prajatantra_news

prajatantra_news

లైడిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా?:

ఏసీబీ నోటీసులివ్వడంపై కేటీఆర్‌ స్పందన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 13: ఫార్ములా ఈ-రేస్‌ కేసులో తనకు ఏసీబీ విభాగం నోటీసులు ఇవ్వడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా తాను సోమవారం ఉదయం 10 గంటలకు దర్యాప్తునకు హాజరవుతానన్నారు. ఏసీబీ అధికారులకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. ‘నేను నగదు…

విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యం

పిల్లలకు భాషా పరిజ్ఞానంతోపాటు నైపుణ్యాలు నేర్పించాలి ప్రతి పాఠశాలలో నిర్దిష్ట సంఖ్యలో విద్యార్థులు ఉండాలి విద్యా శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 13: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి అన్నారు. ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్య అందాలని, ఇందుకవసరమైన మౌలిక…

విమానం బ్లాక్‌ బాక్సు లభ్యం

ప్రకటించిన ఏఏఐబీ న్యూదిల్లీ: గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయల్దేరిన కొద్ది క్షణాల్లోనే ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానానికి సంబంధించి కీలకమైన బ్లాక్‌ బాక్సు లభ్యమైంది. అహ్మదాబాద్‌లోని ఓ కాలేజీ భవనంపై గురువారం విమానం కూలిపోగా 265మంది ప్రాణాలు కోల్పయిన విషయం తెలిసిందే. భవన శిథిలాల నుంచి దీన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌…

భాగ్యనగరంలో వర్షం

Heavy rains hit Palamuru

పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం రాగల ఐదు రోజుల్లో వర్షాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 13 : హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బేగంబజార్‌, కోఠి, సుల్తాన్‌బజార్‌, నారాయణగూడ, లక్డీకాపూల్‌, ఖైరతాబాద్‌, బషీర్‌బాగ్‌, ఆబిడ్స్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో పనుల మీద…

కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ

ఫార్ములా ఈ కార్‌ రేసు కేసులో…   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 13: ఫార్ములా ఈIకార్‌ రేస్‌ కేసుకు సంబంధించి విచారణకు రావాల్సిందిగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 16న ఉదయం 10గంటలకు విచారణకు హాజరుకావాల్సిందిగా పేర్కొంది. అయితే మే 28న విచారణకు హాజరుకావాల్సిందిగా అదేనెల…

మా పురోగతిలో భాగస్వాములుకండి

తెలంగాణ అన్‌ స్టాపబుల్‌.. ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌ ప్రతి భాగస్వామ్యం లావాదేవీ కాదు.. అది ఒక మార్పు గ్లోబల్‌ లీడర్స్‌ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్‌ బాబు ఆహ్వానం హైదరాబాద్‌, ప్రజాతంత, జూన్‌ 14: సంక్షేమం, అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌గా నిలుస్తున్న తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని పలు దేశాల ప్రతినిధులను…

మానసిక వ్యాధులనుంచి సాంత్వన పొందాలి

మాజీ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌: అనేక మానసిక సమస్యలను తల్లిదండ్రులకు, స్నేహితులకు చెప్పుకునే పరిస్థితి లేదని, అయితే మానసిక నిపుణులు, మానసిక వైద్యుల సహకారంతో సాంత్వన పొందే అవకాశం కలుగుతుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. మానసిక సమస్యలకు చికిత్స తీసుకోవడం అనేది అవమానకరం కాదనే విషయాన్ని సమాజం అర్థం చేసుకోవాలన్నారు.…

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన అడ్లూరి

సీఎంను కలిసిన జూపల్లి, వాకిటి, పలువురు ఎమ్మెల్యేలు హైదరాబాద్‌ : నూతన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అడ్లూరి లక్ష్మణ్‌ శుక్రవారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మాదిగ సామాజికవర్గానికి చెందిన తనకు ఇటీవలి మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించిన నేపథ్యంలో కృతజ్ఞతలు తెలిపారు. ఈయన వెంట మాదిగ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా…

ఇరాన్‌పై ఇజాయ్రెల్‌ భీకర దాడులు

ముగ్గురు అగ్రస్థాయి జనరల్స్‌ మృతి న్యూక్లియర్‌, క్షిపణి సౌకర్యాలే లక్ష్యం ఇజ్రాయెల్‌ శుక్రవారం ఉదయం ఇరాన్‌పై తీవ్రమైన దాడుల శ్రేణిని ప్రారంభించింది, ఇందులో న్యూక్లియర్‌, క్షిపణి సౌకర్యాలను లక్ష్యంగా చేసుకోవడంతోపాటు దేశంలోని ముగ్గురు అగ్రస్థాయి జనరల్స్‌ మృతిచెందారు. భారీ ఆయుధాలతో సన్నద్ధమైన ఈ రెండు ప్రత్యర్థి దేశాల మధ్య దీర్ఘకాలంగా నెలకొన్న ఉద్రిక్తతలు పూర్తిస్థాయి ప్రాంతీయ…

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బ‌దిలీలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. 36 మంది అధికారులకు స్థాన‌చ‌ల‌నం క‌ల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా ఎన్‌.శ్రీధర్‌ను నియమించింది. గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్‌.శ్రీధర్‌కు…