Prajatantra Desk

Prajatantra Desk

అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్‌ ‌హాజరు

స్వాగతించిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ‌తెలంగాణ అసెంబ్లీకి హాజరయ్యారు. దాదాపు 50 నిమిషాలు ముందుగానే అసెంబ్లీకి వొచ్చారు.  ఈ సందర్భంగా కేసీఆర్‌కు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు. అయితే గత పదిహేను నెలలుగా ప్రధాన ప్రతిపక్షనేతగా కేసీఆర్‌ అసెంబ్లీకి రావడంలేదన్న విమర్శల నేపథ్యంలో.. ఈసారి అసెంబ్లీకి హాజరుకావాలని…

ప్రమాదంలో విద్యా ప్రమాణాలు

‌ప్రభుత్వ విద్యారంగం తీరు అధ్వాన్నం విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నాం  కళాశాలలను  లెక్చరర్లు తీర్చిదిద్దాలి నిరుద్యోగులపై గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు..   అధికారంలోకి రాగానే 55 రోజుల్లో నియామకాలు ఉద్యోగ నియామకపత్రాలు అందించిన  సీఎం రేవంత్‌ ‌రెడ్డి తెలంగాణలో విద్యా ప్రమాణాలు పడిపోవడం ఆందోళనకరమని, రాష్ట్రంలోని ఇంటర్‌ ‌కళాశాలలను గొప్పగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత జూనియర్‌ ‌లెక్చరర్లపైనే ఉందని…

భారీ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు విడుదల చేస్తాం..

ఐటీ, పరిశ్రమల శాఖ తెలంగాణ ఇమేజ్ ను పెంచింది వేసవిలో విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా ప్రణాళికలు చేసుకోండి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్, ప్రజాతంత్ర మార్చి 12 : ఐటీ, పరిశ్రమల శాఖ సంవత్సర కాలంగా రకరకాల సమ్మిట్స్ నిర్వహించి భారీగా పెట్టుబడులు సాధించి తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ ను పెంచిందని…

గాంధీభవన్‌లో ప్రెస్‌‌ మీట్‌లా గవర్నర్‌ ‌ప్రసంగం

గవర్నర్‌ తో ‌అన్నీ అబద్ధాలు చెప్పించారు పంటలు ఎండుతున్నా ఎక్కడా ప్రస్తావన లేదు మీడియా పాయింట్‌ ‌వద్ద బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌విమర్శలు గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ ‌కార్యకర్తల ప్రెస్‌‌మీట్‌లా గవర్నర్‌ ‌ప్రసంగం ఉందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. గవర్నర్‌ ‌ప్రసంగం అనంతరం శాసనసభ మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడారు.…

రాబోయే ప్రమాదంపై  చర్చించాలి

నియోజకవర్గాల పునర్విభజన పై అఖిలపక్ష సమావేశం రాజకీయ పార్టీలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ నేత జానారెడ్డి బహిరంగ లేఖ కేబినెట్ లో  తీసుకున్న నిర్ణయం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష పార్టీల సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జనాభా ప్రాతిపదికన జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉందని,  జరగబోయే…

గవర్నర్లు మారారు తప్ప ప్రసంగం మారలేదు

mla harees rao fire on congress govt

సీఎం స్తుతి, అసత్యాలు తప్ప కొత్తగా ఏం లేదు అబద్దాల ప్రచారానికి గవర్నర్ ను సైతం వాడుకున్న కాంగ్రెస్ గవర్నర్ ప్రసంగంపై మాజీ మంత్రి హరీశ్ రావు గతేడాది గవర్నర్ ప్రసంగానికి, ఈసారి గవర్నర్ ప్రసంగానికి తేడా ఏం లేదు. గవర్నర్లు మారారు తప్ప, ప్రసంగాలు మారలేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. గవర్నర్…

అభివృద్ధి, ప్రగతివైపు అడుగులు

రైతుల అభివృద్ధికి అనేక రకాల చర్యలు రుణమాఫీ, రైతుభరోసా వంటి పథకాల అమలు రికార్డుస్థాయిలో 260 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల వరి ఉత్పతి తెలంగాణ అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యం గేమ్‌ఛేంజర్‌గా మహాలక్ష్మి పథకం యంగ్‌ ఇం‌డియా స్కిల్‌ ‌యూనివర్సిటీ ఏర్పాటు తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్‌ ‌జిష్టుదేవ్‌ ‌వర్మ ప్రసంగం సభకు హాజరైన విపక్షనేత కెసిఆర్‌ అభివృద్ధి,…

ఆన్‌లైన్‌ ద్వారా సీతారాముల కల్యాణం టిక్కెట్లు

20న నుంచి టిక్కెట్ కౌంటర్ ప్రారంభం భద్రాచలం సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్‌ 6న స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, 7వ తేదీన మహా పట్టాభిషేకం ఉత్సవాలను వీక్షించే భక్తుల సౌకర్యార్థ్యం  ఆన్‌లైన్‌ ద్వారా సెక్టార్‌ల టిక్కెట్లు ముందుగా పొందే అవకాశం కల్పిస్తున్నట్లు దేవస్థానం ఈఓ ఎల్‌ రమాదేవి తెలిపారు.…

నదులు సకల జీవరాశులకు ప్రాణాధారం

మార్చి 14, ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ యాక్షన్‌ ఫర్‌ రివర్స్‌ అపారమైన జల సంపద సముద్రాల పాలవుతుంటే, చుక్కనీరు కూడా త్రాగడానికి పనికి రాని పరిస్థితుల్లో సముద్రాల్లోకి పోతూ వృథాగా మారుతున్న జలసంపదను సంరక్షించి, మానవాళి ప్రయోజనాల కోసం వినియోగించాలి. ప్రపంచాన్ని  నీటి కొరత సమస్య పట్టిపీడిస్తున్నది. భారతీయ నగరాల్లో వేసవి వస్తే నీటి సంక్షోభం…

అసెంబ్లీలో అడుగుపెట్టిన కేసీఆర్

Happy Diwali from KCR to people

గవర్నర్ సందేశాన్ని సావధానంగా విన్న బిఆర్ ఎస్ అధినేత హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్యే గూడెం వ్యవహారం.. (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) అసెంబ్లీ ప్రారంభం రోజున ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.  కెసిఆర్‌ అసెంబ్లీ రాక, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కెసిఆర్‌ను కలుసుకోవడం వంటి సంఘటనలు ఆసక్తికరంగా మారాయి. కెసిఆర్‌ అసెంబ్లీ…