prajatantra_news

prajatantra_news

మొస్సాద్‌ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ దాడులు

తీవ్ర రూపం దాల్చుతున్న ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం ఇంటర్నెట్ డెస్క్, జూన్ 17 : ఇరాన్‌, ఇజ్రాయెల్ మధ్య దాడులు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ గగనతల దాడులు చేస్తుండగా.. ఆ దేశంలోని వ్యూహాత్మక ప్రాంతాలపై ఇరాన్ క్షిపణులను ప్రయోగిస్తోంది. ఈ క్రమంలోనే ఐదో రోజు ఇజ్రాయెల్‌ గూఢచర్య సంస్థ…

ఒకేరోజు 600 ఫోన్ల ట్యాపింగ్‌!

– విచార‌ణ‌లో వెల్ల‌డ‌వుతున్న సంచ‌ల‌న విష‌యాలు ‌- మావోయిస్టుల సానుభూతిపరుల పేరుతో ట్యాప్‌ ‌- జాబితాలో రేవంత్‌, ఈటల, అరవింద్‌, ‌రఘునందన్‌ ‌రావు -నాలుగోసారి విచారణకు హాజరైన ప్రభాకర్‌ ‌రావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 17:  ‌ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వొస్తున్న తరుణంలో ప్రధాన నిందితుడు, స్పెషల్‌ ఇం‌టెలిజెన్స్ ‌బ్రాంచి(ఎస్‌ఐబీ) మాజీ…

నెలవారీగా లక్ష్యాలను నిర్దేశించుకోవాలి

అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 17: నెలవారీగా లక్ష్యాలు నిర్దేశించుకుని పనిచేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. తన శాఖలకు చెందిన అధికారులతో మంత్రి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా జరుగుతున్న పనుల పురోగతిని, అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యకలాపాలను, హామ్‌ విధానంలో…

బనకచర్లపై రేపు అఖిలపక్ష సమావేశం

ముఖ్య అతిథిగా పాల్గొననున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రత్యేక అతిథులుగా కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌లకు అహ్వానం గోదావరి-బనకచర్లపై తదుపరి చర్యలకు కార్యాచరణ ప్రణాళికకు సన్నాహాలు -మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 17: గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును మరింత గట్టిగా ప్రతిఘటించడంతోపాటు కేంద్ర జలసంఘం అనుమతులు ఇవ్వకుండా ఒత్తిడి…

దిల్లీ తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్‌

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్‌ 17: ఇరాన్‌-ఇజ్రాయెల్‌ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న లేదా ప్రయాణిస్తున్న తెలంగాణవాసులు, విద్యార్థులకు సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఢల్లీిలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రెండు దేశాల భారత రాయబార కార్యాలయాల…

సంక్షేమం, అభివృద్ధి ఆగవు

భూపాలపల్లిలో డిప్యూటీ సీఎం భట్టి భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్‌ 17: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి ఘోరి మండలం చెన్నాపూర్‌లో నిర్మించిన 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌ మంగళవారం పారంబోత్సవం జరిగింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభోత్సవం చేశారు. జిల్లాలో రూ.8.70 కోట్ల విలువైన…

స్థిరంగా భారత్‌ ఎగుమతులు

బంగారం దిగుమతులపై పెరిగిన ఖర్చు సోమవారం విడుదలైన వాణిజ్య గణాంకాలు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌: తిరుగులేని దిగుమతి-ఎగుమతుల యుద్ధం వ్యాపారాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందన్న ఆందోళనల మధ్య ఇప్పటివరకు భారతదేశపు సరకుల ఎగుమతులు స్థిరంగా ఉన్నాయి. సోమవారం విడుదలైన మే నెలకు చెందిన వాణిజ్య గణాంకాల ప్రకారం భారత్‌ ఎగుమతులు గతేడాది మే నెలలో ఉన్న…

భూసమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి

జిల్లా కలెక్టర్లకు మంత్రి పొంగులేటి దిశానిర్దేశం   హైదరాబాద్‌ : తెలంగాణ సమాజంలో భూమి కీలకమైన అంశమని, గత ప్రభుత్వం ధరణి పోర్టల్‌తో చేసిన తప్పిదాల వల్ల రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో వందల కుటుంబాలు భూ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నాయని భూ భారతి చట్టం ద్వారా ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపాలని రెవెన్యూ హౌసింగ్‌ సమాచార…

ప్రతి ఎకరాకు రైతు భరోసా

తొమ్మిది రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా జమ కాంగ్రెస్‌కు, వ్యవసాయానికి విడదీయరాని అనుబంధం బిఆర్‌ఎస్‌ నేతలు పదేళ్లు పంట నష్టం పరిహారం పట్టించుకోలేదు రైతు నేస్తం సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క    హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 16 : రానున్న తొమ్మిది రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలోని అన్నదాతల అందరి ఖాతాల్లోకి రైతు…

జనగణనపై నోటిఫికేషన్‌ జారీ

కులగణన కూడా చేపట్టనున్న కేంద్రం   న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్‌ 16: జనగణనకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వశాఖ సోమవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. పదిహేనేళ్ల తర్వాత నోటిఫికేషన్‌ జారీతో జనగణన ప్రక్రియకు అధికారికంగా శ్రీకారం చుట్టినట్టయింది. మొత్తం రెండు దశల్లో జనగణన చేపడతారు. 2027 మార్చి 1వ తేదీనాటికి జనగణన ప్రక్రియ పూర్తవుతుంది. మంచు ఎక్కువగా…