prajatantra_news

prajatantra_news

మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం మాదే

– మరో మూడేళ్లు అధికారంలో ఉండేది మేమే – అభివృద్ధి చేస్తున్నాం.. ఇంకా చేసి చూపిస్తాం – వికారాబాద్‌, ‌పరిగి, తాండూర్‌లకు గోదావరి నీళ్లు పారిస్తాం -కే సిఆర్‌ ‌కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కూలేశ్వరంగా మారింది – దళితుడిని సీఎం చేస్తానని మోసం చేసిన చరిత్ర దాగదు – బిజెపి, బిఆర్‌ఎస్‌ ‌కుమ్మక్కు రాజకీయాలను తిప్పికొట్టండి…

సైబర్‌ ‌నేరాలపై సైబరాబాద్‌ ‌పోలీసుల ఉక్కుపాదం

– 9 కేసుల ఛేదన.. 12 మంది నిందితుల అరెస్ట్‌ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 7: సైబరాబాద్‌ ‌సైబర్‌ ‌క్రైమ్‌ ‌పోలీసులు జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5 వరకు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తులో భాగంగా మొత్తం 9 సైబర్‌ ‌క్రైమ్‌ ‌కేసులను విజయవంతంగా ఛేదించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 12 మంది…

ఫోరెన్సిక్‌ ‌ల్యాబ్‌లో భారీ అగ్నిప్రమాదం

– దట్టంగా అలముకున్న పొగతో ఉక్కిరిబిక్కిరి – మంటలను ఆర్పిన ఐదు ఫైర్‌ ఇం‌జన్లు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 7: నగరంలోని నాంపల్లి పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో ఉన్న ఫోరెన్సిక్‌ ‌ల్యాబ్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భవనం మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ అలుముకుంది. అగ్నిమాపక శాఖ అధికారులు…

వంద‌ రోజుల మైలు రాయి దాటిన ఆన్‌లైన్ డైలీ

– ‘సురక్ష’ ప్రత్యేక సంచికను ఆవిష్క‌రించిన డీజీపీ హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి 7: తెలంగాణ పోలీస్‌ శాఖ అధికారిక గొంతుకగా, సిబ్బందికి సమాచార వారధిగా సేవలందిస్తున్న ‘సురక్ష’ ఆన్‌లైన్‌ డైలీ వంద‌ రోజుల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా శనివారం డిజిపి కార్యాలయంలో శతదినోత్సవ వేడుక జరిగింది. డీజీపీ బి.శివధర్‌ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి,…

రేవంత్ ఎప్ప‌టికైనా బీజేపీ మ‌నిషే!

– పోచారం శ్రీ‌నివాస‌రెడ్డి కాంగ్రెస్‌లోకి ఎందుకెళ్లారు? – స్పీక‌ర్ ప‌ద‌వి ఇచ్చిన కేసీఆర్‌ను మోసం చేశారు – ఒక‌ప్పుడు పోచారంను బూతులు తిట్టిన రేవంత్‌ – కాంగ్రెస్‌లో చేరి బాన్సువాడ‌కు ఏం లాభం చేశాడు? – బాన్సువాడ‌ను అభివృద్ధి చేసేది బీఆర్ఎస్ మాత్ర‌మే – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ బాన్సువాడ‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 7:…

వాతావరణ మార్పులపై అవగాహన పెంపొందించాలి

– ఇందులో ఈపీటీఆర్‌ఐ పాత్ర కీలకం – సీఎస్ రామ కృష్ణారావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, వాతావరణ మార్పులపై అవగాహన పెంపొందించడంలో ఈపీటీఆర్‌ఐ కీలక పాత్ర పోషించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అన్నారు. పర్యావరణ మార్పులపై పరిశోధన, ఇంటర్న్‌షిప్ కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన తరగతులు, జేఎన్‌టీయూ,…

అభివృద్ధి, సుపరిపాలనే బీజేపీ లక్ష్యం

– మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ – సిర్పూర్ కాగజ్‌నగర్‌లో బీజేపీ ప్రచార సభ సిర్పూర్ కాగజ్‌నగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: అభివృద్ధి, సుపరిపాలన కోసం బీజేపీ పోరాటం కొనసాగుతుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిర్పూర్ కాగజ్‌నగర్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సభకు…

బాల్య వివాహాల నిరోధానికి కృషి చేయాలి

– డాక్టర్ అనితా రెడ్డి వరంగల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: బాల్య వివాహాలు బాలికల భవిష్యత్తును దెబ్బతీస్తాయని, వారికి ఆర్థిక, ఆరోగ్య, విద్యా సమస్యలను కలిగిస్తాయని అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు, పోష్ చట్టం ఎక్స్‌టర్నల్ మెంబర్ డాక్టర్ అనితారెడ్డి తెలిపారు. ప్రజ్వలా ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ వరంగల్ ఆధ్వర్యంలో…

కాంగ్రెస్ పథకాలకు ప్ర‌జ‌ల‌ నీరాజనాలు

– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరుట్ల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీకి జనం నీరాజనాలు పడుతున్నారని, అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డుల మంజూరుతో ప్రజలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల…

గెలిపించే బాధ్యత మీది – అభివృద్ది బాధ్యత మాది

– పనులు చేయని గులాబీ కాంట్రాక్టర్లను ఇంటికి పంపిస్తాం – రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి తొర్రూరు/వర్ధన్నపేట/స్టేషన్ ఘన్‌పూర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్ష అభ్యర్థులను గెలిపించే బాధ్యత మీద‌ని, మీ ప్రాంత అభివృద్ది, మీ సంక్షేమం బాధ్యతను తాను తీసుకుంటామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల…