prajatantra_news

prajatantra_news

ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ

కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు అహ్మదాబాద్, జూన్ 12: అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం ఘటన మహా విషాదమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు. మృతుల్లో చిన్నారులు సైతం ఉన్నారన్నారు. ఈ ఘటన తెలిసిన వెంటనే గన్నవరం నుంచి ఆయ‌న ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ చేరుకున్నారు. అనంతరం…

టేకాఫ్‌ అయిన క్ష‌ణాల్లోనే కుప్పకూలిన విమానం

అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం 242 మంది ప్ర‌యాణికుల దుర్మరణం? మృతుల్లో మాజీ సిఎం విజయ్‌ ‌రూపానీ.. ఘటనపై ఆరా తీసిన హోంమంత్రి అమిత్‌ ‌షా గాంధీనగర్‌, జూన్ 12: అహ‌మ్మ‌దాబాద్ నుంచి లండ‌న్ వెళుతున్న ఎయిర్ ఇండియా ఏఐ171  ర‌న్‌వే 23 నుంచి గురువారం మధ్యాహ్నం  1.39 గంట‌ల‌కు టేకాఫ్ అయిన వెంట‌నే ప్ర‌మాదానికి…

నటి కల్పికపై కేసు నమోదు

పబ్‌లో హంగామా హైదరాబాద్‌, జూన్‌ 12: ప్రిజం పబ్‌లో నానా హంగామా చేసిన నటి కల్పికపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 29వ తేదీ రాత్రి సమయంలో పబ్‌కి వెళ్లిన ఆమె అక్కడి సిబ్బందిపై అసభ్యంగా ప్రవర్తించింది. అర్ధరాత్రి సమయంలో పబ్బులో తనకు కాంప్లిమెంటరీ కావాలని హంగామా చేసింది. అంతేకాకుండా పబ్బులో ప్లేట్లు,…

చిత్ర పరిశ్రమలో మరో విషాదం

నిర్మాత కె.మహేంద్ర మృతి గుంటూరు, జూన్‌12: టాలీవుడ్‌ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్‌ నిర్మాతగా, ఏఏ ఆర్ట్స్‌ అధినేతగా పేరుగాంచిన కె.మహేంద్ర (79) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.  ఆయన పూర్తి పేరు కావూరి మహేంద్ర…

ఇందిర‌మ్మ ఇండ్ల‌కు ఉచితంగా ఇసుక‌

క‌లెక్ట‌ర్ల‌కు ఉచిత ఇసుక కూప‌న్ల పంపిణీ బాధ్య‌త‌లు రెవెన్యూ, హౌసింగ్‌, శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ఇంచెర్ల గ్రామంలో ఇందిర‌మ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ ములుగు /హైద‌రాబాద్ ప్రజాతంత్ర జూన్ 11 : రాష్ట్రంలో ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ల‌బ్దిదారుల‌కు ఉచితంగా ఇసుక స‌ర‌ఫరా చేస్తామ‌ని, ఉచిత ఇసుక కూప‌న్ల పంపిణీ బాధ్య‌త‌ను…

కాళేశ్వరం నిర్మాణమే బ్లండర్‌

దాంతో వరి దిగుబడులు పెరగడం అబద్దం ప్రాజెక్టు గురించి గొప్పలు చెప్పన కెసిఆర్‌ అందుకు బాధ్యులు చేవెళ్ల ఎంపి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి విమర్శలు హైదరాబాద్‌, జూన్‌11: కాళేశ్వరం పేరుతో కేసీఆర్‌ రాష్టాన్న్రి అప్పులపాలు చేశారని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం మంచి అయినా, చెడు అయినా బాధ్యుడు కేసీఆర్‌ అని…

గిరిజన జాతి జాగృతం కావాలి

ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం   హైదరాబాద్‌, జూన్‌11 : గిరిజన జాతి మరింత జాగృతం కావాలని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. 1961లో నాటి జనాభా గణన సందర్భంగా రిజిస్ట్రార్‌ ఆఫ్‌ ఇండియా ప్రచురించిన పుస్తకాన్ని తెలుగులో ప్రొఫెసర్‌ జాటోత్‌ రాజారాం, ఆంగ్లంలో ముదావత్‌ రామునాయక్‌ అనువదించారు. ’1961లో బంజారా గిరిజనుల జీవనం’ పుస్తకాన్ని ప్రెస్‌క్లబ్‌లో…

బర్త్‌డే పార్టీకి, లిక్కర్‌కి, డీజేకి అనుమతి లేదు

మంగ్లీ ఎఫ్‌ఐఆర్‌ కాపీలో కీలక విషయాలను ప్రస్తావించిన పోలీసులు   హైదరాబాద్, జూన్‌ 11: అనుమతి లేకుండా బర్త్‌డే పార్టీ నిర్వహించిన కారణంగా ప్రముఖ ఫోక్‌ సింగర్‌ మంగ్లీపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగ్లీ ఎఫ్‌ఐఆర్‌ కాపీలో పోలీసులు పలు కీలక విషయాలను ప్రస్తావించారు. ఈనెల 10వ తేదీ అర్థరాత్రి ఒంటి గంట సమయంలో…

మంగ్లీ బర్త్‌డే పార్టీలో విదేశీ మద్యం, గంజాయి

రిసార్టులో పార్టీపై ఎస్‌వోటి పోలీసుల దాడి గాయని మంగ్లీపై కేసు నమోదు   రంగారెడ్డి,ప్రజాతంత్ర,జూన్‌11:సింగర్‌ మంగ్లీ బర్త్‌డే పార్టీలో విదేశీ మద్యం, గంజాయి లభ్యమయ్యాయి. పుట్టిన రోజు సందర్భంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి శివారులోని రిసార్టులో స్నేహితులకు మంగళవారం రాత్రి ఆమె పార్టీ ఇచ్చారు. ఈ వేడుకలకు సుమారు 50 మంది వరకు…