ్రామాలు-పురుషోత్తపట్నం, గుండాల, ఏటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు- నవ్యాంధ్రప్రదేశ్‌లో కలిపేశారు. ఈ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలన్న డిమాండ్ పెరుగుతుండటం తాజా పరిణామం. ఈ గ్రామాలను తమకు తిరిగి అప్పగించాలని తెలంగాణ కోరడానికి కొన్ని ప్రధాన కారణాలున్నాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర…

దళితుల అనైక్యతకు మరో కుట్ర

“చాలా రాజకీయ పార్టీలు వర్గీకరణకు మద్దతు ప్రకటించాయి. చివరగా కేంద్రంలో ని బీజేపీ ప్రభుత్వ చొరవతో గౌరవ సుప్రీం కోర్టు వర్గీకరణను బలపరుస్తూ తీర్పు ఇవ్వడం తో వర్గీకరణ అంశానికి తెరపడింది. ఈ తీర్పు వెలుగులోనే రెండు తెలుగు రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకొచ్చాయి. ఇప్పుడు అదే సుప్రీం కోర్టు తీర్పుతో దళితుల మధ్య…

ప్రమాదంలో తెలంగాణా అస్తిత్వం

“గోదావరి, కృష్ణా జలాల వాటా కోసం ఆంధ్రప్రదేశ్ తో పంచాయతీ పుష్కరకాలమైనా తేలలేదు. కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ పబ్బం గడుపుకుంటున్నది. ఏపీ కృష్ణా జలాలను యథేచ్ఛగా తరలించుకు పోతున్నా… అడ్డుకునే ప్రయత్నం కూడా సీఎం రేవంత్ రెడ్డి చేయడం లేదు. బనకచర్ల స్థానంలో నల్లమల సాగర్ పేరు తెచ్చి… పనులు చేస్తున్నా అడ్డుకోవాల్సిన రీతిలో…

Assam Elections: ప్రాంతీయ, అస్తిత్వ పోరాటంగా అస్సాం ఎన్నికలు ..!

“అస్సాంలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బాగా ప్రభావం చూపనుంది. కొత్త వోటర్లతో పాటు భారీగా వోట్ల గల్లంతు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బోడోలాండ్లో ప్రాంతీయ పార్టీల వైఖరి, ఎగువ అస్సాంలో బీజేపీ ఎదుర్కొంటున్న అగ్నిపరీక్ష, దిగువ అస్సాంలో అస్తిత్వ పోరాటం ఫలితాలను ప్రభావితం చేయనున్నాయి. అదే సమయంలో స్వతంత్రంగా బరిలోకి దిగుతున్న…

బీఆర్ఎస్‌కు ఊరట!

ఇప్పటివరకు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ వచ్చిన క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలు బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లడం తాజా పరిణామం. ఇప్పటికే 80 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న కాంగ్రెస్‌కు ఈ రెండు కోల్పోవడం వల్ల కలిగే నష్టం ఏమీ లేకపోయినప్పటికీ, వరుస ఓటములు, ఫిరాయింపులు, కాంగ్రెస్ ఆకర్షణ రాజకీయాలతో వరుస దెబ్బలు తింటున్న బీఆర్ఎస్‌కు ఈ…

సార్వత్రిక విద్య సమాధి చేస్తారా!

Will Universal Education Be Buried? A Growing Concern for the Future

సార్వత్రిక విద్య విధి విధానాలు,నిర్వహణ తీరు తెన్నులు రెగ్యులర్ విద్య తో పోలిస్తే భిన్నంగా వుంటాయని తెలిసి కూడా సార్వత్రిక విద్యలో భారీ మార్పులను తెలంగాణ విద్యా కమీషన్ తన నివేదికలో పొందు పరచింది. తన నివేదికలో పన్నెండవ అధ్యాయం లో సార్వత్రిక విద్య పై నివేదించిన పలు అంశాలు అట్టడుగు వర్గాలను విద్యకు దూరం…