prajatantra_news

prajatantra_news

బనకచర్లపై చర్చ జరగలేదని అంటారా ?

-మాజీ మంత్రి హరీష్‌ ‌రావు మండిపాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,జూలై16:  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో మొదటి అంశమే బనకచర్ల అని భారత రాష్ట్ర సమితి నేత, మాజీ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. కానీ.. బనకచర్ల ప్రస్తావనే రాలేదని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని.. ఆయన మాటలు, చేతలకు పొంతన ఉండదని విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మిడియా…

బనకచర్లపై  చర్చకు రాలేదు

– అపెక్స్ ‌కమిటీ కాదు కనక ప్రస్తావించలే – కృష్ణా, గోదావరి జలాలపై ఉన్నతస్థాయి కమిటీ – టెలిమెట్రీల ఏర్పాటుకు ఇరు రాష్ట్రాలు అంగీకారం – సీఎం రేవంత్‌ ‌రెడ్డి వెల్లడి న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూలై16: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి జలాల అంశంలో ఉన్న సమస్యలపై చర్చించడానికి అధికారులు, ఇంజినీర్లతో కమిటీ ఏర్పాటు…

శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం

తిరుమల, ప్రజాతంత్ర, జులై 16: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్‌ బి.ఆర్‌.నాయుడు, ఈవో జె.శ్యామలరావు పాల్గొన్నారు. ముందుగా ఉదయం 7 నుండి 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేరులతో కూడిన మలయప్ప స్వామి…

తెలుగు రాష్ట్రాల జలవివాదాలకు చెక్‌

– ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు అంగీకారం – సీఆర్‌ ‌పాటిల్‌ అధ్యక్షతన ఇరు రాష్ట్రాల సిఎంల భేటీ – ఇచ్చిపుచ్చుకునే వాతావరణంలో చర్చలు జరిగాయన్న నిమ్మల న్యూదిల్లీ,జూలై16:  తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి అడుగు పడింది. చర్చల ద్వారా పరిష్కరించుకోవడంతో పాటు కమిటీ ఏర్పాటు చేసి ముందుకు సాగాలని నిర్ణయించారు. కేంద్ర  జలశక్తి మంత్రి…

పలువురు ఐఏఎస్‌లకు కోర్టుధిక్కరణ నోటీసులు

–  వ్యక్తిగతంగా కోర్టుకు రావాలని హైకోర్టు ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 16 : తామిచ్చిన ఆదేశాల్ని ఎందుకు అమలు చేయలేదో స్వయంగా కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని పశుసంవర్థక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సబ్యసాచి ఘోష్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, మత్స్యశాఖ కమిషనర్‌ ప్రియాంక ఆలా, మత్స్యశాఖ డిప్యూటీ…

బీసీల‌ కోసం జ‌గృతి పోరాటం

– 42శాతం రిజ‌ర్వేష‌న్‌లో ఆయా కులాల‌కు పెద్ద‌పీట‌ – బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై16: 25వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. 25వేల పదవుల్లో సగం మంది మన ఆడబిడ్డలకే అవకాశం దక్కుతుందని అన్నారు.…

తీర్పుల్లో మానవీయత

యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌ సుజయ్‌పాల్‌ వీడ్కోలు సమావేశంలో వక్తలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 16: చట్టపరమైన మానవీయతతో కూడిన తీర్పులను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌ వెలువరించారని హైకోర్టులో జరిగిన ఫుల్‌ కోర్టు సమావేశం కొనియాడిరది. జస్టిస్‌ సుజయ్‌పాల్‌ కోల్‌కతాకు బదిలీ అయిన సందర్భంగా బుధవారం ఫస్ట్‌ కోర్టు హాల్‌లో ప్రత్యేకంగా జరిగిన హైకోర్టు న్యాయమూర్తుల…

మంత్రి ఉత్తమ్‌పై కేసు కొట్టివేత

– మరో రెండు కేసుల్లో హాజరీ నుంచి మినహాయింపు – హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 16 అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై నమోదైన కేసుల్లో హైకోర్టులో వెసులుబాటు లభించింది. నమోదైన మూడు కేసుల్లో ఒకదానిని కొట్టివేసింది. మిగిలిన రెండు కేసుల్లో విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి…

కోటిమందిని కోటీశ్వరులను చేసే బాధ్యత మాది

– మహిళలకు స్వయం ఉపాధి పథకాలు – పెద్దపల్లిలో వీహబ్‌ ఏర్పాటుకు కృషి – ఇందిరాశక్తి సంబురాల సభలో మంత్రి శ్రీధర్‌ బాబు పెద్దపల్లి,ప్రజాతంత్ర,జూలై16: మహిళలకు ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేపట్టామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మహిళలను కోటీశ్వరులు చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉండేలా కార్యక్రమాలు చేపట్టామని…

తెలంగాణ వర్సిటీది ప్రత్యేక స్థానం

గవర్నర్‌, ఛాన్సలర్‌ జిష్ణుదేవ్‌ వర్మ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 16: రాష్ట్రం పేరుతో ఏర్పాటు చేసిన తెలంగాణ విశ్వవిద్యాలయానికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని గర్వంగా చెప్తున్నానని గవర్నర్‌, విశ్వవిద్యాలయాల చాన్స్‌లర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అన్నారు. చైతన్యవంతమైన ఈ మట్టిలోని ప్రజల ఆకాంక్షలు, సామర్ధ్యాలు విశ్వవిద్యాలయ అభివృద్ధిలో స్ఫూర్తినిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ విశ్వవిద్యాలయం సాధించిన విజయాలు,…