prajatantra_news

prajatantra_news

పదేళ్లపాటు నిరుద్యోగుల ఉసురుపోసుకున్న బీఆర్‌ఎస్‌

-‌కాంగ్రెస్‌ ‌వచ్చాకే నియామకాలు ‌-బీఆర్‌ఎస్ పై మండిపడ్డ ఎమ్మెల్సీ బల్మూరి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి3: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ‌పార్టీని ఓడించి కాంగ్రెస్‌ ‌పార్టీని గెలిపించింది నిరుద్యోగులేనని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ ‌స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ హయాంలో కొలువుల పండగ ఎలా జరిగిందో తెలంగాణ యువతకి తెలుసునన్నారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు…

ఎన్నిక‌లు స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించాలి

– అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాలి – లైసెన్స్‌డ్‌ ఆయుధాల‌ను పోలీస్స్టేషన్లలో అప్ప‌గించాలి – పోలీసు అధికార్ల స‌మావేశంలో డీజీపీ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి 3: మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని డీజీపీ బి.శివధర్ రెడ్డి పోలీస్ అధికారులకు సూచించారు. మున్సిపల్ ఎన్నికలు జరగనున్న ప్రాంతాల పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు, స్టేషన్ హౌస్…

యాదగిరిగుట్ట 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవం

– కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 10వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి వాణిభరత్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ వార్డులో కాంగ్రెస్ నుంచి వాణిభరత్, బీఆర్‌ఎస్ నుంచి ఒకరు నామినేషన్లు దాఖలు చేయగా మంగళవారం చివరి రోజు బీఆర్‌ఎస్ అభ్యర్థి…

బడ్జెట్ సమావేశాలనాటికి మండలి హాల్ సిద్ధం

– శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: శాసన మండలి హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం అతి త్వరలో జరగనుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. శాసనసభ ప్రాంగణలోని శాసనమండలి భవనం పునర్నిర్మాణ పనులను ఆయన మంగళవారం పర్యవేక్షించారు. శాసనమండలి సెక్రెటరీ డాక్టర్ నరసింహా చార్యులు, ఆరఅండ్‌బీ, అగాఖాన్ సంస్థ, తదితర…

కేంద్ర నిధులపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక

– కార్యదర్శుల సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో రాష్ట్రానికి దక్కాల్సిన నిధులకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పేర్కొన్నారు. సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శుల సమావేశం మంగళవారం జరిగింది. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం నిర్వహించిన ఈ సమావేశంలో సీఎస్ మాట్లాడుతూ…

రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్య తగ్గేలా అవగాహన

– రవాణా శాఖ మంత్రి పొన్నం – రోడ్డు భద్రతా ప్రతిజ్ఞా వెబ్‌సైట్ ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించి మరణాల సంఖ్య తగ్గేలా అవగాహన కల్పిస్తున్నామని రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ వెబ్‌సైట్‌తో బాధ్యతాయుతమైన రహదారి ప్రవర్తన…

నేటి నుంచి మేడారంలో తిరుగువారం జాతర

ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: మేడారం, కన్నేపల్లి ఆలయాల్లో సమ్మక్క, సారలమ్మలకు బుధవారం నుంచి  తిరుగువారం జాతర నిర్వహించనున్నారు. మహాజాతర ప్రారంభమైన వారం రోజుల తర్వాత ఈ పండుగ  జరుపుతారు. పూజారులు ఆలయాలను శుద్ధి చేసి దూపదీపాలు వెలిగించి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తిరుగువారం పండుగ రోజున గిరిజన, గిరిజనేతర భక్తులు అమ్మవార్లను…

విష ప్రచారం చేసినా జాతర విజయవంతం

– మేడారం జాతరపై మంత్రి సీతక్క చిట్‌చాట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేడారం జాతర విజయవంతం అయ్యిందని, జాతర పనులు, గుడి పనులు సజావుగా జరిగాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. సచివాలయంలో మంగళవారం ఆమె చిట్‌చాట్ మాట్లాడుతూ కొంతమంది జాతరపై, ఏర్పాట్లపై విష…

ఏడాది చివరికి ఎయిమ్స్ పూర్తి

– జనవరి 1 నుంచే ఎమర్జెన్సీ సేవలు ప్రారంభం – రోగులు, వారి సహాయకుల కోసం ‘అమృత్ నివాసం’ – పనుల పురోగతిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: ఈ ఏడాది చివరి నాటికి బీబీ నగర్ ఎయిమ్స్ హాస్పిటల్‌ను పూర్తిచేయాలని నిర్ణయించామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ…

ఓర్పు వ‌హించాం.. సాధించాం

– అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై ప్రధాని మోదీ – ఎన్డీయే సమావేశంలో మోదీని సన్మానించిన ఎంపీలు న్యూదిల్లీ, ఫిబ్రవరి 3: భారత్‌పై అమెరికా విధించిన సుంకాలపై ఎన్ని విమర్శలు వచ్చినా ఇంతకాలం సహనంగా ఉన్నందువల్లనే అమెరికాతో వాణిజ్య ఒప్పందం మనకు అనుకూలంగా మారిందని ప్రధాని మోడీ అన్నారు. ఇది ఓ చరిత్రాత్మక ముందడుగుగా అభివర్ణించారు. ఎన్ని…