prajatantra_news

prajatantra_news

మాజీ ఎమ్మెల్యే చందుపట్ల మృతి విచారకరం

– ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు సంతాపం మంథని, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: మంథని మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి (1994-1999) మరణం విచారకరమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. గ్రామ సర్పంచిగా, ఎంపీపీగా, శాసనసభ్యునిగా ఆయన మంథని నియోజకవర్గానికి ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. వారి ఆత్మకు…

రైతుల విజయాలపై ప్రదర్శనలు రూపొందించాలి

– ‘రైతు నేస్తం’లో అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం – రైతులతో ముఖాముఖి ముచ్చటించిన మంత్రి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో రైతుల అవసరాల మేరకు అంశాలను ముందుగానే నిర్ణయించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. నిర్ణయించిన అంశాలకనుగుణంగా రైతుల అనుభవాలు, విజయ…

సుస్థిర అభివృద్ధిని కాంక్షించే కేంద్ర బడ్జెట్

– వికసిత్ భారత్ లక్ష్య సిద్ధికి ప్రయోజనకారి – తెలంగాణ అభివృద్ధికి ఢోకా లేదు – ‘ఉపాధి హామీ’కి పెరిగిన కేటాయింపులు – ఏ రాష్ట్రానికి లేనివిధంగా తెలంగాణకు రైల్వే ప్రాజెక్టులు – డేటా సెంటర్లలో వసతుల కల్పనకు మద్దతు – నైనీ బ్లాక్ టెండర్లలో రెండు వర్గాలుగా రాష్ట్ర మంత్రులు – మీడియా సమావేశంలో…

అప్పుడు అరాచకం.. ఇప్పుడు ఆరాటం

– గత పాలకుల నిర్లక్ష్యంపై మంత్రి పొంగులేటి నిప్పులు – పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి ఇందిరమ్మ ఇళ్లు కట్టించే బాధ్యత నాదే – ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో హామీల వర్షం ఏదులాపురం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: గత పాలకులు పేదల సొంతింటి కలను పదేళ్లపాటు నిర్లక్ష్యం చేశారని, ఆనాడు అర్హులైన వారికి స్థలాలు ఇవ్వకుండా…

నిరుద్యోగుల ఉసురు తగలడం ఖాయం

– రాష్ట్రంలో రిక్రూట్‌మెంట్ జీరో – సీఎం.. ముక్కు నేలకు రాసినా నిరుద్యోగులు క్షమించరు – ప్రభుత్వానికి కేటీఆర్ హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలని ఇచ్చిన గ్యారెంటీ నుంచి ముఖం చాటేసిన ముఖ్యమంత్రిని చూసి నిరుద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నదని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.…

బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాలు

– కాంగ్రెస్ అరాచక, అవినీతి పాలనపై బీజేపీ చార్జిషీట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఘోర వైఫల్యాలు, అమలు కాని హామీలు, విస్తరిస్తున్న అవినీతి అరాచకాలతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని బీజేపీ రాష్ట్ర శాఖ పేర్కొంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ, ప్రజలకు చేసిన మోసాలను…

ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ సస్పెన్ష‌న్‌

ఆసిఫాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్ర‌వరి 2: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేసిన‌ట్లు జిల్లా కలెక్టర్ కె.హరిత ఒక ప్రకటనలో తెలిపారు. ప్రిన్సిపాల్ బి.వినోదపై వచ్చిన సమాచారంపై కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా కళాశాలను సందర్శించిన సమయంలో ప్రిన్సిపాల్ విధులకు గైర్హాజరయ్యారు. కార్యాలయ గదికి తాళం వేసి ఉంది. అధ్యాపక సిబ్బంది, విద్యార్థులతో విచారణ…

పదేళ్లు పత్తా లేరు..

– ఇప్పుడొచ్చి దండాలు పెడుతున్నారా? – పేదోళ్లకు రేషన్ కార్డు ఇవ్వనోళ్ళు ఓట్లడిగేందుకు వస్తున్నారు – ముంచింది ‘కారు’ సర్కారు.. గట్టెక్కించేది ‘హస్తం’ ప్రభుత్వమే! – ఏదులాపురం ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి ఏదులాపురం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: పదేళ్లపాటు ప్రజలను గాలికొదిలేసి ఇవాళ ఎన్నికలు రాగానే దండాలు పెట్టుకుంటూ వస్తున్న నాయకులను నమ్ముదామా? పేదోడికి…

జాతరపై తప్పుడు ప్రచారం మానుకోండి

– దురహంకారం తగ్గించుకో – కేటీఆర్‌పై మంత్రి సీతక్క ఫైర్ ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ప్రతిష్టను దెబ్బతీసేలా కావాలనే కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని మీడియా సంస్థలు, కొందరు స్వాములు తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో…

బైక్‌పై పడ్డ జేసీబీ

– బాలుడు దుర్మరణం వికారాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వరి 2: వికారాబాద్‌ ‌జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. జేసీబీని తీసుకెళుతున్న ట్రక్కు బైక్‌పై బోల్తాపడిన ఘటనలో ఓ బాలుడు మరణించాడు. బాలుడి తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. ధారూరు మండలం కొండాపూర్‌ ‌కలాన్‌ ‌నుంచి 8 ఏళ్ల రిత్విక్‌ ‌తన తండ్రి లాలయ్యతో కలిసి బైక్‌పై వికారాబాద్‌ ‌వెళుతున్నాడు.…