prajatantra_news

prajatantra_news

పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలకు సహకరించండి

సీఎం రేవంత్‌కు కేందమంత్రి కిషన్‌రెడ్డి లేఖ దిల్లీ, ప్రజాతంత్ర, జులై 17: భారత దేశపు దీర్ఘకాల ప్రణాళికలైన ఇంధన భద్రత, పర్యావరణ పరిరక్షణను సాకారం చేసుకోవడంలో భాగంగా ఆర్థిక పురోగతిని, అభివృద్ధి అవకాశాలను సమతుల్యం చేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అత్యంత కీలకం అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి…

కొండచరియలు విరిగిపడి మహిళ మృతి

అమర్‌నాథ్‌ యాత్ర రద్దు దిల్లీ: అమర్‌నాథ్‌ యాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వర్ష బీభత్సానికి కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఓ భక్తురాలు మృతిచెందింది. భారీ వర్షాల కారణంగా గందర్‌బాల్‌ జిల్లా బల్తల్‌ ఏరియాలోని అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లే మార్గాల పరిస్థితి దారుణంగా మారింది. కొండచరియలు విరిగి బురదమట్టితో కలిసి కిందకు జారిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం…

అశ్వారావుపేటను సుందరీకరిస్తాం

– దొంతికుంట చెరువుకు రింగ్‌ బండ్‌ ప్రణాళికలు సిద్ధం చేయండి. – అశ్వరావుపేట మార్నింగ్‌ వాక్‌లో మంత్రి పొంగులేటి దమ్మపేట/అశ్వారావుపేట, ప్రజాతంత్ర, జూలై 17 : అంతర్రాష్ట్ర సరిహద్దులో ఉన్న అశ్వరావుపేట పట్టణాన్ని అన్ని మౌలిక సదుపాయాలతో సుందరీకరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచాం, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి…

సబ్‌ స్టేషన్లకు భూమి ఇచ్చిన వారికి ఉద్యోగాలు

– పరిశీలించాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి సూచన – 2034 నాటికి 33,773 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ – డిమాండ్‌కనుగుణంగా సరఫరాకు చర్యలు తీసుకోవాలి – విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 17: భవిష్యత్తులో ఏర్పడే విద్యుత్‌ డిమాండ్‌ను అధిగమించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్‌…

పార్టీకి కార్యకర్తలే ప్రాణం

బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు ఘట్‌కేసర్‌, ప్రజాతంత్ర, జులై 16: ప్రతి డివిజన్‌, మండల స్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఘట్‌కేసర్‌ డివిజన్‌/మండల అధ్యక్షుల కార్యశాల ముగింపు సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు పిలుపునిచ్చారు. గెలుపు బూత్‌లోనే జన్మిస్తుంది అనే ధోరణితోనే ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. పార్టీకి…

చిప్ప‌ల‌తుర్తి గ్రామ లేఔట్‌పై వివరాలివ్వండి

– పంచాయ‌తీకి హైకోర్టు నోటీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 16:  మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం చిప్పలతుర్తి గ్రామంలో వందల కోట్ల విలువైన‌ 112 ఎకరాల భూమిలో వేసిన లేఔట్, అందుకు అధికారుల నుంచి పొందిన అనుమతుల వివరాలు ఇవ్వాలని సదరు గ్రా పంచాయతీకి హైకోర్టు నోటీసులిచ్చింది. చిప్పలతుర్తిలో సర్వే నెం. 58/1 నుంచి 5,…

జ‌ల వివాదాల ప‌రిష్కారానికి కృషి

* కృష్ణా జ‌లాల వినియోగంపై టెలీమెట్రీ యంత్రాలు * ఇరు రాష్ట్రాల‌ సాంకేతిక నిపుణుల‌తో క‌మిటీ * శ్రీ‌శైలం ప్రాజెక్టు మ‌ర‌మ్మ‌తుల‌కు ఏపీ అంగీకారం * జీఆర్ఎంబీ తెలంగాణ‌లో.. కేఆర్ఎంబీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో * ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డిదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూలై 16:   తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌ధ్య నెల‌కొన్న జ‌ల వివాదాల శాశ్వ‌త ప‌రిష్కారానికి కృషి…

టెలిమెట్రి అమ‌లుకు ఆమోదం

– శ్రీ‌శైలం మ‌ర‌మ్మ‌తుల‌కు ఆంధ్ర‌కు ఆదేశాలు – మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి దిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూలై 16: కృష్ణా నది జలాశయాల వినియోగంలో ఆంధ్ర,తెలంగాణా రాష్ట్రాలు ఎంతెంత వాడుకుంటున్నాయో నిర్దారించడానికి గాను టెలిమెట్రి పరికరాలు అమార్చాలి అన్న తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ కు కేంద్రం ఆమోదించిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్…

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌

– ఎం‌పిటిసి,జడ్పీటిసీ స్థానాల ఖరారు – రాష్ట్రంలో మొత్తం 31 జడ్పీ స్థానాలు – 566 ఎంపీపీ,జడ్పీటీసీ మ‌రియు 5,773 ఎంపీటీసీ స్థానాలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై16: త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ ‌వెలువడనున్న నేపథ్యంలో ప్రభుత్వం జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ స్థానాలను ఖరారు చేస్తూ ప్రకటన చేసింది .జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను తెలంగాణ…

నిధులు రాహుల్‌కు..నీళ్లు బాబుకు

– బూడిద తెలంగాణ ప్రజలకు –  ‌కెటిఆర్‌ ‌వ్యంగ్య విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై16: న్యూదిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మాజీ మంత్రి కేటీఆర్‌.. ‌తన ఎక్స్ ‌ఖాతా వేదికగా బుధవారం స్పందించారు. ముసుగు వీడింది, నిజం తేటతెల్లమయ్యిందన్నారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి 48వ దిల్లీ పర్యటన గుట్టు రట్టయ్యిందని వ్యంగ్యంగా పేర్కొన్నారు.…