prajatantra_news

prajatantra_news

17నాటి రైల్‌రోకో వాయిదా

– రిజర్వేషన్లపై పభుత్వం ఆర్డినెన్స్‌ తెస్తామన్నందుకే – ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 11: బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్‌ తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈనెల 17న చేపట్టనున్న రైల్‌రోకో కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆర్డినెన్స్‌ తీసుకురావడాన్ని తెలంగాణ బీసీ బిడ్డలు,…

ప్రశాంత వాతావరణంలో బోనాలు

– 13న సీఎం రేంవత్‌ రెడ్డి ప్రత్యేక పూజలు – ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే తలసాని హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 11: ఉజ్జయిని మహంకాళి బోనాలకు వొచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మాజీ మంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. మహంకాళి ఆలయ పరిసరాల్లో వివిధ శాఖల…

14న తెల్ల రేషన్ కార్డుల పంపిణీ

– ముఖ్యమంత్రి చేతుల మీదుగా శ్రీకారం – అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు – సన్న బియ్యంతో రాష్ట్ర జనాభాలో 84% మందికి లబ్ది – చట్టబద్దంగా బీసీల‌కు 42% రిజర్వేషన్లు – ముఖ్యమంత్రి సభ విజ‌య‌వంతం చేయాలి – పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి  పిలుపు సూర్యాపేట, ప్రజాతంత్ర, జులై 11 :…

సీజేఐ గవాయ్‌కు ఘన స్వాగతం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 11 : రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌కు శుక్రవారం సాయంత్రం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. జస్టిస్‌ గవాయ్‌తోపాటు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ పగిడిగంటం శ్రీనర్సింహలకు రాష్ట్ర హైకోర్టు యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌ సుజయ్‌పాల్‌తోపాటు రాష్ట్ర…

ఆపరేషన్‌ సిందూర్‌పై విదేశీ మీడియా దుష్ప్రచారం

– భారత్‌పై పాక్‌ దాడికి ఒక్క ఆధారమైనా చూపగలరా – లక్ష్యాలను చేధించడంలో భారత్‌ అసమాన ప్రతిభ – ఐఐటీ మద్రాస్‌ స్నాతకోత్సవంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ చెన్నై, జులై 11: ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్థాన్‌ చేసిన దాడుల్లో భారత్‌కు నష్టం కలిగిందని విదేశీ మీడియా చేస్తున్న ప్రచారాలపై జాతీయ భద్రతా…

ముఖ్యమంత్రిని క‌లిసిన‌ బీసీ సంఘాలు

బీసీల‌కు 42 రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌డంపై హ‌ర్షం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 11 : బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీసీ సంఘాల నాయకులు శుక్ర‌వారం క‌లిశాయి.   స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై బీసీ…

జూబ్లీహిల్స్‌ను అన్నింటా ముందుంచుతాం

– నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన – అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధిపై ప్రణాళిక – మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 11: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో రూ.5.15 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావులు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో…

‘లైఫ్‌ సైన్సెస్‌’లో 60వేల మందికి ఉపాధి

– 2024-25లో రూ.66వేల కోట్ల ఉత్పత్తుల ఎగుమతి – రూ.లక్ష కోట్ల పెట్టుబడితో దీర్ఘకాలిక వ్యూహం – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 11 : తెలంగాణను గ్లోబల్‌ లైఫ్‌ సైన్సెస్‌ హబ్‌గా మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తున్నామని, ఆ క్రమంలోనే కేవలం ఏడాదిన్నరలో రూ.50వేల కోట్లకుపైగా పెట్టుబడులను ఆకర్షించగలిగామని…

రాజాసింగ్‌ రాజీనామా లేఖ ఆమోదం

MLA Rajasingh letter on the conduct of MPs and MLCs

న్యూదిల్లీ, జులై 11: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. ఇటీవల ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు రాజాసింగ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, బీజేపీలో రెబల్‌ ఎమ్మెల్యేగా ముద్రపడ్డ రాజాసింగ్‌ కొద్ది రోజులుగా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల…

పర్యావరణహిత నిర్మాణాలే పరిష్కారం

– 2024-25లో నిర్మాణ రంగం వృద్ధి రేటు 11.97 శాతం – కాంపోజిట్‌ అండ్‌ స్టీల్‌ స్ట్రక్చర్స్‌ నిర్మాణాలకు ప్రోత్సాహం – యువ సివిల్‌ ఇంజినీర్లు వినూత్నంగా ఆలోచించాలి – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 11: ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, పట్టణీకరణ, కాలుష్యం, కర్బన…