prajatantra_news

prajatantra_news

క్షతగాత్రుడికి మంత్రి శ్రీధర్‌బాబు ఆపన్న హస్తం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 16: రోడ్డు ప్రమాద బాధితుడికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆపన్న హస్తం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. సకాలంలో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించేలా చొరవ తీసుకున్నారు. మంగళవారం రాత్రి అధికారిక కార్యక్రమాలను ముగించుకొని వస్తున్న సమయంలో కేబుల్‌ బ్రిడ్జికి సమీపంలో ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రోడ్డు పక్కన…

మైనస్‌ ద్రవ్యోల్బణం నమోదు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 16: తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మైనస్‌ ద్రవ్యోల్బణాన్ని నమోదు చేసిన ఏకైక రాష్ట్రంగా నిలిచింది. 2024 జూన్‌తో పోలిస్తే 2025 జూన్‌లో -0.93 శాతంగా ద్రవ్యోల్బణం రేటు నమోదయింది. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తరువాత ద్రవ్యోల్బణం రేటు ఫిబ్రవరిలో 1.31 శాతం ఉండగా మార్చిలో 1.06 శాతానికి…

నర్సు నిమిషకు భారీ ఊరట.. ఉరిశిక్ష వాయిదా

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు యెమెన్‌లో పెద్ద ఊరట లభించింది. యెమెన్‌ ప్రభుత్వం చివరి క్షణంలో ఆమెకు విధించిన ఉరిశిక్ష అమలును వాయిదా వేసింది. ఆ దేశ ప్రభుత్వంతో కేంద్రం చర్చలు కొనసాగుతున్నాయి. ఎట్టకేలకు ఆ ప్రయత్నాలు ఫలించడంతో రేపు అమలు కావాల్సిన ఉరిశిక్ష తాత్కాలికంగా వాయిదా పడిరది. కేరళకు చెందిన…

ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నకు నోటీసులు

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో .. హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారానికి సంబంధించిన కేసులో విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ చింతపండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నకు సిట్‌ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. 17వ తేదీన జూబ్లీహిల్స్‌లోని సిట్‌ కార్యాలయానికి రావాలని ఆ నోటీసులో సూచించారు. మరోవైపు ఈ ఫోన్‌…

ముగిసిన శుభాంశు శుక్లా రోదసీ యాత్ర

– క్షేమంగా భూమ్మీదకు చేరిక – ప్రధాని మోదీ తదితరుల శుభాకాంక్షలు కాలిఫోర్నియా, జూలై 15: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసీ యాత్ర ముసిగింది. ఆయన తిరగి భూమ్మీదకు క్షేమంగా చేరుకున్నారు. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతరిక్ష పరిశోధన కేంద్రం ఐఎస్‌ఎస్‌కి వెళ్లిన ఆయన అంతరిక్షంలో 18 రోజులు గడిపారు. మానవాళికి ఉపయోగపడే ప్రయోగాలు…

గవర్నర్‌కు చేరిన ఆర్డినెన్స్ ‌ముసాయిదా

~ స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై15: స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం రూపొందించిన ఆర్డినెన్స్ ‌ముసాయి దా రాజ్‌భవన్‌కు చేరింది. ఇటీవలే కేబినేట్‌ ఆమోదించిన రిజర్వేషన్‌ ‌బిల్లుకు ఆర్డినెన్స్ ‌తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్ర మంలో పంచాయతీరాజ్‌ ‌చట్టంలో సవరణల ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు పంపించింది.…

సీఎం ప్రజావాణిలో 296 దరఖాస్తులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 296 దరఖాస్తులు అందాయి. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 60, రెవెన్యూ శాఖకు సంబంధించి 63, విద్యుత్‌ శాఖకు 22, పౌర సరఫరాల శాఖకు 7, ఇందిరమ్మ ఇండ్ల కోసం 57 దరఖాస్తులు వచ్చాయి. ఇతర…

19న చీఫ్‌ జస్టిస్‌గా ఏకే సింగ్‌ ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ (ఏకే సింగ్‌) ఈనెల 19న ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 12.30 గంటలకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ జస్టిస్‌ ఏకే సింగ్‌తో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, శాసనమండలి చైర్మన్‌, శాసనసభ స్పీకర్‌, ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి,…

బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు ఎదురుదెబ్బ

– పంజాగుట్ట రోడ్డు ప్రమాదంపై పిటిషన్‌ డిస్మిస్‌ – తీర్పు వెలువరించిన హైకోర్టు హైదరాబాద్ , ప్రజాతంత్ర, జూలై 15: రోడ్డు ప్రమాద కేసు నుంచి తన కొడుకును తప్పించేందుకు బీఆర్‌ఎస్‌ బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ అమీర్‌ చేసిన ప్రయత్నాలు హైకోర్టులో బెడిసికొట్టాయి. రోడ్డు ప్రమాదం కేసు నుంచి కుమారుడు రాహిల్‌ అమీర్‌ను తప్పించడానికి…

తెలంగాణ ఆర్టీసీకి ఊర‌ట‌

– ఈపీఎఫ్‌ నోటీసుపై స్టే విధించిన హైకోర్టు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 15: ఆర్టీసీ కార్మికులకు చెల్లించాల్సిన ఉద్యోగుల బీమా పథకం కింద బకాయి రూ.131.76 కోట్లు చెల్లించాలని ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్‌ జారీ చేసిన నోటీసు అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. నోటీసులో ఏపీఎస్‌ఆర్టీసీ అని పేర్కొనడాన్ని తప్పుపట్టింది.  టీజీ, ఏపీ బకాయిల…