prajatantra_news

prajatantra_news

వచ్చే వేసవికి ఉమ్మడి నల్గొండలో కృష్ణా ప్రాజెక్టులు పూర్తి

– ప్రతి ఎకరాకు నీరు అందించడమే లక్ష్యం – తెలంగాణలో రికార్డ్ స్థాయిలో వరి ఉత్పత్తి – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, 18 : ఉమ్మడి నల్గొండ జిల్లాలో కృష్ణానది పై వున్న ప్రాజెక్టులన్ని వేగంగా పనులు పూర్తి చేసి వచ్చే వేసవి నాటికి అందుబాటులో తేవాలని రాష్ట్ర నీటి పారుదల,…

ధ‌ర‌ణి దోపిడీపై ఉక్కుపాదం

– తీగ‌లాగితే డొంక క‌దులుతోంది – అక్రమాల‌పై క‌ఠిన చ‌ర్యలు త‌ప్పవు – కోడ్‌ ఆడిట్‌కు ఆదేశాలు – మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 18: తీగ లాగితే డొంక క‌దిలిన‌ట్లుగా ధ‌ర‌ణి పోర్టల్ వ్యవ‌హారం ఉంద‌ని రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. ప్రజ‌ల ఆస్తుల…

విద్య, ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం

– యుద్ధప్రాతిపదికన హాస్టల్ భవనాల మరమ్మతులు – దేశంలోనే మోడల్ గా అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు – వసతి గృహాలు, గురుకులాల్లో అధికారులు త‌నిఖీలు చేయాలి – లక్ష కోట్లకు పైగా నిధులతో రహదారుల నిర్మాణం – సాంస్కృతిక కార్యక్రమాలు నిరంతరం జరగాలి – ప్రీ బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌,…

ముస్లింలకు కేసిఆర్ రంజాన్ మాస శుభాకాంక్షలు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 18:  ఇస్లాం మతస్తులు పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభ దినం సందర్భంగా, ముస్లిం సోదర సోదరీమణులకు బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర ఉపవాస దీక్షలతో, ప్రత్యేక ప్రార్థనలతో, దైవభక్తితో సాగే రంజాన్ మాసంలో ఆధ్యాత్మికత, భక్తి భావన వెల్లివిరుస్తుందనిఅన్నారు. రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్…

అసలు సమస్య బాల్క సుమనే

– మాపై దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారు – కోరం లేకనే ఛైర్మన్‌ ఎన్నిక వాయిదా – మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి వివరణ మంచిర్యాల,ప్రజాతంత్ర,ఫిబ్రవరి18: బీఆర్‌ఎస్‌ ‌నేత బాల్క సుమన్‌ ‌తీరుపై మంత్రి గడ్డం వివేక్‌ ‌వెంకటస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమన్‌ ‌తమపై దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం…

ఏఐ ‌సమ్మిట్‌ ‌కోసం భారత్‌కు సుందర్‌ ‌పిచాయ్‌

-‌ ప్రధాని మోదీతో భేటీ న్యూదిల్లీ, ఫిబ్రవరి 18: సాంకేతిక ప్రపంచంలో భారత్‌ ‌తన ముద్ర వేస్తోంది. ఇందులో భాగంగా భారత్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఇండియా ఏఐ ఇంపాక్ట్ ‌సమ్మిట్‌-2026లో పాల్గొనేందుకు గూగుల్‌, ఆల్ఫాబెట్‌ ‌సీఈఓ సుందర్‌ ‌పిచాయ్‌ ‌బుధవారం భారత్‌కు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రధాని…

కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట

– బాల్క సుమన్‌ అరెస్టు దుర్మార్గం – కాంగ్రెస్‌ అ‌క్రమాలను ఎదరించినందుకా.. – మండిపడ్డ మాజీమంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 18: క్యాతనపల్లిలో కాంగ్రెస్‌ అ‌ప్రజాస్వామిక, అహంకార చర్యలను అడ్డుకున్నందుకు మాజీ ఎమ్మెల్యే, దళిత నాయకుడు బాల్క సుమన్‌ ‌ను అరెస్టు చేసి నిర్బంధించడాన్ని మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్రంగా ఖండించారు. క్యాతన్‌…

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు ఇళ్ల పంపిణీ

– అట్రాసిటీ నేరాలపై మంత్రి అడ్లూరి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితుల” 194మందిక్ణి రూ.30 లక్షల విలువగల డబుల్ బెడ్ రూం ఇళ్లకు సంబంధించిన మంజూరు పత్రాలను ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మల్కాజిగిరి కమిషనర్ కార్యాలయంలో బుధవారం పంపిణీ చేశారు. ఈ…

ఏఐ ఇంపాక్ట్ సదస్సులో కీలకోపన్యాసం చేయనున్న మంత్రి దుద్దిళ్ల

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : దిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్- 2026లో ఐటి, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొంటున్నారు. ఈనెల 16న ప్రారంభమైన ఈ అత్యున్నతస్థాయి సదస్సులో 20 దేశాల ముఖ్య నేతలు, ప్రతినిధులు, 40 దేశాలకు చెందిన నిపుణులు పాల్గొంటున్న విషయం తెలిసిందే.…

వనస్థలిపురంలో దారుణం

– మాజీ భార్యను హత్య చేసిన ప్ర‌బుద్ధుడు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 18 : హైదరాబాద్‌ ‌వనస్థలిపురం గ్రీన్‌ ‌సిటీ కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సాప్ట్‌వేర్‌ ఉద్యోగిని సునీత (30)ను ఆమె మాజీ భర్త మహేష్‌ అత్యంత కిరాతకంగా హత్య చేయడం కలకలానికి  గురిచేసింది. సునీత కొన్ని రోజుల క్రితమే మహేష్‌కు విడాకులు ఇచ్చి…