prajatantra_news

prajatantra_news

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు

హైదరాబాద్, ఫిబ్రవరి 18 : రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ జిఓఎంఎస్ నెం.252 ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, ఫ్రీ ల్యాన్సర్, వెటరన్ జర్నలిస్టులు అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి సమాచార శాఖ ప్రత్యేక…

యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

– స్వస్తివాచనంతో ఉత్సవాలకు శ్రీకారం యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 18: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధాన ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ మూలవర్యుల అనుమతితో నిజాభిషేకం, విశ్వక్సేనారాధన, జలపూజ, పుట్టమట్టిలో నవధాన్యాలు నాటడంతోపాటు స్వస్తివాచనం వంటి వైదృశ్య కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలకు ఆలయ అర్చకులు, అధికారులు బుధవారం శ్రీకారం చుట్టారు. ఉదయం 10 గంటలకు స్వస్తివాచన…

మార్చిలో 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక

– తెలంగాణలో సురేశ్‌ ‌రెడ్డి, అభిషేక్‌ ‌సింఘ్వీల స్థానాలు ఖాళీ – మార్చి 16న ఎన్నికల నిర్వహణ న్యూదిల్లీ, ఫిబ్రవరి 18: పది రాష్ట్రాల్లో ఖాళీ కాబోతున్న 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం వీటికి మార్చి 16న ఎన్నికలు నిర్వహించనున్నది. ఈ మేరకు షెడ్యూల్‌ ‌వివరాలను విడుదల చేసింది. తెలంగాణ…

నెట్ జీరో స్టేట్‌గా తెలంగాణ

– అందుకే ‘క్యూర్‌’, ‘ప్యూర్‌’, ‘రేర్‌’గా విభజన – పట్టణాభివృద్ధిలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలుపుతాం – ముంబయి క్లైమేట్ వీక్ కాన్ఫ‌రెన్స్‌లో సీఎం రేవంత్ కీలక ప్రసంగం ముంబయి, ఫిబ్రవరి 18: గ్రీన్ ఎనర్జీ ప్రపంచ పరిరక్షణకు లాభదాయకమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో భాగంగా తెలంగాణలో గ్రీన్ ఎనర్జీని…

రంజాన్ మత సామరస్యానికి ప్రతీక

– ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 18G పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ముస్లిం సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసంలో ముస్లింలు ఆచరించే ఉపవాస దీక్షలు, ప్రార్థనలు ఆధ్యాత్మికతను పెంపొందించడంతోపాటు క్రమశిక్షణను పెంచుతాయన్నారు. లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా…

బీజేపీకి ‘బండి’ ఇరుసు!

– తెలంగాణలో కమలానికి ఆక్సిజన్‌గా సంజయ్ – ప్ర‌త్య‌ర్థుల ఇలాకాలో ప్ర‌వేశించ‌గ‌లిగే స‌త్తా – ప‌దునైన విమ‌ర్శ‌లే ఆయుధం – ఎదుటివారిని గుక్క‌తిప్పుకోనీయ‌ని నైజం – రేవంత్‌ను ఎదుర్కొన‌గ‌ల స‌త్తా వున్న నాయ‌కుడు – ఉత్త‌ర తెలంగాణ‌లో బీజేపీ బ‌లోపేతం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో హంగ్ ఏర్పడినప్పటికీ చాకచక్యంగా పావులు కదిపి బీజేపీ అభ్యర్థిని…

మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం

– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క – జీవో 317తో నష్టపోయిన కార్యదర్శులకు న్యాయం చేస్తున్నాం – కార్యదర్శుల అసోసియేషన్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 18: రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఉద్యోగులకు అనుకూలమైన ప్రభుత్వమని, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి…

పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి

– నగర కార్పొరేషన్ల అధికారులకు సీఎస్ ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సంబంధిత అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.…

మున్సిప‌ల్‌ ఎన్నికల్లో 61శాతం మంది బీసీల విజయం

– రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ హర్షం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: రాష్ట్రంలో జరిగిన పురపాలక ఎన్నికల్లో బీసీలు 61% పైగా గెలవటం పట్ల తెలంగాణ బీసీ కమిషన్ చైౖర్మన్ జి.నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్క్ష్మి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో జనరల్ స్థానాలలో…

కబడ్డీ పోటీలను జాతరలా నిర్వహించాలి

– క్రీడల శాఖ మంత్రి వాకిటి – పోటీల ఏర్పాట్లపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: నారాయ‌ణ‌పేట్ జిల్లా మక్తల్‌లో ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు జరిగే సీఎం కప్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను రాష్ట్రం గర్వపడేలా, జాతరలా నిర్వహించాలని పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల…